Will rename Meerut as Nathuram Godse Nagar says Hindu Mahasabha: ఉత్తర్ ప్రదేశ్ అర్భన్ బాడీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే ముస్లిం ప్రాంతాల పేర్లను మారుస్తాం అని ప్రకటించింది హిందూ మహాసభ. తాము గెలిస్తే మీరట్ నగరం పేరును ‘నాథురామ్ గాడ్సే నగర్’ మారుస్తామని ఆ రాష్ట్ర హిందూ మహాసభ చీఫ్ అభిషేక్ అగర్వాల్ అన్నారు. అన్ని వార్డుల్లో కూడా తాము పోటీచేస్తామని తెలిపారు. ఇదే విధంగా హిందూ మహాసభ ఓ మేనిఫెస్టోను కూడా ప్రకటించింది. దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడమే…
Minister Satyender Jain's lavish meal in jail: ఢిల్లీలో బీజేేపీ వర్సెస్ ఆప్ గా మారింది రాజకీయం. ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ కు సంబంధించిన మరో వీడియోను రిలీజ్ చేసింది బీజేపీ. కొన్ని రోజుల క్రితం సత్యేందర్ జైన్ తన కాళ్లకు మసాజ్ చేయించుకుంటున్న వీడియోను విడుదల చేసి బీజేపీ, తాగా మంత్రి విలాసవంతమైన భోజనం గురించి వీడియో విడుదల చేసింది. ఇది మరోసారి రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణం అయింది. ఇప్పటికే మంత్రి సత్యేందర్ జైన్ మసాజ్…
14 killed in two attacks in Burkina Faso: ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. రెండు వేర్వేరు దాడుల్లో కనీసం 14 మంది మరణించారు. చనిపోయిన వారిలో 8 మంది సైన్యానికి చెందిన వారు ఉన్నారు. సాయుధ ఇస్లామిక్ ఉగ్రవాదుల ఈ దాడులకు పాల్పడ్డారు. సఫీ గ్రామంలో జరిపిన దాడుల్లో ఎనిమిది మంది వాలంటీర్స ఫర్ ది డిఫెన్స్ ఆఫ్ ఫాదర్ ల్యాండ్ కు చెందిన వారు ఉన్నారు. వీరంతా సైన్యానికి సహాయకంగా ఉంటారు. 2019లో ఈ దళాన్ని…
The cities with the most CCTV surveillance in the world.. 4 Indian cities in the top 10: ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయిన జనాలు సురక్షితంగా ఉండాలంటే భద్రత, రక్షణ అనేది చాలా ముఖ్యం. నేరాల అదుపు, క్రైమ్ రేట్ తక్కువగా ఉండటం ఆయా ప్రాంతాల అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుంది. శాంతిభద్రతలు సరిగ్గా ఉన్న చోటే పెట్టుబడులు వస్తాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెట్రోపాలిటన్ నగరాల్లో భద్రతకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఉద్యోగాలు, ఉపాధి పేరుతో చాలా మంది…
Ukraine's Zelensky Says Russia Using Cold As "Weapon Of Mass Destruction": రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తొమ్మిదో నెలకు చేరుకుంది. అయినా కూడా రెండు దేశాలు వెనక్కి తగ్గడం లేదు. రష్యా, ఉక్రెయిన్ పై క్షిపణులతో విరుచుకుపడుతోంది. వెస్ట్రన్ దేశాలు ఇచ్చే ఆర్థిక, ఆయుధ, సైనిక సహకారంతో ఉక్రెయిన్ బలమైన రష్యాను ఎదురించి పోరాడుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ తో సహ ఖార్కీవ్, సుమీ, మరియోపోల్, ఖేర్సన్, ఎల్వీవ్ వంటి నగరాలను లక్ష్యంగా చేసుకుంటూ రష్యా దాడులు చేస్తోంది. ముఖ్యంగా ఈ నగరాల్లోని…
Earthquake Of Magnitude 3.6 Hits Near Maharashtra's Nashik: దేశంలో వరసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇప్పటి వరకు కేవలం హిమాలయ రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లోనే వచ్చే భూకంపాలు.. తాజాగా మహారాష్ట్రను తాకింది. నాసిక్ లో బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 3.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. నాసిక్ కు పశ్చిమాన 89 కిలోమీటర్ల దూరంలో తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భూ ఉపరితం కింద టెక్టానిక్ ప్లేట్ల కదలిక కనిపించింది
Congress Leader Gopal Keshawat's Daughter Kidnapped In Jaipur: కాంగ్రెస్ నేత కుమార్తె అహరణకు గురైంది. కూరగాయలు కొనేందుకు బజారు వెళ్లిన సమయంలో అపహరణకు గురైంది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. రాజస్థాన్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు గోపాల్ కేశావత్ కుమార్తె 21 ఏళ్ల అభిలాష కూరగాయలు కొనేందుకు స్కూటర్ పై బయటకు వెళ్లింది. ఆ సమయంలోనే కిడ్నాప్ అయినట్లు పోలీసులు వెల్లడించారు. సోమవారం సాయంత్రం జైపూర్ నగరంలోని ప్రతాప్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని వారు తెలిపారు…
Will carry out any order given by Centre, says Army commander on taking back PoK: కేంద్ర ఇచ్చే ఏ ఆదేశాలనైనా అమలు చేస్తామని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు భారత ప్రభుత్వం ఇచ్చే ఏ ఉత్తర్వులనైనా అమలు చేయడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఉపేంద్ర ద్వివేది మంగళవారం అన్నారు. భారత సైన్యానికి సంబంధించినంత వరకు భారత ప్రభుత్వం ఇచ్చే ఏ ఉత్తర్వులనైనా…
5 Bacteria Types Claimed 6.8 Lakh Lives In India In 2019: ప్రపంచవ్యాప్తంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల 2019లో 77 లక్షల మంది చనిపోయారని లాన్సెట్ అధ్యయనంలో వెల్లడైంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు మరణాలకు రెండో అతిపెద్ద కారణం అవుతున్నాయని స్టడీలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది మరణాల్లో ఒకటి బ్యాక్టీరియాతో ముడిపడి ఉందని కనుగొంది. ప్రపంచవ్యాప్తంగా 2019లో 77 లక్షల మరణాలు సంభవిస్తే ఇందులో సగం మరణాలకు 33 రకాల బ్యాక్టీరియాలు కారణం అయ్యాయి. ఇందులో కేవలం ఐదు రకాలు బ్యాక్టీరియాలు మాత్రమే…
Imran Khan "Sold" Gold Medal Received From India: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఆ దేశ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ పై పలు కేసులు నమోదు చేసింది షహజాబ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం. తాజాగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఇమ్రాన్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇమ్రాన్ ఖాన్ భారతదేశం నుంచి అందుకున్న బంగారు పతకాన్ని కూడా అమ్మేశారని ఆరోపించారు.…