What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఉదయం 11 గంటలకు దేవేంద్ర ఫద్నవీస్ ఇంట్లో బీజేపీ కోర్ కమిటీ సమావేశం, కోర్ కమిటీ సమావేశం తర్వాత దేవేంద్ర ఫద్నవీస్ ప్రెస్ మీట్
* నేడు తెలంగాణ టెన్త్ ఫలితాలు, ఉదయం 11.30 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
Also Read
- Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
* నేటి నుంచి తెలంగాణలో బోనాలు ప్రారంభం
* నేడు సాయంత్రం 6 గంటలకు పీఎస్ఎల్వీ-సీ53 రాకెట్ ప్రయోగం, కొనసాగుతోన్న కౌంట్డౌన్
* శ్రీకాకుళం జిల్లా పలాసలో నేడు వైసీపీ ప్లీనరీ, హాజరుకానున్న మంత్రి సీదిరి అప్పలరాజు.
* నేడు నెల్లూరులో వైసీపీ జిల్లా ప్లీనరీ… హాజరు కానున్న మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు
* నేడు విశాఖ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం… గురజాడ కళాక్షేత్రంలో భారీ ఏర్పాట్లు చేసిన వైసీపీ నాయకత్వం.. హాజరుకానున్న ఉమ్మడి విశాఖ జిల్లాల కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి విడదల రజని
* అనంతపురం: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నేడు 50వ డివిజన్ అరుణోదయ కాలనీ పరిసర ప్రాంతాల్లో పర్యటించననున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి.
* నంద్యాల: నేడు ఆత్మకూరులో జ్యోతిబా పూలే విగ్రహ ఆవిష్కరణ … పాల్గొననున్న బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి
* కాకినాడ: నేటి నుంచి లోవ దేవస్థానంలో తలుపులమ్మ అమ్మవారి ఆషాడమాసోత్సవాలు, వచ్చే నెల 28 వరకు జరగనున్న ఉత్సవాలు
* కాకినాడ: నేడు పెద్దాపురంలో పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పర్యటన, టిడ్కో ఇళ్ళను ప్రారంభించనున్న మంత్రి
* విజయవాడ: ఇంద్రకీలాద్రిపై నేటి నుండి ఘనంగా ప్రారంభం అయిన ఆషాడమాసం ఉత్సవాలు, ఆషాడం సారెను సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం, ఉదయం 8 గంటల లోపు అమ్మవారికి మొదటి సారెను ఇవ్వనున్న ఆలయ అర్చకులు… ఆషాడ మాసం నెలరోజుల పాటు సారెను సమర్పించే భక్తులు మూడు రోజులు ముందుగానే నమోదు చేసుకోవాలని సూచించిన ఆలయ అధికారులు, జులై 28వ తేదీ వరకు ఆషాడమాసం సారె
* చిత్తూరు: నేడు విచారణకు రానున్న చిత్తూరు మేయరు అనురాధ దంపతుల హత్య కేసు… ఆరో అదనపు జిల్లా కోర్టు కేసులో ఉన్న సాక్షులను విచారించనుంది…
* చిత్తూరు: నేడు వైయస్ఆర్సీపీ చిత్తూరు జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశం, హాజరుకానున్న ఎంపీ మిధున్ రెడ్డి, రెడెప్ప, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, రోజా, డిప్యూటీ సిఎం నారాయణ స్వామీ.. ఇతర కీలక నేతలు… ఎమ్మెల్యేలు
* విశాఖ: నేటి నుంచి మూడు రోజుల పాటు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ పర్యటన… పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తో భేటీ
తాజావార్తలు
-
Stock Market: అమెరికా నుంచి ముంచుకొస్తున్న బిగ్ డేంజర్.. ఈ ఒక్క కారణంతో మళ్లీ షేర్ మార్కెట్ కుప్పకూలుతుందా?
-
Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
-
Uber Layoffs: ఉబర్లో భారీ లేఆఫ్స్.. 3,300 మంది ఉద్యోగులకు షాక్! భారత్లో ప్రభావం ఎంత?
-
I’m Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’ తెలుగు షోలకు బ్రేక్.. నిరాశలో ఫ్యాన్స్!
-
DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
ట్రెండింగ్
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!