Dalai Lama: ‘‘దలైలామా తప్పా వారసుడిని ఎవరూ నిర్ణయించలేరు’’.. చైనాకు భారత్ షాక్..
- దలైలామానే తన వారసుడిని నిర్ణయిస్తారు..
- చైనా వ్యాఖ్యలపై భారత్ అభ్యంతరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dalai Lama: దలైలామా ఉనికి లేకుండా చేసేందుకు డ్రాగన్ కంట్రీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. దలైలామా పునర్జన్మను ఆమోదించాలని చైనా డిమాండ్ చేసింది. ఈ ప్రకటనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టిబెటన్ ఆధ్యాత్మక గురువు దలైలామాకు తప్పా తన వారసుడిని నిర్ణయించే హక్కు ఎవరికీ లేదని భారత్ చెప్పింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఒక ప్రకటనలో.. ‘‘దలైలామా స్థానం టిబెటన్లకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులకు అత్యంత ముఖ్యమైనది. ఆయనకు మాత్రమే ఆయన వారసుడిని నిర్ణయించుకునే హక్కు ఉంది’’ అని అన్నారు.
Read Also: Car Sales: తగ్గిన టాటా కార్ల అమ్మకాలు.. నంబర్ వన్గా మారుతి సుజుకి.. రెండో స్థానంలో…
Also Read
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
దలైలామా 90వ పుట్టిన రోజు కార్యక్రమానికి కిరణ్ రిజిజుతో పాటు జేడీయూ నేత లల్లన్ సింగ్ భారత ప్రభుత్వ ప్రతినిధులుగా ధర్మశాలను సందర్శిస్తారు. చైనా బహిష్కృత ఆధ్యాత్మిక నేత, తన 600 ఏళ్ల సంస్థ తన జీవిత కాలం తర్వాత కూడా కొనసాగుతుందని కేంద్రమంత్రి ప్రకటించారు. 5వ దలైలామా ఎంపిక పూర్తిగా దలైలామా అధికారిక కార్యాలయం అయిన గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్పై ఉంటుందని ఆయన అన్నారు.
దీనికి ముందు, చైనా విదేశాంగ ప్రతినిది మావో నింగ్ మాట్లాడుతూ.. ‘‘దలైలామా వారసత్వం చైనా చట్టాలు మరియు నిబంధనలతో పాటు మతపరమైన ఆచారాలు, చారిత్రక సంప్రదాయాలకు అనుగుణంగా ఉండాలి’’ అని అన్నారు. దీనిని భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. చైనా పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు విఫలం కావడంతో లాసా నుంచి 1959లో శరణు కోరుతూ దలైలామా భారత్ ఆశ్రయం కోరారు. అప్పటి నుంచి భారత్ లోనే నివసిస్తున్నారు. చైనా ఆక్రమించిన టిబెట్ ను వేరు చేయాలనే దలైలామాను చైనా వేర్పాటువాదిగా ముద్ర వేస్తోంది. 1950లో చైనా టిబెట్ని ఆక్రమించుకుంది.
తాజావార్తలు
-
TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
-
Shefali Shah: ప్రేమ,పెళ్లి.. పిల్లల కంటే పెట్స్ బెటర్.. షెఫాలీ షా బోల్డ్ కామెంట్స్ వైరల్
-
Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
-
Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..