తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా బ�
Pawan Kalyan: భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ కేసు విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఓ లాయర్ దాడికి యత్నించాడు. ఈ అంశంపై తాజాగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పంది�
October 6, 2025ఒరిస్సాలో దారుణం చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలుడు ఇద్దరు స్నేహితుల సహాయంతో తన సవతి తండ్రిని హత్య స్థానికంగా కలకలం సృష్టించింది. జోడా పట్టణంలోని జోడా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిందితుడైన సవతి కొడుకు, మైనర్, అతని సహచరుడు పరారీలో ఉన్నారని పో
October 6, 2025ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్ స్టాగ్రామ్ కు వరల్డ్ వైడ్ గా కోట్లాదిమంది యూజర్లు ఉన్నారు. క్రియేటివ్ కంటెంట్ తో రీల్స్ చేస్తూ రాత్రికి రాత్రే సెలబ్రిటీలు అయిన వారు ఉన్నారు. టాలెంట్ ఉన్నవారికి ఇన్స్టా ఓ ఆదాయ వనరుగా మారిపోయింది. అయితే యూజర్ల కో�
October 6, 2025Oppo K13x 5G: మొబైల్ మార్కెట్లో పోటీ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఒప్పో (Oppo) తన కొత్త బడ్జెట్ ఫోన్ Oppo K13x 5G పై మరింత డిస్కౌంట్ ను అందించింది. తక్కువ ధరలో మంచి పనితీరు, భారీ బ్యాటరీ లైఫ్, 5G కనెక్టివిటీతో ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. సాధా
October 6, 2025హైదరాబాద్ నగరం రాయదుర్గంలోని భూమికి ఆల్ టైమ్ రికార్డు ధర దక్కింది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఎకరం ధర ఏకంగా రూ.177 కోట్లు పలికింది. రాయదుర్గం ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని టీజీఐఐసీ, జేఎల్ఎల్ ఇండియా అండ్ ఎంఎస్టీసీ భాగస్వామిగా వేలం నిర్వహ�
October 6, 2025PM Modi: ప్రధాన న్యాయమూర్తిపై దాడి ప్రయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా ప్రధాని మోడీ స్పందించారు. బి.ఆర్. గవాయ్తో ఫోన్లో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆవరణలో ఆయనపై జరిగిన దాడి ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసిందని మోడీ తెలిపారు. మన
October 6, 2025Indo Thai Securities Share: ఓ చిన్న కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్ను ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇంతకీ ఏంటి విషయం అనుకుంటున్నారా.. ఒకప్పుడు 2 రూపాయల కంటే తక్కువ ధర పలికిన ఈ కంపెనీ షేర్లు ఇప్పుడు పెట్టుబడిదారులను లక్షాధికారులుగా మార్చాయి. ఇంతకీ ఆ స్టాక్ పేరు ఏంట�
October 6, 2025జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం పార్టీ కాంగ్రెస్కు ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎంఐఎం తమకు పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. జూబ్లీహిల్స్�
October 6, 2025Groom Rejects Dowry Offer Worth Crores: ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే ఆ తండ్రి కష్టపడాల్సిందే. కట్నకానుకల వల్ల తల్లిదండ్రులు అప్పులు చేసి కూతుళ్లకు పెళ్లిళ్లు చేయాల్సి వస్తోంది. నగదుతోపాటు బంగారం, అనుకున్న వస్తువులు, భూములు, వాహనం రూపంలో కూడా అల్లుడికి సమర్పించాలి. పె
October 6, 2025బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తులం గోల్డ్ ధర రూ. లక్షా 20 వేలు దాటి పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో నకిలీ బంగారం వినియోగదారులను కలవరపాటుకు గురిచేస్తూ ఉంటుంది. లక్షలు వెచ్చించి కొనుగోలు చేశాక చివరకు నకిలీ బంగారమని తేలితే తీవ్రంగా నష్టపోయే ఛ�
October 6, 2025ఉత్తర ప్రదేశ్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తన సొంత చెల్లెలిని కాలువలో ముంచి చంపాడు అన్న. తన చెల్లెలి ప్రేమ వ్యవహారంతోనే ఈ హత్యజరిగినట్లు సమాచారం. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. Read Also:Shocking Video: మరీ ఇలా తయారయ్యారేంటమ్మా.. అత్తపై కోడ
October 6, 2025మైక్రోసాఫ్ట్ త్వరలో దాని ప్రసిద్ధ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10 కి సపోర్ట్ ను ముగించనుంది. అక్టోబర్ 14, 2025 నుంచి విండోస్ 10 ఇకపై భద్రతా అప్ డేట్స్, ఫీచర్ అప్ డేట్స్ లేదా టెక్నికల్ సపోర్ట్ ను పొందదని కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. దీని అర్థం ఇప్పటిక�
October 6, 2025CM Chandrababu: మన ఇల్లు, మన ఊరు, మన వీధులను నిరంతరం శుభ్రంగా ఉంచుతోన్న పారిశుద్ధ్య కార్మికులకు వందనం అన్నారు సీఎం చంద్రబాబు. అపరిశుభ్రతను తరిమేసే వాళ్లు నిజమైన వీరులని కొనియాడారు. విజయవాడలో ఏర్పాటు చేసిన స్వచ్ఛత అవార్డుల కార్యక్రమంలో ఆయన ప్రసంగించ�
October 6, 2025సెర్చ్ ఇంజన్ గూగుల్ క్రోమ్ గురించి కేంద్రం యూజర్లకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In), క్రోమ్ వినియోగదారులకు భద్రతా హెచ్చరిక జారీ చేసింది. ఇది విండోస్, లైనక్స్ సిస్టమ్లతో సహా భారతదేశంలోని మిలియన్ల మ�
October 6, 2025West Bengal: ఉత్తర బెంగాల్లోని నాగరకటలో వరద బాధితులకు సహాయం చేయడానికి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే శంకర్ ఘోష్, ఎంపీ ఖాగెన్ ముర్ముపై స్థానికులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బీజేపీ నాయకులు స్థానిక ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ దాడి�
October 6, 2025Italy Road Accident: ఇటలీలో నలుగురు భారతీయులు మృతి చెందారు. దక్షిణ ఇటలీలోని మతేరా నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మరణించారని రోమ్లోని భారత రాయబార కార్యాలయం సోమవారం ప్రకటించింది. మృతులు మరో ఆరుగురు వ్యక్తులతో కలిసి కారులో ప్రయాణిస్తు
October 6, 2025Vijay Deverakonda: టాలీవుడ్ యువ సంచలనం విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అయితే, ఈ ప్రమాదం నుంచి విజయ్ దేవరకొండ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడటంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా, ఉండవల్�
October 6, 2025