Hindu-Muslim couple's wedding reception ‘on hold’ amid uproar over Shraddha murder case: శ్రద్ధ వాకర్ హత్య దేశంలో కీలక పరిణామాలకు దారితీస్తోంది. ఇప్పటికే పలు హిందూ సంఘాలు నిందితుడు అఫ్తాబ్ ను వెంటనే శిక్షించాలని కోరుతున్నాయి. లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న శ్రద్ధాను ఆమె పార్ట్నర్ అఫ్తాబ్ గొంతు కోసం శరీరాన్ని 35 ముక్కలుగా చేసిన తీరు దేశంలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు కీలక ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే శ్రద్ధా ఎముకలను, రక్త…
Terrorist Harwinder Rinda dies in Pakistan: మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హర్విందర్ రిండా మరణించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ లో ఉంటున్న ఈ ఖలిస్తానీ ఉగ్రవాది గ్యాంగ్ వార్ లో హత్యకు గురైనట్లు పంజాబ్ పోలీసు వర్గాలు తెలిపాయి. గ్యాంగ్స్టర్ గ్రూప్ డేవిందర్ భంబిహా గ్రూప్ హర్విందర్ రిండాను హత్య చేసినట్లు వెల్లడించారు. రిండాపై మహారాష్ట్ర, చండీగఢ్, హర్యానా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అనేక కేసులు ఉన్నాయి. మే నెలలో పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్క్వార్టర్స్పై రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ (ఆర్పిజి) దాడిలో కీలక…
Maharashtra To Set Up Safety Squad For Eloped Girls: శ్రద్ధా వాకర్ హత్య యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధాను ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా చంపేశారు. పెళ్లి చేసుకోవాలని కోరినందుకు గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని 35 భాగాలుగా చేసి ఢిల్లీ చుట్టుపక్కట పారేశాడు. ఈ కేసులో వివరాలు సేకరించే పనిలో ఢిల్లీ పోలీసులు ఉన్నారు. ఇదిలా ఉంటే శ్రద్ధా హత్య నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ కీలక…
Shraddha Walkar case- Bajrang Dal workers burn accused Aaftab Poonawala's effigyఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య దేశాన్ని గగుర్పాటుకు గురిచేసింది. అత్యంత దారుణంగా శరీరాన్ని 35 భాగాలుగా చేసి చంపేసిన తీరు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకోవడంతో పలు సంఘాలు నిందితుడు అఫ్తాబ్ పూనావాలను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. శ్రద్ధా తండ్రి నిందితుడు అఫ్తాబ్ తలను వేరు చేసి చంపేయాలని తన ఆవేదనను వ్యక్తం చేశారు. శ్రద్ధా మరణంపై న్యాయమూర్తులు, రాజకీయ…
Donald Trump Back On Twitter: ట్విట్టర్ చరిత్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది. డొనాల్డ్ ట్రంప్ రెండేళ్ల తరువాత ట్విట్టర్ లోకి అడుగుపెట్టారు. తాజాగా ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ పునరుద్దరిస్తూ ఎలాన్ మస్క్ నిర్ణయం తీసుకున్నారు. శనివారం ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ పునరుద్దరించాలా..? వద్దా..? అనేదానిపై పోల్ నిర్వహించారు. 51.8 శాతం మంది ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ పునరుద్దరణకు మద్దతు తెలుపుతూ ఓట్ వేశారు. దీంతో మళ్లీ ట్రంప్ అకౌంట్ ట్విట్టర్ లో కనిపించింది.
Can Minors Marry Under Muslim Law? Kerala High Court Clarifies: ముస్లిం చట్టం ప్రకారం మైనర్ల వివాహాలు చేసుకోవచ్చా..? అనే ప్రశ్నకు క్లారిటీ ఇచ్చింది కేరళ హైకోర్టు. అమ్మాయి, అబ్బాయి మైనర్ అయితే పెళ్లితో సంబంధం లేకుండా లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం( పోక్సో) చట్టం నుంచి మినహాయించలేమని కేరళ హైకోర్టు పేర్కొంది. జస్టిస్ బెచు కురియన్ థామన్ సింగిల్ బెంచ్ ధర్మాసనం ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేసింది. పోక్సో చట్టం అనేది లైంగిక నేరాల నుంచి…
US's Example On Key Immunity For Saudi Crown Prince: జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య కేసులో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ కు అమెరికా ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ కల్పిస్తామని అమెరికా విదేశాంగ ప్రతినిధి శుక్రవారం వెల్లడించారు. 2014లో నరేంద్రమోదీకి ఇచ్చిన విధంగానే సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ కు కూడా నిబంధనలు వర్తింప చేస్తామని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్స్పర్సన్ వేదాంత్ పటేల్ అన్నారు. అమెరికా ఇలా చేయడం మొదటిసారి కాదని గతంలో…
Hindu girl chopped into pieces by lover in Bangladesh: దేశవ్యాప్తంగా శ్రద్ధా వాకర్ హత్య సంచలనం సృష్టించింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధాను ఆమె పార్ట్నర్ అఫ్తాబ్ పూనావాలా దారుణంగా చంపేశారు. మే నెలలో ఈ హత్య జరిగితే శ్రద్ధా తండ్రి ఫిర్యాదులో ఇటీవల వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి ప్రతీ రోజూ రాత్రి వేళల్లో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో విసిరేశాడు. ఈ కేసులో కీలక సాక్ష్యాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.
India-bound 2023 Kia Seltos facelift unveiled with new exterior: కొరియన్ కార్ మేకర్ కియా తన కొత్త సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ ను తీసుకురాబోతోంది. ఇప్పటికే ఈ కార్ నార్త్ కొరియా, యూఎస్ మార్కెట్లో విడుదలైంది. ఇండియన్ మార్కెట్లోకి వచ్చే ఏడాది అంటే 2023లో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం కియాతో పోలిస్తే మరిన్ని ఫీచర్లతో పాటు స్టైలిష్ ఇంటీరియర్ డిజైన్ తో రాబోతోంది. ఎక్స్ టీరియర్ లుక్ లో కూడా చాలా మార్పులు కనిపించబోతున్నాయి.
UK, France back UNSC permanent seat for India: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వతసభ్య దేశం కోసం భారత్ చాలా ఏళ్ల నుంచి ప్రయత్నిస్తోంది. వంద కోట్ల కన్నా అధిక జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి శాశ్వత సభ్య దేశం హోదా ఇవ్వకుంటే భద్రతా మండలికి అర్థమే ఉండదని పలుమార్లు భారత్ వ్యాఖ్యానించింది. భద్రతా మండలిని సంస్కరించాలని చాలా ఏళ్లుగా భారత్ డిమాండ్ చేస్తోంది. ఈ విషయమై మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది.