Veerababu Burugadda
Author- NTV Telugu-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఒక అద్భుతమైన వరం ‘ప్రధానమంత్రి ముద్రా యోజన’ (PMMY). ఎలాంటి పూచీకత్తు లేకుండా వ్యాపార విస్తరణ కోసం రూ. 50 వేల నుండి ఏకంగా రూ. 20 లక్షల వరకు ఈ పథకం ద్వారా రుణం పొందవచ్చు. ఇటీవల ప్రభుత్వం ఈ పథకం కింద గరిష్ట రుణ పరిమితిని రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షలకు పెంచడం చిన్న, మధ్యతరహా వ్యాపారులకు మరింత ఊరటనిచ్చింది. దేశంలోని […] -
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
కార్డిఫ్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 44 ఓవర్లలో 233 పరుగులకే కుప్పకూలింది. భారత ఇన్నింగ్స్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (66 బంతుల్లో 65 పరుగులు), శ్రేయస్ అయ్యర్ (71 బంతుల్లో 66 పరుగులు) అర్ధశతకాలతో రాణించినప్పటికీ మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లుగా వచ్చిన కెప్టెన్ శుభ్మన్ గిల్ 31 పరుగులు, రోహిత్ శర్మ 26 పరుగులు […] -
New Smart Phone: 80W ఫాస్ట్ ఛార్జింగ్, 10,000mAh బ్యాటరీ.. మొబైల్ రంగంలో సంచలనం..
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలు ఒప్పో (Oppo), వన్ప్లస్ (OnePlus) బ్యాటరీ సామర్థ్యం విషయంలో మొబైల్ రంగంలో సరికొత్త సంచలనానికి తెరలేపనున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫారమ్ వీబోలో లీక్ అయిన తాజా సమాచారం ప్రకారం.. ఈ రెండు కంపెనీలు ఏకంగా 10,000mAh లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల భారీ బ్యాటరీలతో సరికొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ప్రస్తుతం వన్ప్లస్ సంస్థ ఈ 10,000mAh బ్యాటరీ స్మార్ట్ఫోన్పై ప్రాథమిక పరిశోధన దశలో […] -
RBI Rule: బ్యాంక్ పొరపాటు వల్ల మీకు నష్టం జరిగిందా..? రూ.33 లక్షల పరిహారం పొందండిలా..
మీ బ్యాంక్ సేవలతో మీకు ఏదైనా సమస్య ఎదురైందా? బ్యాంక్ తప్పుల వల్ల మీ డబ్బులు నిలిచిపోవడం లేదా నష్టపోవడం వంటివి జరిగాయా? అయితే, మీ సమస్యపై బ్యాంకుకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు సరైన రీతిలో స్పందించకపోతే, ఇప్పుడు మీరు నేరుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తలుపు తట్టవచ్చు. ఆర్బీఐ ప్రవేశపెట్టిన నూతన ‘ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్’ (RBI Ombudsman Scheme) కింద కస్టమర్లకు రూ.33 లక్షల వరకు పరిహారం పొందే సువర్ణావకాశం లభిస్తోంది. […] -
Rohit Sharma: చేసిన పరుగులు 26.. అయినా అరుదైన రికార్డ్ సాధించిన రోహిత్ శర్మ..
ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో టీమిండియా కెప్టెన్, ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో ఒక అద్భుతమైన మైలురాయిని అధిగమించారు. బర్మింగ్హామ్లో జరిగిన తొలి మ్యాచ్లో 11 పరుగులకే పరిమితమైన రోహిత్, కార్డిఫ్లో జరిగిన రెండో వన్డేలో 47 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్తో 26 పరుగులు చేశారు. ఈ మ్యాచ్లో కేవలం 9 పరుగులు పూర్తి చేయడంతోనే పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ పేరిట ఉన్న రికార్డును ఆయన బద్దలు కొట్టారు. దీనితో […] -
Virat Kohli-Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. చరిత్రలో నిలిచిపోయేలా..
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుతమైన మైలురాయిని చేరుకున్నారు. కార్డిఫ్ లోని సోఫియా గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో ఈ దిగ్గజ జోడి అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అన్ని ఫార్మాట్లలో (టెస్టులు, వన్డేలు, టీ20లు) కలిపి 8,000 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసిన మూడో భారతీయ జంటగా రోహిత్ – కోహ్లీ చరిత్ర సృష్టించారు. భారత క్రికెట్ […] -
MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్లో 50+ సిక్సర్లు..
మేజర్ లీగ్ క్రికెట్లో భాగంగా.. ఎంఐ న్యూయార్క్, వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత విద్వంసకర మ్యాచ్గా నిలిచింది. అమెరికాలోని ఓక్లాండ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో తొలిసారిగా ఒకే టీ20 మ్యాచ్లో 50కి పైగా (మొత్తం 51) సిక్సర్లు నమోదయ్యాయి. ఎంఐ న్యూయార్క్ 29 సిక్సర్లు, వాషింగ్టన్ ఫ్రీడమ్ 22 సిక్సర్లు బాదాయి. దీనితో ఐపీఎల్ 2024 (KKR vs PBKS)లో నమోదైన 42 సిక్సర్ల రికార్డు […] -
Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
మలేషియా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (WFH) విధానం అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ మధ్యలో ప్రారంభమైన ఈ విధానం ద్వారా కేవలం మూడు నెలల్లోనే పెట్రోల్ రాయితీ ఖర్చుల్లో ప్రభుత్వానికి 7,309,084 రింగిట్లు (సుమారు రూ. 14 కోట్లకు పైగా) ఆదా అయ్యాయని మలేషియా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ‘తన్ శ్రీ షంషుల్ అజ్రీ అబు బకర్’ వెల్లడించారు. ఈ మూడు నెలల కాలంలో ఏకంగా 40,46,448 […] -
IND Vs ENG: ఇండియా బ్యాటింగ్.. జట్టులోకి విధ్వంసకర బ్యాటర్..
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్ వేదికగా రెండో వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగింది. పిచ్పై పచ్చిక సమానంగా ఉన్నందున ఆరంభంలో స్వింగ్, సీమ్ మూవ్మెంట్ను రాబట్టేందుకే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నట్లు ఇంగ్లాండ్ కెప్టెన్ తెలిపాడు. గత మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు చివరి వరకు గట్టి పోరాటం చేసిందని, ఈసారి మరింత మెరుగ్గా రాణించాలని […] -
ICC Fined: బిగ్షాక్.. టీమిండియా యువ పేసర్కు భారీ జరిమానా విధించిన ఐసీసీ..
టీమ్ఇండియా యువ పేసర్ గుర్నార్ బ్రార్ ఇంగ్లాండ్తో జరిగిన వన్డే మ్యాచ్లో ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ జరిమానాకు గురయ్యాడు. బర్మింగ్హామ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో గుర్నార్ బ్రార్ ప్రమాదకర రీతిలో బౌలింగ్ చేశాడనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), అతడి ప్రవర్తన సరిగ్గా లేదని నిర్ధారించింది. ఐసీసీ నిబంధనావళిలోని లెవెల్-1 […]
తాజావార్తలు
-
Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
-
Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
-
Sowcar Janaki Health: సీనియర్ నటి ‘షావుకారు’ జానకికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్పై చికిత్స!
-
India-Pakistan Tensions: పాక్ హైకమిషన్ వద్ద భద్రతా బారికేడ్లు తొలగించిన భారత్.. J&K వ్యాఖ్యల వేళ కీలక పరిణామం
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
ట్రెండింగ్
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!