సింగపూర్ ఎయిర్లెన్స్కు చెందిన విమానం ప్రమాదానికి గురైన దృశ్యాలు తాజాగ�
ఏసీపీ ఉమా మహేశ్వర్ రావు ను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధింద్ర వెల్లడించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉమా మహేశ్వర్ రావు అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంకా ఏసీబీ బృందం ఏడు చోట�
May 21, 2024రాజస్థాన్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఫోన్ ఎక్కువగా వాడుతుందని కూతురిని తల్లి రాడ్తో కొట్టి చంపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. 22 ఏళ్ల నికితా సింగ్, బిందాయక ప్రాంతంలో నివాసం ఉంటోంది. అయి�
May 21, 2024ఈ ఏడాది మొదట్లో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) లో శామ్సంగ్ తన గెలాక్సీ రింగ్ ను ఆవిష్కరించింది. 2024 రెండవ భాగంలో స్మార్ట్ రింగ్ ను ప్రారంభించే ప్రణాళికలను కంపెనీ ధృవీకరించింది. ఇటీవలి ఆన్లైన్ లో చాలానివేదికలు బ్లూటూత్ SIG ధృవీకరణ పరికరం విడుదల దగ్గ
May 21, 2024Top Headlines @ 9 PM on May 21st 2024, Top Headlines @ 9 PM, Andhra Pradesh, Telangana, Cricket, tollywood
May 21, 2024కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బసవరాజ్ బొమ్మై సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బసవరాజ్ బొమ్మై జోస్యం చెప్పారు.
May 21, 2024వ్యవసాయ, సహకార శాఖ, చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపాదించిన విషయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి మంత్రి తెలిపారు.
May 21, 2024Disney+ Hotstar announces Hotstar Specials “Yakshini”: ఆర్కా మీడియా వర్క్స్, డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ది సూపర్ హిట్ కాంబినేషన్. ఈ సంస్థలు కలిసి చేసిన పరంపర, పరంపర 2 వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను ఆకట్టుకుని విజయం సాధించాయి. ఇప్పుడు ఇదే కాంబోలో “యక్షిణి” అనే మరో ఇంట్రెస్టిం�
May 21, 2024నేటి రాజకీయాలలో చదువుకున్న వాళ్లకు కూడా వెలకట్టే పరిస్థితి వచ్చిందని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. వరంగల్ జిల్లా ఏకశిలా నగర్లో జరిగిన యూత్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు.
May 21, 2024ముంబై ఎయిర్పోర్టులో ప్రమాదం జరిగింది. ఓ విమానం ఢీకొనడంతో 36 ఫ్లెమింగో పక్షులు మృతి చెందాయి. ముంబై-దుబాయ్ ఎమిరేట్స్ విమానం ఢీకొని ఈ పక్షుల చనిపోయాయి.
May 21, 2024భారతీయ పౌరులకు ఆధార్ ప్రాథమిక గుర్తింపు కార్డుగా మారిపోయింది. 12 అంకెల నిర్దిష్ట సంఖ్యను కలిగి ఉన్న ఈ ఆధార్ కార్డు ప్రస్తుతం అన్ని పనులకు ఉపయోగిస్తున్నారు. ఈ ఆధార్ కార్డులో మన పేరు, చిరునామా, వేలిముద్ర, అలాగే ఐరిస్ లాంటి అత్యంత సున్నితమైన సమా�
May 21, 2024యూత్ కు ఎక్కువగా బైక్స్ అంటే చాలా ఇష్టం.. వారికి నచ్చే విధంగా బైక్ కంపెనీలు అదిరిపోయే ఫీచర్స్ కొత్త బైకులను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు. KTM కంపెనీ కొత్త బైక్ ను లాంఛ్ చేసింది.. సరికొత్త కలర్స్ లో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తుంది. కేటీ
May 21, 2024ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియాకు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది. సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో బెయిల్ ఇవ్వాలని సిసోడియా కోరారు.
May 21, 2024సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర ఇంటిలో భారీగా నగదు లభ్యమైంది. ఉదయం నుంచి ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 60 లక్షల రూపాయల నగదు తోపాటు పెద్ద ఎత్తున వెండి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
May 21, 2024తిరుమల శ్రీవారి దర్శనార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్పోర్టుకు కుటుంబసమేతంగా చేరుకున్నారు.
May 21, 2024వైద్య రంగంలో అరుదైన ఘనత లభించింది. న్యూరో సర్జన్ల బృందం 44 ఏళ్ల మహిళకు ఇన్సులర్ బ్రెయిన్ ట్యూమర్ను ట్రాన్స్ఫార్మేటివ్, నావెల్ ఐబ్రో కీహోల్ విధానం ద్వారా తొలగించారు. "ఈ అపూర్వమైన ప్రయత్నం ప్రపంచంలోనే మొట్టమొదటిది, న్యూరో-ఆంకాలజీ రంగంలో ఒక మ�
May 21, 2024ప్రస్తుతం అనేకమంది ట్రెండ్ కు తగ్గట్టుగా., అలాగే తెల్ల వెంట్రుకల కారణంగా వెంట్రుకలకు రంగు వేసుకోవడం సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా మారుతున్న ఆహార అలవాట్లు, అలాగే వాయు కాలుష్యం లాంటి కారణాలవల్ల చాలామందికి చిన్న వయసులో ఉన్నప్పుడే తెల్ల జుట్�
May 21, 2024బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. "నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తూ మహేశ్వర్ రెడ్డి నిత్యం వార్తల్లో ఉండాలని చూస్తున్నారు.
May 21, 2024