What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఉదయం 11 గంటలకు దేవేంద్ర ఫద్నవీస్ ఇంట్లో బీజేపీ కోర్ కమిటీ సమావేశం, కోర్ కమిటీ సమావేశం తర్వాత దేవేంద్ర ఫద్నవీస్ ప్రెస్ మీట్
* నేడు తెలంగాణ టెన్త్ ఫలితాలు, ఉదయం 11.30 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
Also Read
- Viral News: ఫేమస్ కావాలనే కోరికతో దిక్కుమాలిన పని.. భార్య ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసిన భర్త.. కట్చేస్తే..
- Divorce Drama: ప్రేమ కథగా మారిన విడాకుల ఎపిసోడ్.. భర్తపై కేసులు పెట్టిన భార్యకు కోర్టులో ఊహించని ట్విస్ట్!
- Explained: ఇథనాల్ పెట్రోల్ వాడకంలో బ్రెజిల్ సక్సెస్.. భారత్లో ఈ85 ఎందుకు సవాల్గా మారుతుంది?
- IMD: భారత్కు ఐఎండీ కీలక హెచ్చరిక.. ఈ ఏడాది కరువు తప్పదా?
* నేటి నుంచి తెలంగాణలో బోనాలు ప్రారంభం
* నేడు సాయంత్రం 6 గంటలకు పీఎస్ఎల్వీ-సీ53 రాకెట్ ప్రయోగం, కొనసాగుతోన్న కౌంట్డౌన్
* శ్రీకాకుళం జిల్లా పలాసలో నేడు వైసీపీ ప్లీనరీ, హాజరుకానున్న మంత్రి సీదిరి అప్పలరాజు.
* నేడు నెల్లూరులో వైసీపీ జిల్లా ప్లీనరీ… హాజరు కానున్న మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు
* నేడు విశాఖ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం… గురజాడ కళాక్షేత్రంలో భారీ ఏర్పాట్లు చేసిన వైసీపీ నాయకత్వం.. హాజరుకానున్న ఉమ్మడి విశాఖ జిల్లాల కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి విడదల రజని
* అనంతపురం: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నేడు 50వ డివిజన్ అరుణోదయ కాలనీ పరిసర ప్రాంతాల్లో పర్యటించననున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి.
* నంద్యాల: నేడు ఆత్మకూరులో జ్యోతిబా పూలే విగ్రహ ఆవిష్కరణ … పాల్గొననున్న బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి
* కాకినాడ: నేటి నుంచి లోవ దేవస్థానంలో తలుపులమ్మ అమ్మవారి ఆషాడమాసోత్సవాలు, వచ్చే నెల 28 వరకు జరగనున్న ఉత్సవాలు
* కాకినాడ: నేడు పెద్దాపురంలో పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పర్యటన, టిడ్కో ఇళ్ళను ప్రారంభించనున్న మంత్రి
* విజయవాడ: ఇంద్రకీలాద్రిపై నేటి నుండి ఘనంగా ప్రారంభం అయిన ఆషాడమాసం ఉత్సవాలు, ఆషాడం సారెను సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం, ఉదయం 8 గంటల లోపు అమ్మవారికి మొదటి సారెను ఇవ్వనున్న ఆలయ అర్చకులు… ఆషాడ మాసం నెలరోజుల పాటు సారెను సమర్పించే భక్తులు మూడు రోజులు ముందుగానే నమోదు చేసుకోవాలని సూచించిన ఆలయ అధికారులు, జులై 28వ తేదీ వరకు ఆషాడమాసం సారె
* చిత్తూరు: నేడు విచారణకు రానున్న చిత్తూరు మేయరు అనురాధ దంపతుల హత్య కేసు… ఆరో అదనపు జిల్లా కోర్టు కేసులో ఉన్న సాక్షులను విచారించనుంది…
* చిత్తూరు: నేడు వైయస్ఆర్సీపీ చిత్తూరు జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశం, హాజరుకానున్న ఎంపీ మిధున్ రెడ్డి, రెడెప్ప, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, రోజా, డిప్యూటీ సిఎం నారాయణ స్వామీ.. ఇతర కీలక నేతలు… ఎమ్మెల్యేలు
* విశాఖ: నేటి నుంచి మూడు రోజుల పాటు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ పర్యటన… పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తో భేటీ
తాజావార్తలు
-
FIFA World Cup 2026: అమెరికా గోల్స్ వర్షం.. పరాగ్వేపై 4-1 తేడాతో భారీ విజయం.!
-
Virat Kohli: “ప్రత్యర్థిగా మొదలై మంచి స్నేహితుడిగా మారావు”.. కేన్ రిటైర్మెంట్పై విరాట్ కోహ్లీ ఎమోషనల్!
-
AK64 : రెమ్యూనరేషన్ చిక్కుల్లో తల… 200 నుంచి 100 కోట్లకు పడిపోయిందా ?
-
Hyderabad: వనస్థలిపురంలో అక్రమ ‘లింగ నిర్ధారణ’ రాకెట్ భగ్నం.!
-
Viral News: ఫేమస్ కావాలనే కోరికతో దిక్కుమాలిన పని.. భార్య ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసిన భర్త.. కట్చేస్తే..
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!