-
Samsung Galaxy Z Fold 8: సాంసంగ్ ‘వైడ్’ ఫోల్డబుల్ 5G ఫోన్.. 7.6 అంగుళాల స్క్రీన్, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో
సాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ను త్వరలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. తాజా నివేదికల ప్రకారం, త్వరలో ‘గెలాక్సీ అన్ప్యాక్డ్’ ఈవెంట్ జరగనుంది, దీనిలో సాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8ను పరిచయం చేసే అవకాశం ఉంది. ఈ ఈవెంట్ 2026 జూలైలో జరగనుందని, ఇందులో అనేక కొత్త ఆవిష్కరణలు ఉంటాయని చెబుతున్నారు. ఇటీవలి నివేదికల ప్రకారం, సాంసంగ్ తన ప్రధాన ఆవిష్కరణ కార్యక్రమాన్ని 2026 జూలై 22న ఇంగ్లాండ్లోని లండన్లో నిర్వహించవచ్చు. Also Read:RR vs RCB […] -
Banana Health Benefits: కెమికల్స్ తో పండించిన అరటిపండ్లను తింటున్నారా? FSSAI మార్గదర్శకాలతో నిమిషాల్లో గుర్తించొచ్చు!
అల్పాహారం, మధ్యాహ్న భోజనం, చిరుతిండిగా అరటిపండ్లను భుజిస్తుంటారు. అరటి పండల్లో విటమిన్ బి6, విటమిన్ సి, మెగ్నీషియం, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. అరటిపండ్లలోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అదే సమయంలో పీచుపదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అరటిపండ్లలో ట్రిప్టోఫాన్ అనే ఒక ప్రత్యేకమైన సమ్మేళనం కూడా ఉంటుంది, ఇది మానసిక స్థితిని మెరుగుపరిచి, గాఢ నిద్రను ప్రోత్సహిస్తుంది. అయితే, మీరు మార్కెట్లో కొనే ప్రతి ప్రకాశవంతమైన పసుపు అరటిపండు నిజంగా ప్రయోజనకరమేనా? కాదు. […] -
Jagtial: భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తపై అల్లుడు దారుణం..
భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సర్వ సాధారణమే. అయితే ఈ గొడవలు కాస్త చిలికి చిలికి గాలివానలా మారి విడాకులకు దారితీస్తుంటాయి. కొన్నిసార్లు హింసాత్మకంగా మారుతుంటాయి. తాజాగా జగిత్యాలలో దారుణ ఘటన వెలుగుచూసింది. భార్యను కాపురానికి పంపడం లేదని అత్తపై ఓ అల్లుడు దారుణానికి ఒడిగట్టాడు. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించాడు అల్లుడు. వెలగటూర్ మండలం జగదేవ్ పేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి(48), పద్మ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వివాహం […] -
Newly Weds Death: పెళ్లి జరిగిన తెల్లారే విషాదం.. వధూవరులతో సహా నలుగురు మృతి
కొత్త జీవితాన్ని ప్రారంభించాలన్న కల క్షణాల్లో విషాదంగా మారింది. మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నవవధూవరులతో సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. శనివారం మధ్యాహ్నం అతివేగంగా వస్తున్న ట్రక్కు అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఆటోరిక్షాను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అందులో ట్రక్కు అకస్మాత్తుగా అదుపుతప్పి నేరుగా ఆటోరిక్షాను ఢీకొట్టడం స్పష్టంగా కనిపిస్తుంది. Also Read:Telangana Inter Results […] -
Telangana Inter Results 2026: మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి…
పరీక్షలకు హాజరై ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్ ఫస్టియర్తో పాటు సెకండియర్ ఫలితాలు రిలీజ్ కానున్నాయి. నేడు ఇంటర్ విద్యార్థుల భవితవ్యం తేలనుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి, ఇంటర్మీడియట్ 1వ, 2వ సంవత్సరం ఫలితాలను (మార్చి 2026, జనరల్ & వొకేషనల్) ఏప్రిల్ 12, 2026న ఉదయం 11:00 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. తెలంగాణ ఇంటర్ విద్యా బోర్డు ఆవరణలో ఈ ఫలితాలను […] -
