ఎయిర్ టెల్ యూజర్లకు గుడ్ న్యూస్. ఏడాది పాటు వ్యాలిడిటీ ఉండే ప్లాన్ కోసం ఎదురుచూస్తున్నారా? అది కూడా తక్కువ ధరలో కావాలని భావిస్తున్నారా? దాదాపు 400 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లతో భారత్ లో రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్గా ఉన్న ఎయిర్ టెల్ ఆకర్షణీయమైన దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. రూ. 2,249 ధరతో, అదిరిపోయే బెనిఫిట్స్ ను అందిస్తోంది. మొబైల్ వినియోగదారులు నెలవారీ రీఛార్జ్ ఖర్చులతో నిరంతరం పోరాడుతున్న మార్కెట్లో, ఎయిర్టెల్ రూ. 2,249 […]
రియల్మీ తన కొత్త స్మార్ట్వాచ్ను భారత్ లో విడుదల చేసింది. దీనిని కంపెనీ రియల్మీ వాచ్ 5గా పరిచయం చేసింది. ఈ వాచ్లో భారీ AMOLED డిస్ప్లే ఉంది. GPS, అనేక హెల్త్, ఫిట్నెస్ ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ ఈ వాచ్ను రియల్మీ P4x 5G హ్యాండ్సెట్తో పాటు విడుదల చేసింది. Realme Watch 5 ధర రూ.4,499, కానీ లాంచ్ ఆఫర్లో భాగంగా, కంపెనీ రూ.500 తగ్గింపును అందిస్తోంది. దీనితో వాచ్ ధర రూ.3,999కి తగ్గింది. […]
ప్రపంచ ప్రసిద్ధ ఆవిష్కరణల ఎలక్ట్రానిక్ కంపెనీ సామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్, 2026 సంవత్సరానికి తన డివైస్ ఎక్స్పీరియన్స్ (DX) డివిజన్ దృష్టి, కొత్త AI-ఆధారిత కస్టమర్ అనుభవాలను వెల్లడించనుంది. సామ్ సంగ్ తన ది ఫస్ట్ లుక్ ఈవెంట్ను ప్రకటించింది. ఇది వచ్చే నెల ప్రారంభంలో లాస్ వెగాస్లో 2026 ప్రారంభంలో జరుగుతుంది. ఈ ఈవెంట్ CES 2026 (కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో) కి రెండు రోజుల ముందు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో, కంపెనీ 2026 లో […]
భారత క్రికెట్ స్టార్ స్మృతి మంధనా, గాయకుడు-సంగీత దర్శకుడు పలాష్ ముచ్ఛల్ల మధ్య వివాహం ఆలస్యం కావడం గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. నవంబర్ 23న సాంగ్లీలో జరగనున్న వీరి వివాహం ఆకస్మికంగా ఆగిపోయింది. వివాహం జరగాల్సిన వేళ స్మృతి తండ్రి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పెళ్లి వాయిదా పడింది. ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ క్రాయోంజ్ ఎంటర్టైన్మెంట్ సీక్రెట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వెలుగులోకి వచ్చింది. స్మృతి మంధనా, పలాష్ ముచ్ఛల్ […]
భారత రైల్వే రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. సరుకు రవాణాలో కూడా ముఖ్య భూమిక పోషిస్తోంది. సౌకర్యవంతం, సురక్షితం, చౌకైన రవాణా వ్యవస్థగా పేరొందింది. అందుకే దీనిని దేశ జీవనాడి అని కూడా పిలుస్తారు. రైలులో ప్రయాణించేటప్పుడు, మీరు చాలాసార్లు క్రాసింగ్లను దాటుతున్న రైళ్లను చూసే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా అన్ని వైపుల నుంచి రైళ్లు ప్రయాణించి, ఒకదానికొకటి ఢీకొనని రైల్వే క్రాసింగ్ను చూశారా? […]
