చట్ట సభలు “తాలింఖానాలు” కావు.. ఉప రాష్ట్రపతి వెంకయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో చట్టసభల్లో వాతావరణం కలుషితం అవుతోందని, భుజబలం చూపించడం ఎక్కువైందన్నారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. “గాంధీ టోపీ గవర్నర్” పుస్తకావిష్కరణ సభలో వెంకయ్యనాయుడు పాల్గొని ప్రసంగించారు. బారిస్టర్ ఈడ్పుగంటి రాఘవేంద్రరావు ఈ పుస్తకాన్ని రచించారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
చట్ట సభలు “తాలింఖానాలు” కావని, బుద్ధి బలం చూపించి ఎంతటి శక్తి వంతమైన ప్రభుత్వాలనైనా గడగడలాడించవచ్చన్నారు. ఇటీవల సభ్యులు తమ ప్రవర్తన పై చింతించకుండా సమర్ధించుకోవడం బరితెగింపు అన్నారు వెంకయ్యనాయుడు. ప్రస్తుత పరిస్థితి చూస్తే నాకు నిద్ర పట్టడం లేదు. దేశ భవిష్యత్తు పై ఆందోళన కలుగుతోంది. భుజం బలం చూపడానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. బుధ్ది బలం తో ఎంతటి శక్తివంతులనైనా ఎదుర్కోవచ్చన్నారు.
Also Read
- CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్

పార్టీలు బుద్ధి బలం చూపే వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. క్రమశిక్షణ పాటించాలని కోరితే తప్పుడు ఉద్దేశాలు ఆపాదిస్తున్నారు. సభలో మాట్లాడకుండా, బయట మాట్లాడం ఏమిటో అర్దంకావడం లేదు. వారికి మీడియా ప్రాధాన్యత ఇవ్వడం కూడా శోచనీయం. ప్రజాస్వామ్యంలో అభిప్రాయభేదాలు సహజం. చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకోవడమే పరిణితి. సభకు సభ్యుల హాజరు కూడా తగ్గిపోవడం విచారకరం అన్నారు. సిద్ధాంతం, సేవాభావం, విలువలు కలిగిన వారిని ప్రోత్సహించాలి. విధ్వంసకర ధోరణులు కలిగిన వారిని ప్రోత్సహించవద్దన్నారు.
తాజావార్తలు
-
CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
-
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
-
Pakistan: అసిమ్ మునీర్ గుట్టు బట్టబయలు.. న్యూక్లియర్ డీల్ కోసం చైనాకు పాక్ తాకట్టు.!
-
Chinmayi: డబ్బింగ్ రూమ్లో భావోద్వేగానికి గురైన చిన్మయి శ్రీపాద
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..