Veerababu Burugadda
Author- NTV Telugu-
Telangana Sadabainama: మంత్రి ప్రకటన.. వెల్లువెత్తిన సాదాబైనామా దరఖాస్తులు…
తెలంగాణలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సాదాబైనామా (తెల్ల కాగితాలపై భూ క్రయవిక్రయాలు) క్రమబద్ధీకరణ ప్రక్రియకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన కీలక ప్రకటనతో కొత్త ఊపిరి పోసుకున్నట్లయింది. గతంలో ఉన్న కఠిన నిబంధనల వల్ల నిలిచిపోయిన సర్వే ప్రక్రియ, ఇప్పుడు మంత్రి ఇచ్చిన వెసులుబాటుతో వేగవంతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా సాదాబైనామా క్రమబద్ధీకరణలో ‘అమ్మిన వారి’ నుంచి ధ్రువీకరణ పత్రం లేదా అఫిడవిట్ తీసుకోవడం అతిపెద్ద సవాలుగా మారింది. […] -
IPL 2026 Second Phase: ఐపీఎల్ సెకండ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల.. ఆ లిస్ట్ ఇదే..
ఐపీఎల్ 2026 సీజన్కు సంబంధించి రెండో దశ (Phase 2) షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా విడుదల చేసింది. ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకు దేశవ్యాప్తంగా 12 నగరాల్లో మొత్తం 50 లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ విడతలో భాగంగా ఎనిమిది రోజుల పాటు ఒక్కో రోజు రెండు మ్యాచ్లు (డబుల్ హెడర్స్) నిర్వహిస్తారు. మధ్యాహ్నం మ్యాచ్లు 3:30 గంటలకు, రాత్రి మ్యాచ్లు 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ షెడ్యూల్ […] -
Gold Robbery: బంగారం కోసం చెవులను కోసేసి.. ఆపై దారుణం..
బంగారం కోసం ఓ మహిళ చెవులను కోసేసి.. ఆపై దారుణ హత్య చేశారు. అంతే కాకుండా.. ఆమె శవాన్ని తోటలో పాతి పెట్టారు. గుజరాత్ రాష్ట్రంలోని మెహసానా జిల్లా ఇంద్రద్ గ్రామంలో ఒక దారుణమైన హత్య వెలుగులోకి వచ్చింది. 54 ఏళ్ల శారదాబెన్ థాకూర్ అనే మహిళ అదృశ్యం కావడం, ఆపై ఆమె శవమై కనిపించడం స్థానికంగా పెను కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు కేవలం 10 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. అసలేం జరిగింది? మార్చి […] -
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్.. మరోసారి పొడిగింపు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి ఆశాభంగమే ఎదురైంది. వేతన సవరణ కోసం ఎదురుచూస్తున్న వారికి తక్షణ ఉపశమనం లభించకపోగా.. ప్రభుత్వం పీఆర్సీ (Pay Revision Commission) గడువును మళ్లీ పొడిగించింది. అసలు ఈ కమిటీ గడువు మార్చి 31తో ముగియాల్సి ఉండగా.. తాజాగా దాన్ని సెప్టెంబర్ చివరి వరకు ఆరు నెలలు పెంచే నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్త వేతనాల అమలు మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగులు కొత్త పీఆర్సీ […] -
LPG: ఏపీ వాసులకు శుభవార్త.. విశాఖకు భారీగా గ్యాస్ నౌకలు..
విశాఖపట్నం వాసులకు భారీ ఊరటనే చెప్పాలి. గత కొద్ది రోజులుగా నగరంలో పొంచి ఉన్న వంట గ్యాస్, ఇంధన కొరత భయాలకు తెరదించుతూ భారీ నౌకలు విశాఖ తీరానికి చేరుకున్నాయి. గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్న ఆందోళనల నేపథ్యంలో.. ‘బిర్చ్’ (Birch) అనే భారీ ఎల్పీజీ (LPG) ట్యాంకర్ విశాఖ హార్బర్ మౌత్కు చేరుకోవడం విశేషం. ఈ నౌకలో లక్షలాది టన్నుల వంట గ్యాస్ నిల్వలు ఉండటంతో.. ఇకపై సిలిండర్ల పంపిణీ నిరంతరాయంగా సాగే అవకాశం ఉంది. […] -
Telangana Assembly: జీఎస్టీ సవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ అమోదం.. ఆ పోస్టుల పేర్లు మార్పు..
