Venu Goapl Reddy
Author- NTV Telugu-
Microsoft: ‘‘ఇది ఆరంభం మాత్రమే’’.. ఉద్యోగుల తొలగింపుపై మైక్రోసాఫ్ట్ బాంబ్..
Microsoft: ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 4800 మంది ఉద్యోగుల్ని తొలగించింది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 2.1 శాతం. పెరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) కారణంగా ఉద్యోగుల తొలగింపు జరిగిందే వాదన ఉంది. ఒక్క మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు మెటా, అమెజాన్, గూగుల్ వంటి కంపెనీలు కూడా వరసగా తన ఉద్యోగులకు లేఆఫ్స్ ఇస్తున్నాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ హెచ్ ఆర్ హెడ్ అమీ కోల్మన్ ఉద్యోగులకు పంపిన ఒక ఇంటర్నల్ ఈమెయిల్ సంచలనంగా మారింది. […] -
Nijjar killing: ఖలిస్తానీ నిజ్జర్ హత్య భారత్ పాత్ర లేదు.. కెనడా సంచలన వ్యాఖ్యలు..
Nijjar killing: ఖలిస్తానీ ఉగ్రవాది హర్డీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, భారత్ మధ్య దౌత్యవివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. 2023లో సర్రే ప్రాంతంలో ఇతను హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని అప్పటి ప్రధాని జస్టిన్ టూడో సంచలన ఆరోపణలు చేయడంతో రెండు దేశాల మధ్య దౌత్య వివాదం మొదలైంది. కెనడా ఆరోపణలకు అంతే ధీటుగా భారత్ స్పందిస్తూ.. ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్లకు కెనడా ప్రధాన స్థావరంగా మారిందని విమర్శించింది. ఈ […] -
Pakistan: లైంగిక నేరస్తుడు ‘‘డాడీ’’పై బ్రిటన్తో పాకిస్తాన్ డీల్.!
Pakistan: బ్రిటన్లో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన రోచ్డేల్ గ్రూమింగ్ గ్యాంగ్ నాయకుడైన అహ్మద్ను బహిష్కరించాలని బ్రిటన్ భావిస్తోంది. పాకిస్తాన్ ఈ దుర్మార్గుడిని తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది. అయితే, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ను విమర్శిస్తున్న బ్రిటన్లో ఉంటున్న నాయకులను తమకు అప్పటించాలని పాకిస్తాన్ డిమాండ్ చేస్తోంది. 12 ఏళ్ల వయసున్న బాలికల్ని లక్ష్యంగా చేసుకుని అత్యాచారానికి పాల్పడిన 73 ఏళ్ల షబీర్ అహ్మద్ పాకిస్తాన్ జాతీయుడు. 30కి పైగా లైంగిక నేరాలు: బాధితుల […] -
Trump-Meloni: ‘‘వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు’’.. ట్రంప్ పోస్టుకు ఇటలీ కౌంటర్..
Trump-Meloni: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా ట్రంప్ మెలోనీని ఉద్దేశించి చేసిన పోస్టుకు ఇటలీ కౌంటర్ ఇచ్చింది. వ్యక్తులు వస్తారు, వెళ్తారు.. కానీ రెండు దేశాల మధ్య సంబంధాలు శాశ్వతంగా ఉంటాయని ఇటలీ రక్షణ మంత్రి గ్వీడో క్రొసెట్టో అన్నారు. నాటో సదస్సుకు ముందు ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికలో.. మెలోనీ తనవైపు అభిమానంతో చూస్తున్నట్లు మార్ఫింగ్ చేసిన ఫోటోను పోస్ట్ చేశారు. […] -
Manipur: మణిపూర్లో ఉగ్రవాదుల ఘాతుకం.. ఇద్దరు జవాన్లు మృతి..
Manipur: మణిపూర్లో ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడ్డారు. సోమవారం జరిగిన దాడిలో ఇద్దరు అస్సాం రైఫిల్స్ జవాన్లు అమరులయ్యారు. మరికొందరు గాయపడ్డారు. ఉఖ్రుల్ జిల్లాలోని నుంగ్షాంగ్ ఖోంగ్ ప్రాంతంలో మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో 40 అస్సాం రైఫిల్స్ కాన్వాయ్పై మిలిటెంట్లు కాల్పులు జరపడంతో ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు వేట కొనసాగిస్తున్నాయి. దాడిని మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఖండించారు. ఇలాంటి దాడులు శాంతిభద్రతలను కాపాడాలనే ప్రభుత్వం […] -
Microsoft LayOff: మైక్రోసాఫ్ట్లో భారీ ఉద్యోగాల కోత.. AI కోసం 4,800 మందికి ఉద్వాసన..
