Venu Goapl Reddy
Author- NTV Telugu-
ICC T20 World Cup: మెంటల్ కోమాలో బంగ్లాదేశ్ క్రికెటర్లు.. బాంబు పేల్చిన కోచ్..
ICC T20 World Cup: మహ్మద్ యూనస్ రాజకీయాలకు, భారత వ్యతిరేక వైఖరిని బంగ్లాదేశ్ క్రికెట్ బలైంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత్లో ఆడేందుకు బంగ్లాదేశ్ ప్లేయర్లు సిద్ధంగా ఉన్నా.. రాజకీయాల కోసం భారత్లో భద్రతా సమస్యలు ఉన్నాయని వాదిస్తూ .. చివరకు టోర్నీ నుంచి బహిష్కరించబడింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ ఘన విజయం సాధించి తారిక్ రెహ్మాన్ ప్రధాని అయ్యాడు. యూనస్ ఎగ్జిట్ అయ్యాడు. దీంతో ఒక్కొక్కరుగా బంగ్లాదేశ్ క్రికెట్కు జరిగిన అన్యాయంపై గళమెత్తుతున్నారు. -
Neal Katyal: ట్రంప్నకు వ్యతిరేకంగా వాదించి గెలిచింది మనోడే..
Neal Katyal: టారిఫ్లతో ప్రపంచ దేశాలను భయపెడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు యూఎస్ సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా వాణిజ్య భాగస్వాములపై టారిఫ్లు విధించడం ‘‘అన్యాయం, రాజ్యాంగ విరుద్ధమైన పన్నులు’’ అని అభివర్ణించింది. 6-3 తేడాతో సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. 9 మంది న్యాయమూర్తుల్లో ఆరుగురు ట్రంప్కు వ్యతిరేకంగా ఓటు వేశారు. అంతర్జాతీయ ఆర్థిక అధికారాల చట్టం ద్వారా పెద్ద ఎత్తున దిగుమతులపై సుంకాలు విధించడం సరైంది కాదని స్పష్టం చేశారు. అయితే, […] -
Lashkar-e-Taiba: దేశవ్యాప్తంగా ఆలయాలపై దాడికి లష్కరే కుట్ర..
Lashkar-e-Taiba: పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా భారతదేశంపై మరో కుట్రకు సిద్ధమైంది. డిల్లీ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నింది. ఎర్రకోట సమీపంలో, చాందినీ చౌక్లోని ఒక ఆలయంతో సహా దేశవ్యాప్తంగా ప్రముఖ మత ప్రదేశాల సమీపంలో పేలుళ్లకు ప్లాన్ చేస్తుందని భద్రతా సంస్థల నిఘా వెల్లడించింది. ఉగ్రవాదులు ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (IED) దాడికి కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. -
Shahid Afridi: భారత్పై గెలిచే దమ్ము లేదు.. నమీబియాపై గెలిచి ఇంత బిల్డప్ అవసరమా..
Shahid Afridi: ఇండియా చేతిలో దారుణ ఓటమి తర్వాత పాకిస్తాన్ క్రికెట్ టీమ్పై మాజీ క్రికెటర్లు విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా సీనియర్ ప్లేయర్లు బాబర్ అజమ్, షాదాబ్ ఖాన్, షహీన్ అఫ్రిది ఆటతీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటమికి తమను నిందించడంపై పాక్ క్రికెటర్, ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ సీనియర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
Ragi recipe: రాగి జావా ఇలా తయారు చేయండి.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం..
Ragi recipe: ప్రస్తుతం ఉన్న ఫుడ్ అలవాట్ల కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంతో తృణధాన్యాల వినియోగం పెరిగింది. ముఖ్యంగా రాగి వంటకాల ప్రాధాన్యత పెరుగుతోంది. ముఖ్యంగా షుగర్తో బాధ పడుతున్న వారికి రాగి ఒక మంచి ఆహారంగా చెప్పవచ్చు. -
Gajkesari Yog 2026: గజకేసరి యోగం.. ఫిబ్రవరి 26 తర్వాత ఈ రాశుల వారు నక్కతోక తొక్కినట్లే..
