(ఆగస్టు 18న జయకృష్ణ జయంతి) చేయి తిరిగిన మేకప్ మేన్ గా పేరు సంపాదించిన జయకృష్�
విశాఖపట్నం లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన “రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్” ( వైజాగ్ స్టీల్) ను కొనుగోలు చేసేందుకు టాటా స్టీల్ ఆసక్తి చూపుతుంది. ఈ విషయాన్ని టాటా స్టీల్ సి.ఇ.ఓ, మేనేజింగ్ డైరెక్టర్ టి.వి. నరేంద్రన్ నిర్ధారించారు. విశాఖపట్�
August 17, 2021ఆఫ్ఘనిస్థాన్లో పాగా వేశారు తాలిబన్లు.. ఒక్కొనగరం.. ఒక్కొ రాష్ట్రం.. దేశ సరిహద్దులు ఇలా ఏవీ వదలకుండా అంతా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.. ఆఫ్ఘన్ పరిస్థితుల ప్రభావం భారత్పై ఎంత మేరకు ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది.. ఈ నేపథ్యంలో.
August 17, 2021ఏ మాత్రం బెరుకు లేకుండా క్రమంగా ముందుకు కదులుతూ.. తమ ఆకృత్యాలను కొనసాగిస్తూ మొత్తంగా ఆఫ్ఘనిస్థాన్ను స్వాధీనం చేసుకున్నారు తాలిబన్లు.. దేశ రాజధాని కాబూల్లోని ప్రధాన కార్యాలయాల్లోనూ పాగా వేశారు.. ఇక, ఆఫ్ఘన్ తమ వశం అయిన తర్వా�
August 17, 2021ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గంలో ఇప్పుడు తమ్ముళ్ల కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయా? పార్టీ అధికారంలో లేకపోయినా వెనక్కి తగ్గడం లేదా? ఇప్పట్లో ఆ తగువులు కొలిక్కి వస్తాయో లేదో కూడా తెలియదా? పార్టీ పెద్దలు కూడా తలపట్టుకుంటున్న�
August 17, 2021ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఇద్దరు బీజేపీ నేతల పేర్లను సీఎం జగన్ ప్రస్తావించారా? ఆ ఇద్దరు బీజేపీ నేతలు ఎవరు? కాషాయ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? సీఎం నన్ను అన్నారంటే.. కాదు కాదు నన్నే అన్నారు అని కమలనాథులు ఎందుకు పోటీపడి చెప్పుకొంట
August 17, 2021అన్నదాతలకు గుడ్న్యూస్ చెబుతూ.. రుణమాఫీ నిధుల విడుదల చేసిన ప్రభుత్వం… దశలవారీగా లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో ఆ సొమ్మును జమ చేస్తూ వస్తుంది.. రూ.25 వేల నుంచి రూ.50 వేల లోపు రుణాలున్న రైతులకు రుణమాఫీ నిధుల విడుదల కొనసాగుతుండగా.. ఇక, �
August 17, 2021సోనూ సూద్… కరోనా కష్ట కాలంలో ఆపదలో ఉన్నవారికి సహాయం చేసి తాను రిల్ స్టార్ కాదు రియల్ స్టార్ అని అనిపించుకున్నాడు. దేశంలో ఏ మూలాన ఎవరు సహాయం కోరిన వారికి సహాయం అందించాడు. దాంతో దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు సోనూ సూద్. అ
August 17, 2021తెలంగాణలో గత రెండు రోజులుగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి.. మొన్నటి వరకు మూడు వందల లోపు నమోదైన కేసులు.. నిన్నటి నుంచి మళ్లీ పెరుగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో ర