Microsoft LayOff: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) కారణంగా టెక్ రంగంలో ఉద్యోగాల కోత తీవ్రంగా ఉంది. తాజాగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి లేఆఫ్స్కి శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా 4800 మంది ఉద్యోగుల్ని తొలగిస్తోంది. ఇది మొత్తం కంపెనీ వర్క్ ఫోర్స్లో 2.1 శాతం. ఏఐ మౌలిక సదుపాయాలపై బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్ నేపథ్యంలో, ఖర్చుల నియంత్రణ కోసం ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. ఈ ఏడాది ఏఐ రంగంలో అన్ని టెక్ కంపెనీలు కలిపి ఏకంగా 700 […] -
PoK Protest: ప్లీజ్ మాకు సాయం చేయండి.. భారత్ను వేడుకుంటున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్..
PoK Protest: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీ్ర్(పీఓకే)లో భారీ నిరసనలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ అణచివేతకు నిరసనగా అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. రోజురోజుకు ఈ ఉద్యమం తీవ్రమవుతోంది. 26 రోజులుగా ప్రజలు పాక్ ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. ఈ నిరసనల్ని పాక్ క్రూరంగా అణచివేస్తోంది. శాంతియుత నిరసన చేస్తున్నవారిపై కాల్పులు జరుపుతోంది. మరోవైపు, పాకిస్తాన్ నుంచి పీఓకే ప్రాంతానికి వెళ్లే సరకుల్ని, మందులను నిలిపేసింది. ఈ నేపథ్యంలో, తమకు సాయం చేయాలని పీఓకే ప్రజలు భారత్ను కోరుతున్నారు. భారతదేశంలో, […] -
Iran: ఖమేనీ అంత్యక్రియలకు ‘‘ట్రిపుల్ హెచ్’’.. ఇజ్రాయిల్కు ఇరాన్ వార్నింగ్..
Iran: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్నాయి. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు నివాళులు అర్పిస్తున్నారు. కోట్లాదిగా ఇరాన్ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే, ఇరాన్ యుద్ధం తర్వాత కూడా తమ ‘‘కూటమి’’ బలంగా ఉందని నిరూపించుకుంటోంది. ముఖ్యంగా ‘‘ట్రిపుల్ హెచ్’’ అంటే హౌతీలు, హమాస్, హిజ్బుల్లాకు చెందిన కీలక ప్రతినిధులు కూడా ఈ అంత్యక్రియలకు హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. తమ ‘‘ప్రతిఘటన కూటమి’’ ఇంకా ముగిసిపోలేదని మిడిల్ […] -
Ram Temple donation theft: అఖిలేష్ యాదవ్తో రామ మందిర చోరీ నిందితుడికి సంబంధాలు.?
Ram Temple donation theft: అయోధ్య రామ మందిర విరాళాల చోరీ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసు విచారణకు యోగి సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది. మరోవైపు రామ మందిర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామాకు ఆమోదం లభించింది. మరోవైపు ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంటోంది. బీజేపీ ప్రభుత్వంపై సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శలు చేస్తున్నారు. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అయోధ్య వ్యవహారం రాజకీయ […] -
CM Yogi Adityanath: భారత ఆత్మకు శ్రీరాముడే మూలం..
ఓవైపు అయోధ్య రామ మందిర కానుకల చోరీ వివాదంగా మారిన సమయంలో, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ ఆత్మ సనాతన ధర్మంలో ఉందని, భారతదేశ ఆత్మకు శ్రీరాముడే మూలమని ఆయన సోమవారం ప్రయాగ్ రాజ్లో అన్నారు. రాముడు అంటే జాతి అని, ఆయనే భారతదేశ ఆత్మ మూలమని చెప్పారు. దేశంలో ఈ రోజు చూస్తున్న రామ మందిరం అశోక్ సింఘాల్ సంకల్పం, కల ఫలితమేనని చెప్పారు. ఇదే సమయంలో యువతను […]
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!