BJP is spreading hatred between Hindus and Muslims, Says Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ‘భారత్ జోడో యాత్ర’ను చేపట్టింది. రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి యాత్రను మొదలుపెట్టారు. తాజాగా ఈ యాత్ర పలు రాష్ట్రాల గుండా ఢిల్లీకి చేరుకుంది. భారత్ జోడో యాత్రలో భాగంగా జరిగిన ‘యునైట్ ఇండియా మార్చ్’ జరిగింది. శనివారం సాయంత్ర ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగించారు రాహుల్ గాంధీ. అధికార భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించారు.
University In Kerala To Give 60 Days Maternity Leave To Pregnant Students: దేశంలో తొలిసారిగా ఓ యూనివర్సిటీ విద్యార్థినులకు మాతృత్వ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. పెళ్లి, పిల్లలు వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థినులను దృష్టిలో పెట్టుకుని కేరళ రాష్ట్రం కొట్టాయంలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ) కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే మహిళలకు మాత్రమే మాతృత్వ సెలవులను ఇస్తుంటారు. అయితే తొలిసారిగా ఓ యూనివర్సిటీ ప్రెగ్నెన్సీతో ఉన్న విద్యార్థినులకు మెటర్నిటీ లీవ్ లను మంజూరు చేస్తున్నట్లు…
India ready to export fever drugs to China amid COVID surge: ప్రపంచంలో అతిపెద్ద డ్రగ్ మేకర్ అయిన ఇండియా, చైనాకు జ్వరం మందులు పంపేందుకు సిద్దం అవుతోంది. కోవిడ్-19 వల్ల చైనా తీవ్రంగా దెబ్బతింటోంది. అక్కడ రోజుకు కొన్ని లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో చైనాకు ఫీవర్ మెడిసిన్స్ ఎగుమతులను పెంచేందుకు సిద్ధంగా ఉందని భారత ఔషధ ఎగుమతి సంఘం చైర్పర్సన్ గురువారం తెలిపారు.
Joe Biden Nominates Indian-American Richard Verma For Top Diplomatic Post: భారతీయ అమెరికన్లు వ్యాపారాలు, రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే అమెరికా సిలికాన్ వ్యాలీని భారత టెక్కీలు ఏలుతున్నారు. నాసా మొదలుకుని వైద్యం, వ్యాపారం ఇలా పలు రంగాల్లో భారతీయులు, భారత-అమెరికన్లు సత్తా చాటుతున్నారు. బ్రిటన్, ఐర్లాండ్ వంటి దేశాలకు భారతీయ మూలాలు ఉన్న వారు ప్రధానులుగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే అమెరికాలో డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఎవరూ అధికారంలో ఉన్న భారతీయ- అమెరికన్లకు కీలక పదవులు దక్కుతున్నాయి. ఇప్పటికే జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్…
Physical assault on girl: దేశంలో అత్యాచారాలు అడ్డుకట్ట పటడం లేదు. రోజుకు ఎక్కడో ఓ మూల అత్యాచార ఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. చాలా సంఘటనల్లో తెలిసిన వారే బాలికలు, మహిళలపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. పోక్సో, నిర్భయ వంటి చట్టాలు ఉన్నా కూడా కామాంధుల అగడాలు తగ్గడం లేదు. ఇదిలా ఉంటే ముంబైలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. స్నేహితుడని నమ్మినందుకు బాలికపై దారుణానికి ఒడిగట్టారు.
Nearly 250 million Covid-19 infections in China in just 20 days: ప్రపంచం ఎప్పుడూ చూడని వివత్తును ఎదుర్కొంటోంది డ్రాగన్ కంట్రీ చైనా. కోవిడ్ ఉప్పెనలా చైనాపై విరుచుకుపడుతోంది. ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ విజృంభించడంతో కరోనా బారిన పడే ప్రజల సంఖ్య పెరుగుతోంది. దీంతో రాజధాని బీజింగ్ తో పాటు షెన్ జెన్, చాంగ్ కింగ్, వాణిజ్య రాజధాని షాంఘైలో కేసుల సంఖ్య పెరిగాయి. ప్రధాన నగరాల్లో కోవిడ్ రోగులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ‘‘జీరో కోవిడ్’’ విధానాన్ని ఎత్తేయడంతో కేసుల సంఖ్య…
Mathura Court Orders Survey Of Shahi Idgah Mosque After January 2: ఉత్తర్ ప్రదేశ్ మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదంలో మథుర కోర్టు కీలక తీర్పు చెప్పింది. జనవరి 2 తర్వాత వివాదాస్పద షాహీ ఈద్గా ప్రాంతంలో భారత పురావస్తు శాఖ సర్వే చేయాలని శనివారం తీర్పును వెలువరించింది. జనవరి 20 తర్వాత నివేదిక సమర్పించాలని భారత పురావస్తు శాఖను ఆదేశించింది. గతంలో జ్ఞాన్వాపి మసీదులో సర్వే మాదిరిగానే ఈ సర్వే ఉండబోతోంది. హిందు సంస్థల తరుపున విష్ణు…
Sania Mirza going to be India's first Muslim fighter pilot: ఉత్తర ప్రదేశ్ కు చెందిన యువతి సానియా మీర్జా భారతదేశపు తొలి ముస్లిం ఫైటర్ పైలట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే దేశంలో తొలి ముస్లిం మహిళా ఫైటర్ పైలట్ కానున్నారు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన మామూలు టీవీ మెకానిక్ కుమార్తె అయిన సానియా మీర్జా ఎన్డీఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి వార్తల్లో నిలిచారు. సానియా ఎన్డీఏ(నేషనల్ డిఫెన్స్ అకాడమీ) పరీక్షల్లో 149వ ర్యాంకు సాధించారు.…
Centre revises One Rank One Pension scheme: పదవీ విరమణ చేసిన మాజీ సైనికులకు వారి కుటుంబ సభ్యులకు తీపి కబురు చెప్పింది కేంద్ర ప్రభుత్వం. వన్ ర్యాంక్ వన్ పెన్షన్(ఓఆర్ఓపీ) స్కీమ్ ను కేంద్ర మంత్రి వర్గం సవరించింది. దీంతో 25 లక్షల మంది మాజీ సైనికులకు లబ్ధి చేకూరనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల 25.13 లక్షల మంది మాజీలకు లబ్ధి చేకూరనుంది. సవరించిన విధానంతో సాయుధ దళాల పెన్షనర్ల పెన్షన్ పెరగనుంది.
Jio Happy New Year 2023 plan: మొబైల్ నెట్వర్క్ దిగ్గజం జియో అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. మరికొన్ని రోజల్లో కొత్త సంవత్సరం వస్తుండటంతో ‘జియో హ్యపీ న్యూ ఇయర్ 2023’ ఆఫర్ ను ప్రకటించింది. జియో ప్రతీ ఏడాది కొత్త సంవత్సరానికి ముందు ఇలా న్యూ ఇయర్ ఆఫర్లను ప్రకటిస్తోంది. తాజాగా తన కొత్త ఆఫర్ ను వినియోగదారులకు తెలియజేసింది. రూ. 2023తో రిఛార్జ్ తో ఈ ఆఫర్ ను తీసుకువస్తోంది. రూ.2023తో రీఛార్జ్ చేసుకుంటే 252 రోజుల వరకు అపరిమిత కాలింగ్…