August 17, 2021సీఎం రాజకీయ కార్యదర్శిఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మెదక్ నియోజకవర్గంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అభిమానులు ప్రతి గ్రామంలో హరితహారం స్పూర్తితో గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో మ�
August 17, 2021తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిపోయిన ఆఫ్ఘనిస్థాన్లోని భారత రాయబార కార్యాలయాన్ని కూడా మూసివేశారనే వార్తలు హల్ చల్ చేశాయి.. కార్యాలయ సిబ్బందిని మొత్తం భారత్కు తరలించే ప్రక్రియ కొనసాగుతుండగా.. కార్యాలయం మూసివేశారని వార్తలు గు�
August 17, 2021హుజురాబాద్లో ఉపఎన్నిక ఇప్పట్లో జరిగేనా? ఆలస్యమయ్యే కొద్దీ ఏ పార్టీకి లాభం.. ఏ పార్టీకి నష్టం? జరుగుతున్న పరిణామాలు ఎవరి కొంప ముంచుతాయి? రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్! హుజురాబాద్పై మూడు ప్రధాన పార్టీల ఫోకస్! మాజీ మంత్�
August 17, 2021హైదరాబాద్ లోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల్లో మొత్తం 158 మంది ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన విద్యార్థులు ఉన్నారు అని యూనివర్సిటీ ఫారెన్ రిలేషన్స్ డైరెక్టర్ ప్రో. అప్పారావు తెలిపారు. ఓయూ హాస్టల్ లో నలుగురు ఉన్నారు. చాలా మంది విద్యార్థులు ప్రైవేట్ ర�
August 17, 2021బాలీవుడ్ లో ఆర్. బాల్కీ సినిమాలంటే స్పెషల్ గా చూస్తారు. ‘పా’ చిత్రంతో మొదలు పెట్టి ఆయన ఏ సినిమా చేసినా ఏదో ఒక కొత్త పాయింట్ తో జనం ముందుకొస్తుంటాడు. అలాగే, బాల్కీ ప్రతీ సినిమాలోనూ బచ్చన్ సాబ్ తప్పక ఉంటాడు. రాబోయే చిత్రంలో కూడా అదే జరగబోతోంది. బ�
August 17, 2021హీరోలు చాలా మంది ఉంటారు. రియల్ హీరోలు కొందరే. అటువంటి వారిలో సోనూ సూద్ కూడా ఒకరు అంటున్నాడు ఉమా సింగ్. పాతికేళ్ల సైకిలిస్ట్ ఆఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో పర్వత శిఖరాగ్రం చేరుకున్నాడు. మొదట సైకిల్ పై కిలిమంజారో బేస్ పాయింట్ దాకా చేరుకున్న ఉమా �
August 17, 2021ఆఫ్ఘనిస్థాన్ను తమ ఆధీనంలోకి తీసుకుని తమకు ఎదురే లేదంటున్న తాలిబన్లకు షాక్లు కూడా తగులుతున్నాయి.. తాజాగా, జర్మనీ కీలక నిర్ణయం తీసుకుంది.. ఆఫ్ఘన్కు డెవలప్మెంట్ సాయాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.. ఈ విషయాన్ని జ�
August 17, 2021‘పెళ్ళిగోల’ ఫేమ్ మల్లిక్ రామ్ రూపొందించిన తాజా వెబ్ సీరిస్ ‘తరగతి గది దాటి’. హర్షిత్ రెడ్డి, పాయల్ రాధాకృష్ణ, నిఖిల్ దేవాదుల ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. సెంటర్ ఫ్రెష్ సమర్పణలో నిర్మితమైన ఈ వెబ్ సీరిస్ టీవీఎఫ్ ఒరిజినల్ ‘ఫ్లేమ్స్
August 17, 2021చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో 2500 నక్షత్ర తాబేళ్ళను సీజ్ చేసారు అధికారులు. ఏపీ నుండి చెన్నై అక్కడి నుండి థాయిలాండ్ కు వీటిని స్మగ్లింగ్ చేస్తున్నారు. కార్గో విమానంలో థాయ్లాండ్కు స్మగ్లింగ్ చేస్తున్న 25 లక్షల విలువైన 2,500 నక్షత్ర తాబేళ్లబు �
August 17, 2021