కాలం ఏదైనా ఆదరణ తగ్గనిది సైకిల్ మాత్రమే. వివిధ అవసరాలకు ఉపయోగపడడమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. డాక్టర్లు సైతం సైక్లింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తుంటారు. అయితే ఒకప్పుడు సాధారణ సైకిల్స్ టెక్నాలజీ డెవలప్ మెంట్ తో ఎలక్ట్రిక్ సైకిల్స్ కు రూపాంతరం చెందాయి. ఎలక్ట్రిక్ సైకిల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. తాజాగా భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్ ఎలక్ట్రిక్ సైకిల్ వచ్చేసింది. బ్లూటూత్, జీపీఎస్ ఫీచర్లతో అట్రాక్ట్ చేస్తోంది. Also Read:Team India Playing […]
సెప్టెంబర్ 2025లో GST ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో చాలా ప్రొడక్టుల ధరలు చౌకగా మారాయి. గతంలో 28% GST విధించిన స్మార్ట్ టీవీలు 18% GST పరిధిలోకి వచ్చాయి. GST తగ్గింపుతో, స్మార్ట్ టీవీలు చౌకగా మారాయి, కానీ ఇప్పుడు వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది. స్మార్ట్ టీవీల ధరలు పెరగడానికి రెండు కారణాలు ఉన్నాయి. స్మార్ట్ టీవీలలో ఉపయోగించే AI చిప్లు, క్రమంగా తగ్గుతున్న రూపాయి. ఈ రెండు అంశాలు రాబోయే […]
యూఎస్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ ఆల్టైమ్ కనిష్ఠస్థాయికి పడిపోయింది. ఈ ఘటన దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఆందోళనలు రేకెత్తించింది. రూపాయి విలువ రోజురోజుకూ కనిష్ట స్థాయికి ఎందుకు చేరుకుంటోంది? డాలర్, రూపాయి మధ్య అంతరం క్రమంగా ఎందుకు పెరుగుతోంది? అని ప్రజలు ఆలోచనలో పడిపోయారు. ఒక డాలర్ విలువ వంద రూపాయలు దాటవచ్చని కూడా ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం, అమెరికా భారతదేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది, కొన్నిసార్లు […]
రోడ్డు ప్రమాదాలు, వైద్యంలో నిర్లక్ష్యం కారణంగా, హత్యకు గురైన సందర్భాల్లో బాధిత కుటుంబాలు తమకు న్యాయం చేయాలంటూ, పరిహారం అందించాలంటూ డెడ్ బాడీలతో రోడ్లపైకి చేరి నిరసనలు వ్యక్తం చేస్తుంటారు. రోడ్లను దిగ్బందించి ఆందోళనచేసి ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తుంటారు. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా కామన్ అయిపోయాయి. తమ డిమాండ్లు నెరవేరే వరకు అంత్యక్రియలను కూడా ఆపేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం దీనిని ఆపడానికి కఠినమైన చర్యలు తీసుకుంది. రాజస్థాన్ దేశంలోనే తొలిసారిగా “రెస్పెక్ట్ ఫర్ […]
దాదాపు బ్యాంక్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరు ఏటీఎం కార్డులను యూజ్ చేస్తున్నారు. అయితే డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డుల మాదిరిగా లోన్స్ ను అందించవు, కానీ మాల్స్, షాపింగ్ మాల్స్లో వాటిని ఉపయోగించడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. ప్రస్తుతం దేశంలో నాలుగు రకాల డెబిట్ కార్డులు బాగా ప్రాచుర్యం పొందాయి. అవి వీసా, మాస్టర్ కార్డ్, రూపే, మాస్ట్రో. ఈ డిజిటల్ యుగంలో కాంటాక్ట్లెస్, వర్చువల్ డెబిట్ కార్డులు కూడా ట్రెండ్ అవుతున్నాయి. రుపే, […]
చవక ధరలో స్మార్ట్ ఫోన్ కొనాలని భావిస్తున్నారా? అయితే బ్రాండెడ్ కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఫ్లిప్కార్ట్ బై బై 2025 సేల్ డిసెంబర్ 10 వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో ఎలక్ట్రానిక్స్పై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. సామ్ సంగ్, పోకో వంటి ప్రముఖ బ్రాండ్ల నుండి 10,000 రూపాయల కంటే తక్కువ ధరకు స్మార్ట్ఫోన్లను పొందవచ్చు. ఈ స్మార్ట్ఫోన్లు 5000mAh బ్యాటరీ, 50MP కెమెరా వంటి ఆకట్టుకునే […]
ఉమీద్ పోర్టల్లో 216,905 వక్ఫ్ ఆస్తులను ఆమోదించారు. భారత్ లో వక్ఫ్ ఆస్తులను నిర్వహించడానికి తీసుకొచ్చిన కేంద్ర పోర్టల్ అయిన ఉమీద్, ఆరు నెలల గడువు తర్వాత, డిసెంబర్ 6వ తేదీ శనివారం క్లోజ్ అయ్యింది. ఈ నిర్ణయం UMEED చట్టం, 1995, సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలకు అనుగుణంగా తీసుకున్నారు. ఈ పోర్టల్ను కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు జూన్ 6, 2025న ప్రారంభించారు. నిర్ణీత గడువులోపు, 517,040 వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను […]
హోటళ్ళు, ఈవెంట్ నిర్వాహకులు, ఇతర సంస్థలు కస్టమర్ల ఆధార్ కార్డుల ఫోటోకాపీలను ఉంచుకోకుండా నిషేధించే కొత్త నియమాన్ని ప్రభుత్వం త్వరలో అమలు చేయనుంది. ప్రస్తుత ఆధార్ చట్టం ప్రకారం, కారణం లేకుండా ఒకరి ఆధార్ కార్డు ఫోటోకాపీని ఉంచుకోవడం చట్టవిరుద్ధం. బదులుగా, వారు కొత్త డిజిటల్ వెరిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది ఆధార్ చట్టానికి అనుగుణంగా ఉండేలా చేస్తుంది. డేటా లీకేజీల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ మార్పు ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. Also Read:Ustaad […]
ఐఫోన్ లాంటి కెమెరా క్వాలిటీతో కూడిన సరసమైన ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే Vivo V60e బెస్ట్ ఆప్షన్ కావచ్చు. రూ. 30,000 కంటే తక్కువ ధరకు 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందిస్తుంది. ఈ ఫోన్ అత్యుత్తమ కెమెరాను కలిగి ఉండటమే కాకుండా 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడిన 6,500mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ డైమెన్సిటీ టర్బో ప్రాసెసర్ను కూడా కలిగి ఉంది. ఫ్లిప్కార్ట్ ప్రస్తుతం ఈ ఫోన్పై భారీ […]
కొత్త కారు కొనేందుకు రెడీ అవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్ రాబోయే కొన్ని రోజుల్లో అద్భుతమైన కార్లు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. డిసెంబర్ 2025, జనవరి 2026 మధ్య ఐదు కొత్త కార్లు భారత కార్ల మార్కెట్లోకి ప్రవేశిస్తాయి. వీటిలో టాటా హారియర్, సఫారీ పెట్రోల్ వేరియంట్లు, కియా సెల్టోస్ కొత్త మోడల్, మారుతి మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV, e-Vitara, మహీంద్రా XUV7XO ఫేస్లిఫ్ట్ వెర్షన్ ఉన్నాయి. ఈ వాహనాలు కొత్త ఫీచర్లతో రానున్నాయి. […]