Pushpa 2 The Rule shoot Resumes Tomorrow: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న
Chamari Athapaththu: ఆసియా కప్ టి-20 టోర్నమెంట్లో మలేషియా మహిళల క్రికెట్ జట్టుపై శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ చమరి అటపట్టు 119 పరుగులు నాట్ అవుట్ తో అద్భుత సెంచరీ సాధించింది. దింతో ఆమె ఆసియా కప్ టీ20లో సెంచరీ చేసిన తొలి మహిళా బ్యాట్స్మెన్ గా రికార�
Andhra Pradesh, AP Crime, Fraud, double money, Woman, Krishna District, AP Cyber Crime
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో మొదటిసారి అసెంబ్లీకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత, ఫాంహౌస్ కే పరిమితమైన కేసీఆర్.. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు అసెంబ్లీకి రానున్నట్లు సమాచారం. ఈనెల 24వ తేదీన (బుధవారం) త
Kaatera Director Tharun Kishore Sudhir And Sonal Monteiro Tying The Knot On August 11th : శాండల్వుడ్ స్టార్ డైరెక్టర్ తరుణ్ సుధీర్ కిషోర్ సుధీర్, నటి సోనాల్ మొంటెరో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త అందరికి తెలిసిందే. దర్శన్ హీరోగా తరుణ్ సుధీర్ డైరెక్ట్ చేసిన రాబర్ట్ సినిమాలో హీరోయిన్ గా నటించిన �
Eating Sprouts: ఈ మధ్యకాలంలో చాలామంది భోజనానికి బదులుగా మొలకెత్తిన విత్తనాలను తింటున్నారు. అంతేకాకుండా వీటిని సలాడ్ లాగా తీసుకోవడం, లేక మెత్తగా చేసుకొని తాగడం లాంటి పనులను చేస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. బ్రోకలీ, పెసలు, పప్పు �
మరికొన్ని గంటల్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో 2024-25 బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక సామవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
Rewa Incident Arrested: మధ్యప్రదేశ్ లోని రేవాలో ఇద్దరు మహిళలను సజీవ సమాధి చేసిన కేసులో 5 మందిని పోలీసులు దోషులుగా గుర్తించారు. వీరిలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేయగా.. ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఇకపోతే బాధిత మహిళ మమతా పాండే ఆరోగ్యం క్షీణి
Andhra Pradesh, DGP Dwaraka Tirumala Rao, Madanapalle Sub Collector Office Fire Incident, Madanapalle, Sub Collector Office Fire Incident
అధికారులతో సీఎస్ శాంతికుమారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉన్న క్రమంలో.. జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని తెల�
Andhra Pradesh, Telangana, Tungabhadra Dam, Tungabhadra Dam Gates Opene, Karnataka, Krishna Rivier
దేశ రాజధాని ఢిల్లీలో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. ఎలక్ట్రిక్ బస్సు మెట్రో పిల్లర్ను ఢీకొట్టడంతో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా.. మరో 24 మందికి గాయాలయ్యాయి. ఢిల్లీలోని పంజాబీ బాగ్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ICC World cup Teams: అమెరికా, వెస్టిండీస్ లో జరిగిన 2024 టి20 ప్రపంచ కప్ తర్వాత ఐసీసీ తాజాగా ఓ ప్రకటన చేసింది. అదేంటంటే.. రాబోయే ప్రపంచకప్లో జట్ల సంఖ్యకు సంబంధించిన ప్రకటన. జూన్లో జరిగిన ఈ ప్రపంచకప్లో మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి. పురుషుల టీ20 ప్రపంచకప్ చరిత�
రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.., కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలైన రాహుల్ గాంధీ, ప్రియంక గాంధీలను కలిశామని తెలిపారు. ఎన్నికల ముం�
Sarath Kumar Look as Nathanadhudu from the world of Kannappa: విష్ణు మంచు ‘కన్నప్ప’ ప్రాజెక్ట్ మీద దేశ వ్యాప్తంగా ఆసక్తి ఏర్పడింది. ఇటీవల విడుదల చేసిన టీజర్ మీద ట్రోల్స్ వచ్చినా కన్నప్ప సినిమా ఎలా ఉంటుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజు�
నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. చెవుల్లో ఇయర్ఫోన్స్ పెట్టుకుని ఇద్దరు యువకులు రైల్వేట్రాక్పై కూర్చుని సంగీతం వింటున్నారు. సంగీతంలో లీనమైపోయి.. కనీసం రైలు హారన్ కూడా విని�
Andhra Pradesh, Cabinet sub-committee meeting, crop insurance, crop, Farmers, Kinjarapu Achchennaidu, Payyavula Keshav, Nadendla Manohar, Crop Insurance Scheme
Charlie Cassell Did world record in his debut One day International Match: ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2లో జరుగుతున్న మ్యాచ్ ల సందర్భంగా ఓ బౌలర్ యావత్ ప్రపంచం దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. ఆ టోర్నీలోని 16వ మ్యాచ్ లో స్కాట్లాండ్ కు చెందిన ఓ ఫాస్ట్ బౌలర్ ఒమన్ తో అరంగేట్రం �