పరువునష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహల్ గాంధీకి ఉత్తరప్రదేశ్ కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. జూలై 2వ తేదీన వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని ఎంపీ-ఎమ్మెల్యే క
దివ్య ఫార్మసీ విక్రయిస్తున్న ఆయుర్వేద ఔషధాల ప్రకటనలపై బాబా రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణలకు కేరళలోని కోజికోడ్లోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు నోటీసులు జారీ చేసి
ఉత్తరప్రదేశ్లోని బ్యూటీ పార్లర్లో వధువును కాల్చి చంపిన మాజీ ప్రేమికుడి కథ ముగిసింది. నిందితుడు దీపక్ మధ్యప్రదేశ్లో లాడ్జిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లా గండోహ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి దగ్గర నుంచి ఆయుధాలు, మందుగుండు స�
లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు చిక్కులు ఎదురవుతున్నాయి. రెగ్యులర్ బెయిల్ వచ్చినట్లే వచ్చి గంటల్లో రద్దైంది. ఆప్ ఆశలన్నీ ఈడీ రూపంలో ఆవిరైపోయాయి. తాజా
ఇటలీలో భారతీయ వ్యవసాయ కార్మికుడి పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ఘటన తీవ్రంగా కలిచివేసింది. లాటినా ప్రాంతంలో పొలం పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ సత్నామ్ సింగ్ చేయి తెగి�
ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా విద్యార్థుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఆయా కాలేజీల్లో ఇప్పటికే ర్యాంగింగ్లు జరుగుతూనే ఉన్నాయి. సీనియర్లు.. జూనియర్లను వేధించడం పరిపాటి�
కెన్యా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పన్నుల విధానంతో దేశ అట్టుడికింది. పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవ్వడంతో పరిస్థితులు చేయిదాటి హింసాత్మకంగా మారింది. పోలీస