IND vs SA 2nd Test: 153 పరుగులకు భారత్ ఆలౌట్.. ‘0’ పరుగులకే 6 వికెట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SA 2nd Test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ 153 పరుగులకు ఆలౌట్ అయింది. టీ విరామ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసిన టీమిండియా చివరి సెషన్లోనే ఆరు వికెట్లు కోల్పోయింది. సౌతాఫ్రికా బౌలర్లు లుంగి ఎంగిడి, రబాడ వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్ పరిస్థితిని మార్చేశారు. భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. చివరి 11 బంతుల్లో టీమిండియా ఒక్క పరుగు చేయకుండానే ఆరు వికెట్లు కోల్పోయింది. 153/4గా ఉన్న భారత్ అదే స్కోర్ వద్ద ఇన్నింగ్స్ను ముగించింది. దీంతో కనీసం 200 పరుగుల ఆధిక్యం అయినా దక్కుతుందన్న భారత అభిమానుల ఆశలు తలకిందులయ్యాయి. భారత్ ఎదుర్కొన్న చివరి 11 బంతుల్లో ఒక్క పరుగు చేయకుండానే 6 వికెట్లు కోల్పోయి చెత్త రికార్డును నమోదు చేసింది.
Read Also: Iran: ఖాసిం సులేమానీ సమాధి దగ్గర రెండు భారీ పేలుళ్లు.. 73 మంది మృతి !
Also Read
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
సౌతాఫ్రికా బౌలర్ ఎంగిడి వేసిన ఓవర్లో కేఎల్ రాహుల్(8), రవీంద్ర జడేజా(0), జస్ప్రీత్ బుమ్రా(0) పెవిలియన్ చేరారు. మరో బౌలర్ రబాడ వేసిన తర్వాతి ఓవర్లో కోహ్లీ(49), సిరాజ్(0), ప్రసిద్ధ్ కృష్ణ(0) చివరి వికెట్గా వెనుదిరిగాడు.
తాజావార్తలు
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!