తెలంగాణ శాసనసభలో వస్తు సేవల పన్ను (GST) చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లుపై విస్తృత చర్చ జరిగిన అనంతరం, సభ ఏకగ్రీవంగా దీనిని ఆమోదించింది. ప్రధానంగా పన్నుల విభాగంలోని ఉన్నతాధికారుల హోదాలను పునర్వ్యవస్థీకరించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ మార్పులను తీసుకువచ్చింది. ప్రస్తుతం ఉన్న ‘సేల్స్ టాక్స్ కమిషనర్’ పోస్టు పేరును ఇకపై ‘చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్’గా మార్చారు. అలాగే.. అదనపు కమిషనర్ (గ్రేడ్-1) హోదాను […] -
Telangana: తెలంగాణలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ సప్లైపై కీలక అప్డేట్..
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ , వంటగ్యాస్ సరఫరాపై వస్తున్న వదంతులను సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కొట్టిపారేశారు. రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియాకు కీలక విషయాలను వెల్లడించారు. నిన్న ఒక్కరోజే ఆయిల్ కంపెనీలు 2123 ట్యాంకర్ల ద్వారా పెట్రోల్ను సరఫరా చేశాయి. సాధారణంగా రాష్ట్రంలో రోజువారీ పెట్రోల్ వినియోగం 5883 కిలో లీటర్లు ఉండగా, నిన్న ఏకంగా 10,799 కిలో […] -
Yadadri: భార్యపై కోపం.. కన్న కూతురిని పొట్టన పెట్టుకున్న కసాయి తండ్రి..
ఆ చిన్నారికి రెండేళ్లకే నూరేళ్లూ నిండిపోయాయి. కన్న తండ్రి ఘాతుకానికి బలైంది. భార్య మీద ఉన్న కోపాన్ని కూతురి మీద చూపించాడు ఆ కసాయి తండ్రి. అప్యాయంగా తండ్రి ఇచ్చిన పండు తిని.. ఆ చిన్నారి కానరాని లోకాలకు వెళ్లిపోయింది. ఆ తర్వాత తండ్రి కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. భార్య, భర్త మధ్య విభేదాలు పిల్లల ఉసురు తీస్తున్న అంశానికి ఈ ఘటన మరో మచ్చు తునకగా మారింది. ఇక్కడ […] -
Hyderabad: ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కూతురు.. 10 నెలల తర్వాత ఇలా..
ఇంటి క్రిమినల్ను ఈశ్వరుడైనా పట్టుకోలేడు.. హైదరాబాద్ జవహర్నగర్లో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. ప్రేమ వ్యవహారానికి అడ్డు తగిలిన తల్లిని.. కన్నకూతురే అత్యంత దారుణంగా ప్రియుడితో కలిసి చంపేసింది. అంతే కాదు..ఏకంగా ఆ విషయాన్ని 10 నెలలపాటు దాచి పెట్టింది. ఏం తెలియనట్టు డ్రామా రక్తి కట్టించింది ఆ కసాయి కూతురు. కానీ చివరికి విషయం బయటపడడంతో పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఇంతకీ ఆ కసాయి కూతురు ఎవరు? ఈ కేసులో అసలేం జరిగింది? ఇక్కడ చూడండి.. […] -
Central Cabinet: గుడ్ న్యూస్.. మరో 3 పథకాలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం..
భారతదేశ విమానయాన రంగం , అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 2027 మార్చి 25న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సుమారు రూ. 30,640 కోట్ల భారీ ప్యాకేజీతో మూడు ముఖ్యమైన పథకాలకు ఆమోదముద్ర వేశారు. దేశాభివృద్ధికి దిక్సూచిగా నిలిచే ఈ నిర్ణయాల్లో విమానయాన విస్తరణ, విదేశీయుల రాకపోకల పర్యవేక్షణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలు ప్రధానంగా ఉన్నాయి. ముఖ్యంగా సామాన్యులకు విమాన […]
తాజావార్తలు
-
Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
-
US-Iran War: “ట్రంప్పై నమ్మకం లేదు”.. అమెరికాపై ఇరాన్ అనుమానాలు..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
-
Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
-
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్కు భారత మహిళల జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!