Hindu girl chopped into pieces by lover in Bangladesh: దేశవ్యాప్తంగా శ్రద్ధా వాకర్ హత్య సంచలనం సృష్టించింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధాను ఆమె పార్ట్నర్ అఫ్తాబ్ పూనావాలా దారుణంగా చంపేశారు. మే నెలలో ఈ హత్య జరిగితే శ్రద్ధా తండ్రి ఫిర్యాదులో ఇటీవల వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి ప్రతీ రోజూ రాత్రి వేళల్లో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో విసిరేశాడు. ఈ కేసులో కీలక సాక్ష్యాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.
India-bound 2023 Kia Seltos facelift unveiled with new exterior: కొరియన్ కార్ మేకర్ కియా తన కొత్త సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ ను తీసుకురాబోతోంది. ఇప్పటికే ఈ కార్ నార్త్ కొరియా, యూఎస్ మార్కెట్లో విడుదలైంది. ఇండియన్ మార్కెట్లోకి వచ్చే ఏడాది అంటే 2023లో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం కియాతో పోలిస్తే మరిన్ని ఫీచర్లతో పాటు స్టైలిష్ ఇంటీరియర్ డిజైన్ తో రాబోతోంది. ఎక్స్ టీరియర్ లుక్ లో కూడా చాలా మార్పులు కనిపించబోతున్నాయి.
UK, France back UNSC permanent seat for India: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వతసభ్య దేశం కోసం భారత్ చాలా ఏళ్ల నుంచి ప్రయత్నిస్తోంది. వంద కోట్ల కన్నా అధిక జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి శాశ్వత సభ్య దేశం హోదా ఇవ్వకుంటే భద్రతా మండలికి అర్థమే ఉండదని పలుమార్లు భారత్ వ్యాఖ్యానించింది. భద్రతా మండలిని సంస్కరించాలని చాలా ఏళ్లుగా భారత్ డిమాండ్ చేస్తోంది. ఈ విషయమై మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది.
Himanta Biswa Sarma comments on shraddha walkar case: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శ్రద్ధా వాకర్ హత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిమంత బిశ్వ శర్మ శ్రద్ధా హత్యను ప్రస్తావించారు. కచ్లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ.. దేశంలో బలమైన నాయకుడు లేకుంటే అఫ్తాబ్ వంటి వారు ప్రతీ నగరంలో పుడతారని.. మన సమాజాన్ని రక్షించుకోలేమని అన్నారు. దేశంలో మూడోసారి బీజేపీకే అధికారం ఇవ్వాల్సిన అవసరాన్ని చెప్పుకొచ్చారు. శ్రద్ధా హత్యను లవ్ జీహాద్ గా అభివర్ణించారు.…
AAP’s Satyendar Jain caught on cam getting massage in Tihar jail: ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి సత్యేందర్ జైన్ మరో వివాదంలో ఇరుకున్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ సత్యేందర్ జైన్ ను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. అయితే తాజాగా ఆయనకు జైలులో వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తూ.. మసాజ్ చేస్తున్న వీడియోలు వైరల్ గా మారాయి. మంత్రికి జైలులో వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారనే ఇటీవల తీహార్ జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ సస్పెండ్ చేయబడిన కొద్ది…
30 Jailed For Life In 2011 Rajasthan Murder Case: 2011లో రాజస్థాన్ ను కుదిపేసిన పూల్ మహ్మద్ హత్య కేసులో సవాయ్ మాధోపూర్ జిల్లాలోని ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించింది. శుక్రవారం 30 మందిని దోషులుగా ప్రకటిస్తూ వారందరికి జీవిత ఖైదు శిక్ష విధించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారించిన ఈ కేసులో 30 మందిని దోషులుగా ప్రకటించగా.. 49 మందిని నిర్దోషులుగా ప్రకటించింది.
Pandit Dhirendra Shastri of Bageshwar Dham has given a big statement on Shraddha Case: ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశాన్ని ఓ కుదుపు కుదిపేసింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధాను అతని ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా హత్య చేశారు. గొంతు కోసి మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి ఓ ఫ్రిజ్ లో దాచి పెట్టి 18 రోజుల పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పారేశాడు. శ్రద్ధా తండ్రి ఫిర్యాదు చేయడంతో…
passenger jet collides with truck on runway in Peru: లాటిన్ అమెరికా దేశం పెరూలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో విమానం రన్ వే పైన ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా విమానాన్ని మంటలు చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మరణించారు. పెరూ రాజధాని లిమా లోని జార్జ్ చావెజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Rahul with ‘tukde tukde gang’, anurag thakur comments: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వీర్ సావర్కర్ పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై ఇటు బీజేపీ, అటు శివసేన పార్టీలు ఫైర్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తుక్డే తుక్డే గ్యాంగ్’తో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారని విమర్శించారు.
Iranian protesters set fire to former supreme leader Ayatollah Khomeini’s ancestral home: ఇరాన్ దేశంలో హిజాబ్ వ్యతిరేక నిరసనలు రోజురోజుకు తీవ్రం అవుతున్నాయి. నిరసనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. హిజాబ్ సరిగా ధరించలేదన చెబుతూ మోరాలిటీ పోలీసులు మహ్స అమిని అనే యువతిని చంపేయడంతో ఇరాన్ వ్యాప్తంగా మహిళలు, యువత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఈ నిరసనల్లో 300 మందికి పైగా చనిపోయినట్లు పలు ఇంటర్నేషనల్ సంస్థలు వెల్లడిస్తున్నాయి.