Top Headlines @ 5 PM on May 21st 2024, Top Headlines @ 5 PM, Andhra Pradesh, Telangana, Cricket, tollywood
అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని ప్రతి ఏడాది మే 21న జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా టీ సుదీర్ఘ చరిత్ర, సాంస్కృతిక ప్రాముఖ్యత, ఆర్థిక ప్రాముఖ్యతను జరుపుకునే రోజు ఇది. కార్మికులకు జీవన వేతనాలు, చిన్న తేయాకు ఉత్పత్తిదారులకు సరసమైన ధరలు వంటి సమస్యలను
May 21, 2024ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన ఘర్షణల నేపథ్యంలో రాష్ట్రంలో భద్రతను భారీగా పెంచారు. మళ్లీ ఘర్షణలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ రోజు జరిగిన హింసతో ఏపీ హై అలర్ట్ కొనసాగుతోంది. రాష్ట్రాన్ని పోలీసులు జల్లెడపడుతున్నారు.
May 21, 2024తమిళనాడు మాజీ డీజీపీ రాజేశ్ దాస్-మాజీ భార్య బీలా వెంకటేశన్ ఇంటిపోరు రచ్చకెక్కింది. రాజేశ్ దాస్ నివాసం ఉంటున్న ఇంటికి కరెంట్ కనెక్షన్ను బీలా తొలగించేశారు.
May 21, 2024టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న యంగ్ హీరోలు స్పీడును పెంచుతున్నారు.. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను లైన్లో పెట్టుకుంటున్నారు.. కొందరు హీరోలు వరుస హిట్ సినిమాలను తమ ఖాతాలో వేసుకుంటున్నారు.. ఆ హీరోలు రెమ్యూనరేషన్ విషయంలో కూడా తగ్గే
May 21, 2024Jayam Sada Sister Yamini Swetha Naidu Latest Photos: నితిన్ హీరోగా సదా హీరోయిన్ గా తెరకెక్కిన జయం సినిమా తెలుగు ప్రేక్షకులందరికీ హాట్ ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సుమారు 22 ఏళ్ళ క్రితం అంటే 2002వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్ అనే చెప్పాలి. లవ్ తో
May 21, 2024ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్లోని ఖరేవాన్ సరయ్మీర్లో సమాజ్వాద్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సమావేశానికి కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. అయితే.. పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అభివాదం అనంతరం ప్రసంగాన్ని ప్రారంభించేందుకు లేవ
May 21, 2024ఓ మహిళ తాజాగా కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లింది.. ఆమెను క్షుణంగా పరీక్షించిన తదుపరి గాల్ బ్లాడర్లో రాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దాంతో ఆపరేషన్ చేసి సదరు మహిళ కడుపులోని 570 రాళ్లను తొలగించారు. ఈ ఘటన సంబంధించి ఏపీ లోని అమలాపుర
May 21, 2024సార్వత్రిక ఎన్నికల వేళ యూపీలో నోట్ల కట్టల వ్యవహారం కలకలం రేపుతోంది. ఇటీవలే జార్ఖండ్లో మంత్రి పీఏ ఇంట్లో భారీగా నగదు ప్రత్యక్షం కావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
May 21, 2024మే నెల మరికొద్ది రోజుల్లో పూర్తవుతుంది .. మరో తొమ్మిది రోజుల్లో జూన్ నెల రాబోతుంది.. ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి.. అదేవిధంగా జూన్ లో కూడా సెలవులు ఉన్నాయి.. తాజాగా ఆ వివరాలను రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది.. ప్రతి నెల సెలవుల జాబితాను ముందు�
May 21, 2024చుట్టూ అందమైన పుష్పాలే.. స్వర్గానికి వచ్చామా అనే అనుభూతిని కలిగిస్తుంది ఆ ప్రదేశం. ఆ ప్రదేశమే ఉత్తరాఖండ్లోని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఉత్తరాఖండ్లోని చమోలిలో ఉన్న వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్(పూల లోయ) జూన్ 1, 2024 నుండి పర్యాటకుల కోసం తెరవబడుతుంది. ఈ ఏడాది �
May 21, 2024ఈశాన్య ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్పై సిరా విసిరిన నిందితుడు అజయ్కుమార్ (41)ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు నార్త్ ఈస్ట్ డీసీపీ జాయ్ టిర్కీ సమాచారం అందించారు. కాగా.. మే 17న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం నుంచి బయట�
May 21, 2024మద్యానికి అలవాటు పడ్డవారు అకస్మాత్తుగా తాగడం మానేస్తే వారి శరీరంలో పలు మార్పులు సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
May 21, 2024Keeravani to Score Music for state song Jaya Jaya He Telangana: కొన్నాళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సమావేశంలో ‘జయ జయహే తెలంగాణ’ పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ పాటను ప్రముఖ కవి అందెశ్రీ రాశారు. తెలంగాణ ప్ర�
May 21, 2024ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు జరగనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్కుమార్ సమావేశపూర్వకంగా తెలిపారు. ఇక ఆ పరీక్షల కోసం 1,61,877 మంది విద్యార్థులు హాజరు కానున్నారని వి
May 21, 2024Special Focus on Serial Artists Chandu Suicide and Pavitra Death: ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా భర్తను కాదనుకుని వెళ్లిందో భార్య!! తనకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి మరచి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కాదనుకుని వెళ్లాడో భర్త!! సమాజం ఏమనుకున్నా సరే.. కలిసుందామనుకున్నారు. �
May 21, 2024ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్న సినిమా ప్రభాస్ కల్కి.. రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా తెరకేక్కుతుంది.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.. ఈ సిని�
May 21, 2024హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, అతని విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీరాబ్దోల్లాహియాన్, ఇతర అధికారుల మరణానికి భారతదేశం ఒక రోజు సంతాపాన్ని పాటించడంతో మంగళవారం ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో జాతీయ జెండాను సగం మాస్ట్ వద్ద ఎగురవేశ�
May 21, 2024