సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో నెటిజన్స్ గ్రోక్ ను ట్యాగ్ చేస్తూ మహిళలపై
CM Chandrababu: నూతన సంవత్సర కానుకగా రాజముద్రతో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వంలో నాటి సీఎం ఫోటోలతో భూమి హక్కు పత్రాల పంపిణీ చేశారని గుర్తు చేశారు. నాటి ప్రభుత్వ చర్యలపై ప్రజల అసంతృప్తి నేపథ్
January 2, 2026Naa Anveshana : సోషల్ మీడియా వేదికగా తెలుగు యూట్యూబర్స్ మధ్య యుద్ధం ముదురుతోంది. ప్రముఖ ట్రావెల్ బ్లాగర్ అన్వేష్, పాపులర్ యూట్యూబర్ ‘ఏయ్ జూడ్’ అజయ్ మధ్య మొదలైన వివాదం ఇప్పుడు తీవ్రస్థాయికి చేరింది. హిందూ దేవతలపై అన్వేష్ చేసినట్లుగా చెబుతున్న వ్య�
January 2, 2026సాంకేతిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) , ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) సరిహద్దులను చెరిపేస్తూ “పికిల్ 1” (Pickle 1) అనే సరికొత్త స్మార్ట్ గ్లాసెస్ మార్కెట్లోకి వస్తున్నాయి. వీటిని తయారు చేసిన సంస్థ దీనిని కేవలం ఒక పరికరంగా కాకుండా, మనిషికి తో�
January 2, 2026Andhra Pradesh Tops India in Investment Attraction with 25% Share: దేశవ్యాప్తంగా పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం దేశ పెట్టుబడుల్లో ఏకంగా 25 శాతానికి పైగా వాటాను దక్కించుకుని ఏపీ మరోసారి తన సత్తాను చాటింది. పారిశ్రామిక వృద్ధిలో ఒడిశా, మహారాష్ట్ర వం�
January 2, 2026పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అందినకాడికి కుమ్మేస్తున్నార్రా నాయనో…. అని ఇన్నాళ్లు నెత్తీ నోరు బాదుకున్నా పట్టించుకోని ఆ ఎమ్మెల్యే ఇప్పుడు సడన్గా సీరియస్ అవుతున్నారు. ఇప్పటిదాకా ఏం చెప్పినా… వినిపించుకోని సదరు శాసనసభ్యుడు ఇప్పుడు �
January 2, 2026బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ చిత్రం ‘ధురంధర్’ 2025 డిసెంబర్ 5న విడుదలైంది. సినిమా రిలీజై దాదాపు నెల రోజులు కావొస్తున్నా.. ధురంధర్ మేనియా కంటిన్యూ అవుతోంది. నాల్గవ వారంలో భారీ వసూళ్లను కలెక్ట్ చేసింది. ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కో�
January 2, 2026ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్బైక్ తయారీ సంస్థ అయిన డుకాటీ, భారతీయ మార్కెట్లో సరికొత్త డుకాటీ పానిగేల్ V4 R ను విడుదల చేసింది. ఇది మోటోజీపీ మరియు వరల్డ్ సూపర్బైక్ చాంపియన్షిప్ నుంచి నేరుగా వచ్చిన టెక్నాలజీతో తయారైంది. ఇందులో కార�
January 2, 2026Congress: తమిళనాడులో కాంగ్రెస్ వర్గపోరు వీధిన పడింది. కాంగ్రెస్ కరూర్ ఎంపీ జోతిమణి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని ఒక వర్గంపై విమర్శలు గుప్పించారు. ‘‘ఒక వర్గం కాచుకుని కూర్చుని, ప్రజల మనోభావాలను రెచ్చగొట్టడానికి, అధికారాన్ని చేజిక్కించుకోవడ�
January 2, 2026Rammohan Naidu: శ్రీకాకుళం జిల్లా రైల్వే ప్రయాణీకులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుభవార్త అందించారు. జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైలు హాల్టుల సమస్యకు పరిష్కారం లభించింది. మూడు ప్రధాన రైళ్లకు తిలారు, ఇచ్చాపురం, బారువ రై
January 2, 2026Cyberabad Police: సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా మంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి తెలిపారు. సంక�
January 2, 2026చైనాకు చేసిన ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ‘రియల్మీ’ జనవరి 6న భారతదేశంలో రియల్మీ 16 ప్రో 5G సిరీస్ను విడుదల చేయనుంది. ఈ శక్తివంతమైన స్మార్ట్ఫోన్తో పాటు రియల్మీ ప్యాడ్ 3 5Gని కూడా విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. 16 ప్రో 5G ఈ
January 2, 2026రిలయన్స్ జియో తన యూజర్లకు అద్భుతమైన ప్లాన్స్ ను అందిస్తోంది. తక్కువ ధరలోనే ఎక్కువ బెనిఫిట్స్ తో అట్రాక్ట్ చేస్తోంది. రూ.30 కంటే తక్కువ ధరకు జియో అద్భుతమైన ప్లాన్స్ అందిస్తోంది. జియో రూ.30 లోపు మూడు ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తుంది. ఈ బడ్జెట్ల
January 2, 2026Krishna District: డ్రోన్ కెమెరాలతో అసాంఘిక శక్తుల ఆట కట్టిస్తున్నారు కృష్ణా జిల్లా పోలీసులు.. ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా డ్రోన్ కెమెరాలతో నిఘాను మరింత పటిష్టం చేశారు. జూద కార్యకలాపాలైన, ఆకతాయిల వేధింపులైన, బహిరం
January 2, 2026ఈ రోజుల్లో స్మార్ట్ టీవీలు లేని ఇల్లు దాదాపు ఉండదేమో. మూవీస్, సిరీస్లు, గేమింగ్ అన్నీ ఒకే స్క్రీన్పై ఎంజాయ్ చేయడానికి మంచి స్మార్ట్ టీవీని ఏర్పాటు చేసుకుంటున్నారు. మీరు కూడా కొత్త టీవీ కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఏసర్ కంపెనీ తన కొత్త మోడల్ �
January 2, 2026Maruti Suzuki Sales 2025: మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ అమ్మకాల్లో మరోసారి సంచలన సృష్టించింది. 2025 క్యాలెండర్ సంవత్సరంలో రికార్డు స్థాయి ఉత్పత్తిని నమోదు చేసింది. మారుతి సుజుకి CY 2025లో 22.55 లక్షల యూనిట్లు విక్రయించి మరోసారి రికార్డు నెలకొల్పింది. ఈ మేరకు కంపెనీ
January 2, 2026Rajnath Singh: దేశంలో ‘‘వైట్ కాలర్ టెర్రరిజం’’ ఆందోళన కలిగిస్తోందని, విద్యావంతులు సంఘ వ్యతిరేక, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం అన్నారు. ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ బ్లాస్ను ఆయన ప్రస్తావించారు. ఈ ఉ�
January 2, 2026Lord Hanuman: మనదేశంలో దాదాపు అన్ని గ్రామాల్లో కచ్చితంగా హనుమంతుడి గుడి ఉంటుంది. దేవుడిని నమ్మే ప్రతి ఒక్కరూ హనుమంతుడిని తప్పుకుండా ఆరాధిస్తారు. కానీ రెండు గ్రామాలు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఏకంగా రామ ధూత హనుమంతుడిని బహిష్కరించాయి. వాస్తవాన�
January 2, 2026