రైల్వే గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2026 కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులకు బిగ్ అప్డేట్. జనవరి 21న ప్రారంభం కావాల్సిన 22,000 ఖాళీగా ఉన్న గ్రూప్ డి లెవల్ 1 పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఇప్పుడు వాయిదా పడింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) జారీ చేసిన సవరించిన నోటిఫికేషన్ ప్రకారం, ఈ నియామకానికి దరఖాస్తు ప్రక్రియ జనవరి 31న ప్రారంభమవుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 2, 2026. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 22,000 గ్రూప్ […]
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త కేంద్ర కాంట్రాక్ట్ సిస్టమ్ ను ప్రవేశపెట్టనున్నది. దీని కింద గ్రేడ్ A ప్లస్ కేటగిరీ రద్దు చేయనున్నట్లు సమాచారం. BCCI వర్గాల సమాచారం ప్రకారం, బోర్డు ఈ కొత్త నమూనాను ఆమోదిస్తే, టీం ఇండియా దిగ్గజ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల గ్రేడ్ ను తగ్గించే అవకాశం ఉంది. ఇద్దరు సీనియర్ ఆటగాళ్లను గ్రేడ్ Bలో ఉంచొచ్చని తెలుస్తోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, కేంద్ర […]
దేశంలో సీజనల్, ధీర్ఘకాలిక వ్యాధుల భారిన పడి చాలా మంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సకాలంలో రోగ నిర్ధారణ కాక, సరైన చికిత్స లభించక మృత్యువాత పడుతున్నారు. గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, మధుమేహం, క్యాన్సర్, నవజాత శిశువుల సమస్యల కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది మరణిస్తున్నారు. ఈ వ్యాధులలో చాలా వరకు సకాలంలో గుర్తించడం ద్వారా నివారించవచ్చు. ఏ వ్యాధి నుండి మరణం అకస్మాత్తుగా జరగదు. అవగాహన లేకపోవడం, పేలవమైన జీవనశైలి, ఆలస్యమైన […]
బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జాతీయ, రాష్ట్ర రహదారులపై ఈ-రిక్షాల ప్రయాణాన్ని నిషేధించింది. ఈ-రిక్షాలు తక్కువ వేగం, బలహీనమైన బ్రేకింగ్ వ్యవస్థల కారణంగా హైవేలపై తీవ్రమైన ప్రమాదాలకు కారణమవుతాయని రవాణా శాఖ పేర్కొంది. అయితే, ఈ నిర్ణయం వేలాది మంది ఈ-రిక్షా డ్రైవర్ల జీవనోపాధిపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది డ్రైవర్ల సంపాదన, సాధారణ ప్రజలకు ప్రయాణ స్థోమత గురించి ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఈ ఉత్తర్వు బీహార్లోని దాదాపు 10,000 కిలోమీటర్ల రోడ్లపై ప్రభావం […]
ఇటీవలి కాలంలో యువతీ యువకులు చిన్న చిన్న కారణాలకే క్షణికావేశంలో దారుణాలకు ఒడిగడుతున్నారు. చదువులో రాణించడం లేదని, జాబ్ రావడం లేదని, లవ్ ఫెయిల్ అయ్యిందని, తల్లిదండ్రులు మందలించారని ఇలా రకరకాల కారణాలతో తనువులు చాలిస్తున్నారు. తాజాగా మెదక్ జిల్లా హావేలిఘనపూర్ (మం) ముత్తాయిపల్లిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మొబైల్ లో గేమ్స్ ఆడొద్దని తల్లిదండ్రులు మందలించినందుకు 19 ఏళ్ల యువతి షాకింగ్ డెసిషన్ తీసుకుంది. Also Read:Tamil Nadu: స్టాలిన్ సర్కార్కు గవర్నర్ షాక్.. ప్రసంగించకుండా […]
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. గంజాయి మత్తులో కన్నతల్లిపై కత్తితో దాడి చేశాడు కసాయి కొడుకు. స్థానికులు వెంటనే తల్లి రజినినీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లికి వేరొకరితో అక్రమ సంబంధం ఉందని పక్కాగా ప్లాన్ వేసిన కొడుకు.. సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ఇంటికి పిలిచి మందు తాగించాడు రజిని కొడుకు. తాగిన తర్వాత గొడవ చేసి అతన్ని చంపే ప్రయత్నం […]
అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం సృష్టించింది. మంచు కారణంగా 100 కి పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కొన్ని వాహనాలు రహదారి నుండి జారిపోయాయి. మిచిగాన్ స్టేట్ పోలీసులు హడ్సన్విల్లే సమీపంలోని గ్రాండ్ రాపిడ్స్కు నైరుతి దిశలో ఉన్న ఇంటర్స్టేట్ 196 రెండు దిశలను మూసివేశారు. అధికారులు 30 కి పైగా సెమిట్రైలర్ ట్రక్కులతో సహా అన్ని వాహనాలను తొలగించడానికి చర్యలు చేపట్టారు. చాలా మంది గాయపడ్డారని, కానీ ఎటువంటి మరణాలు సంభవించలేదని రాష్ట్ర పోలీసులు తెలిపారు. […]
భాద్యత కలిగిన పోస్టులో ఉండి భాద్యతారాహిత్యమైన పనులకు తెరలేపాడు డీజీపీ స్థాయి అధికారి. ఏకంగా ఆఫీసులోనే అసాంఘిక కార్యకలాపాకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారిన విషయం తెలిసిందే. కర్ణాటక డీజీపీ కె. రామచంద్రరావు మహిళలతో చనువుగా ఉన్నట్లుగా సోషల్ మీడియాలో వరుస అసభ్యకరమైన వీడియోలు వైరల్ కావడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ వీడియో కర్ణాటకలో తీవ్ర కలకలం రేపింది. కాగా రామచంద్ర తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు, […]
నార్త్ ఇండియాలో, ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో మంచు దట్టంగా కురుస్తూ ఉంటుంది. ఓ నగరంలో కురిసిన మంచుతో నాలుగు అంతస్తులు కూరుకుపోయాయి. ఒక్క రాత్రిలోనే ఆ నగరం మంచు పర్వతంగా మారిపోయింది. రష్యాలోని మారుమూల ప్రాంతంలో శీతాకాల తుఫాను తర్వాత రికార్డు స్థాయిలో హిమపాతం నమోదైంది. చాలా మంది స్థానికులు దీనిని “మంచు వరద” అని పిలుస్తున్నారు. హిమపాతంలో ఇద్దరు మరణించారు. రోడ్లు, కార్లు, చుట్టుపక్కల ప్రాంతాలు మంచు దుప్పటి కింద కప్పుకుపోయాయి. కొన్ని ప్రాంతాలలో మంచు […]
బడ్జెట్ ధరల్లో వస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరిగింది. మంచి రేంజ్, హైటెక్ ఫీచర్లు ఉండడంతో వాహనదారులు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రసిద్ధ EV బ్రాండ్ అయిన ఆంపియర్ ఇప్పుడు కొత్త మాగ్నస్ జి మాక్స్ను విడుదల చేసింది. ఈ స్కూటర్ ప్రత్యేకంగా భారతీయ కుటుంబాల రోజువారీ అవసరాలను తీర్చడానికి రూపొందించారు. రూ.94,999 పరిచయ ఎక్స్-షోరూమ్ ధర వద్ద లభిస్తుంది. ఇది 100 కిలోమీటర్లకు పైగా రేంజ్, భారీ బూట్ స్పేస్, […]