Gajkesari Yog 2026: ఫిబ్రవరి 26న చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ రాశిలోనే ఉన్న గురు గ్రహంతో సంయోగం చెందబోతున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిన కొన్ని రాశులకు మంచి యోగాన్ని ఇవ్వబోతోంది. రాజయోగాల్లో అత్యంత ముఖ్యమైన ‘‘గజకేసరి యోగం’’ కొన్ని రాశుల వారికి పట్టబోతోంది. గజకేసరి యోగం ద్వారా ధనం, కెరీర్, గౌరవం, శుభకార్యాలు వంటి కార్యక్రమాలు సిద్ధిస్తాయి. జ్యోతిష్యం ప్రకారం, చంద్రుడు, దేవ గురువు బృహస్పతి ఒకే రాశిలో లేదా ఒకరికొకరు కేంద్ర […] -
Love jihad: “లవ్ జిహాద్” పెళ్లిళ్ల నేపథ్యంలో గుజరాత్ కీలక చర్యలు..
Love jihad: ప్రేమ ముసుగులో కొందరు మతమార్పిడికి పాల్పడుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. పెళ్లికి ముందు వరకు ప్రేమగా నటిస్తూ, పెళ్లి తర్వాత మతం మారాలని ఒత్తిడి తెస్తున్నారు. దీనిని బీజేపీ, ఇతర హిందూ సంస్థలు ‘‘లవ్ జిహాద్’’గా పేర్కొంటున్నాయి. ఇలాంటి మోసపూరిత వివాహాలకు అడ్డుకట్ట వేయడానికి గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. -
Pakistan: ప్రాణాల కోసం ఏడుస్తున్న పాక్ సైనికులు.. BLA కొత్త వీడియో..
Pakistan: పాకిస్తాన్ సైన్యానికి బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ముచ్చెమటలు పట్టిస్తోంది. బలూచిస్తాన్లో పనిచేయాలంటేనే పాక్ భద్రతా బలగాలు వణికిపోతున్నాయి. బలూచ్ యోధులు ఇటీవల పాక్ సైనికుల్ని బందీలుగా పట్టుకున్నారు. పాక్ జైళ్లలో ఉన్న బీఎల్ఏ తిరుగుబాటుదారుల్ని విడిచిపెడితే, పాక్ సైనికుల్ని విడిచిపెడుతామని హెచ్చరిస్తున్నారు. పాక్ ప్రభుత్వానికి, సైన్యానికి బీఎల్ఏ 7 రోజులు అల్టిమేటం విధించింది. -
Ram Mandir: అయోధ్య ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చిన ‘‘రామ మందిరం’’.. గణాంకాలు చూడండి..
Ram Mandir: దేవాలయాల గురించి పూర్తిగా తెలియని కొందరు, మేమే తెలివైన వాళ్లమని మాట్లాడుతూ.. గుడులను కడితే డబ్బులు వృధా, దేవాలయాల వల్ల ఏం జరుగుతుంది.? అని ప్రశ్నిస్తుంటారు. అలాంటి వారికి అయోధ్యలోని రామ మందిరమే సమాధానంగా నిలుస్తుంది. ఒక దేవాలయం ఎంత ఆర్థిక మార్పును తీసుకువస్తుందో, ఆ ప్రాంత ఆర్థిక ముఖచిత్రాన్ని ఎలా మారుస్తుందనే దానికి రామ మందిరం సాక్ష్యంగా నిలుస్తోంది. టెంపులు టూరిజం వల్ల ప్రజల వ్యాపారాలు పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
AI Summit: కాంగ్రెస్ కార్యకర్తలను చితక్కొట్టిన ప్రజలు.. వీడియో వైరల్..
AI Summit: ప్రపంచ వేదికపై భారతదేశ పరువు పోయే విధంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రవర్తించారు. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సమావేశంలో ఊహించని సంఘటన జరిగింది. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు తమ టీ షర్టుల్ని తీసేసి, నినాదాలు చేశారు. ఏఐ ఎక్స్పో హాల్లోకి ప్రవేశించి, ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత్-అమెరికా ట్రేడ్ డీల్ను ఉద్దేశిస్తూ, టీషర్టులు ప్రదర్శించారు. ప్రధాని మోడీ ట్రంప్నకు లొంగిపోయారని అన్నారు. Read Also: […]
తాజావార్తలు
-
Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
-
Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
-
Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్కే నేరుగా హెచ్చరిక..
-
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!