ఇయర్ ఎండ్ లో సేల్ ను పెంచుకునేందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ రెడీ అయ్యింది. ఫ్లిప్కార్ట్ తన తదుపరి ప్రధాన సేల్, బై బై 2025 ను భారత్ లో ప్రారంభించనుంది. ఇది ఆరు రోజుల పాటు కొనసాగనుంది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లతో సహా వివిధ కేటగిరీల్లో భారీ తగ్గింపులను అందింనుంది. బడ్జెట్ నుంచి ప్రీమియం విభాగాల వరకు ఫోన్లపై ఉన్న వాటితో సహా కొన్ని ప్రారంభ డీల్లను కూడా ప్లాట్ఫామ్ టీజ్ చేసింది. […]
ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్ లోకి వచ్చాక పెట్రోల్ స్కూటర్లకు ఆదరణ తగ్గుతోంది. పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఈవీ వాహనాల వల్ల కలిగే బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటుండడంతో ఈవీలకు డిమాండ్ పెరిగింది. డైలీ లైఫ్ ఉపయోగంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. తక్కువ మెయిన్ టెనెన్స్ ఖర్చులు ఈవీల వైపు మొగ్గుచూపేలా చేస్తు్న్నాయి. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను పరిగణనలోకి తీసుకుంటే, ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనడం మంచి నిర్ణయం అంటున్నారు నిపుణులు. మార్కెట్లో TVS, […]
నేపాల్లో అధిక విలువ కలిగిన భారతీయ కరెన్సీ నోట్ల వాడకంపై ఉన్న ఆంక్షలను భారత కేంద్ర బ్యాంకు ఎత్తివేసింది. మరింత సరళమైన వ్యవస్థను ప్రవేశపెట్టింది. నేపాలీ రూపాయి, భారత రూపాయి చలామణిని నియంత్రించే పాత నిబంధనలను భారత రిజర్వ్ బ్యాంక్ సవరించింది. ఇప్పుడు రూ.200, రూ. 500ల డినామినేషన్ల భారత రూపాయి నోట్లను నేపాల్కు తీసుకెళ్లడానికి, ఉపయోగించడానికి అనుమతిచ్చింది. గతంలో, నేపాల్లో అధిక విలువ కలిగిన భారతీయ కరెన్సీ నోట్లపై నిషేధం ఉండేది, దీని వలన ప్రయాణికులు, […]
ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆన్ లైన్ షాపింగ్ కు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంట్లో కూర్చుని బుక్ చేసుకుంటే కావాల్సిన వస్తువులు ఇంటికే వచ్చేస్తున్నాయి. కానీ, డ్రెస్సులు కొనేటప్పుడు అవి మన మీద ఎలా కనిపిస్తాయో ఊహించడం కష్టం కదా? షాపింగ్ మాల్స్కు వెళ్లి ట్రై చేయాల్సిన ఇబ్బంది లేకుండా, ఇప్పుడు గూగుల్ ఒక అద్భుతమైన టూల్ ను తీసుకొచ్చింది. గూగుల్ తన “వర్చువల్ అప్పారెల్ ట్రై-ఆన్” టూల్ను భారతదేశంలో ప్రారంభించింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారితమైన […]
బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు సరసమైన ప్లాన్స్ ను అందిస్తోంది. కంపెనీ డేటా సమస్యలను తొలగించే ప్రత్యేక స్టూడెంట్ ప్లాన్ను కూడా ప్రవేశపెట్టింది. పాఠశాలలు, కళాశాలల్లో ఆన్లైన్ క్లాసులు ఎక్కువగా జరుగుతుండటంతో, విద్యార్థులకు డేటా ఎక్కువగా అవసరమవుతుంది. దీనిని గుర్తించిన BSNL విద్యార్థుల కోసం సరసమైన ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ధర రూ. 251. ఈ ప్లాన్ 100GB డేటాను, అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తుంది. ఈ అద్భుతమైన ప్లాన్ గురించి మరింత తెలుసుకుందాం. బిఎస్ఎన్ఎల్ రూ.251 […]