JD Vance: చర్చలు విఫలం.. ఇరాన్ తో ఎలాంటి డీల్ లేదన్న జేడీ వాన్స్
అమెరికా, ఇరాన్ల మధ్య జరిగిన మొదటి విడత శాంతి చర్చలు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో ముగిశాయి. సుమారు నాలుగు గంటల పాటు మూడు దేశాలు పాల్గొన్న ఈ చర్చలకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చింది. “పశ్చిమ దేశాలలో కాల్పుల విరమణను బలోపేతం చేయడం,” “లెబనాన్లో కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపడం,” “హోర్ముజ్ జలసంధి గుండా నౌకల సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించడం” ఈ చర్చల ప్రధానాంశాలు. ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్, జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్లతో కలిసి అమెరికా ప్రతినిధి బృందానికి […] -
Shashi Tharoor: వారే ఆ పాత్రను పోషించగలరు.. పాక్ ప్రధాని పోస్ట్పై థరూర్ సెటైర్స్
కాంగ్రెస్ ఎంపీ శాశి థరూర్ పాకిస్తాన్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలను ఇస్లామాబాద్లో హోస్ట్ చేస్తున్నందుకు ఆయన ఎద్దేవా చేశారు. “పాకిస్తాన్ అమెరికాతో ఆడుతున్న ఆ రకమైన పాత్రను వారే పోషించగలరు” అని థరూర్ సార్కాస్టిక్గా అన్నారు. పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఇటీవల ఎక్స్ (ట్విట్టర్)లో ఒక పోస్ట్ పెట్టారు. పశ్చిమ ఆసియా సంఘర్షణలో రెండు వారాలు డిప్లొమసీకి అవకాశం ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కోరారు. Also […] -
Nizamabad: కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల మూకుమ్మడి బదిలీ..
నిజమాబాద్ జిల్లాలో ఎక్సైజ్ విభాగం ఖాళీ అయ్యింది. కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల మూకుమ్మడి బదిలీ చోటుచేసుకుంది. 201 మంది ఉద్యోగులను ఒకే సారి బదిలీ చేశారు ఉన్నతాధికారులు. నిజమాబాద్ నుంచి ఆదిలాబాద్ కు బదిలీ చేశారు. ఉద్యోగులు ఆదిలాబాద్ లో విధుల్లో చేరారు. జిల్లా పోస్టులను, జోనల్ పోస్టు గా బదిలీల చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేరాల నియంత్రణ పేరిట ఒకే సారి బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. అల్ఫోజలం దందాలో కానిస్టేబుళ్లు ఇన్వాల్వ్ […] -
OnePlus Ace 6 Ultra: వన్ప్లస్ ‘అల్ట్రా’ మోడల్ వచ్చేస్తోంది.. 8500mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లే
వన్ప్లస్, గత ఏడాది అక్టోబర్లో చైనాలో ఏస్ 6ను విడుదల చేసింది. ఆ తర్వాత, 2025 డిసెంబర్లో వన్ప్లస్ ఏస్ 6T రాకతో ఈ లైనప్లో మరో ఫోన్ చేరింది. ఇప్పుడు, ఈ టెక్ దిగ్గజం చైనాలో ఒక కొత్త ఏస్ ఫోన్ విడుదలను టీజ్ చేయడం ప్రారంభించింది, దీనిని వన్ప్లస్ ఏస్ 6 అల్ట్రాగా మార్కెట్ చేయనున్నట్లు సమాచారం. ఈ టీజర్ను ఒక కంపెనీ అధికారి పంచుకున్నారు, కానీ రాబోయే స్మార్ట్ఫోన్ గురించి ఆయన ఇతర […] -
KCR: జగిత్యాలలో ఈ నెల 20న.. కేసీఆర్ బహిరంగసభ..
తెలంగాణ రాజకీయాలు మళ్లీ హాట్ టాపిక్ గా మారాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ వీడడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జీవన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగిత్యాలలో ఈ నెల 20 న సాయంత్రం 05 గంటలకు కెసిఆర్ బహిరంగసభ నిర్వహించనున్నారు. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొనున్నారు మాజీ మంత్రి […]
తాజావార్తలు
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
-
AP CM Chandrababu: ముంబైలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
-
Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..