Ponguleti Srinivas Reddy : ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడికి భద్రత, భరోసా పెరిగిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, గత ప్రభుత్వ పాలనతో పోలిస్తే ప్రస్తుతం జరుగుతున్న సంక్షేమ పాలనలో స్పష్టమైన తేడా ఉందని, మొన్నటి ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే లక్ష్యంగా […]
మంత్రుల గొంతు మూగబోయిందా?పార్టీ, ప్రభుత్వంపై ఆ రేంజ్లో విపక్షం విరుచుకుపడుతుంటే కనీసం కౌంటర్ కూడా ఇవ్వలేకపోతున్నారా?అప్పోజిషన్ గ్యాప్ కూడా ఇవ్వకుండా సర్కార్పై ఎటాక్ చేస్తుంటే వీళ్లంతా మౌనవ్రతం ఎందుకు చేస్తున్నారు?చెప్పుకోవడానికి ఊరంతా బలగమే ఉన్నా…అసలు ఉపయోగమే లేకుండాపోయిందా?రాజకీయ పదవులు అనుభవిస్తూ…పెదవులు మూసుకున్న ఆ నేతలెవరు? మాకెందుకు..తిట్టింది మమ్మల్ని కాదుగా అనుకుంటున్నట్టున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. అలా అని తనదాకా వస్తే మాత్రం…చూశారా?ఎవరు మద్దతుగా లేరు అని అనుకోవడం ఆ పార్టీ నేతలకు పరిపాటిగా మారిందట. కాంగ్రెస్ పార్టీ […]
ఆ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం పడిగాపులు కాస్తున్నారా?పార్టీ అధికారంలోకి వచ్చినా…ఇప్పటి వరకు హైకమాండ్ వాళ్ల వైపు ఎందుకు చూడలేదు?గత ప్రభుత్వ హయాంలో నిర్బంధాలు ఎదుర్కొన్న నేతలకు గుర్తింపు లేకపోవటానికి కారణం ఏంటి?జనం కోసం కేసులు, కోర్టు మెట్లెక్కినా ప్రయోజనం లేకుండా పోయిందా?పార్టీ అధికారంలోకి రావటానికి కీలకమైన ఆ జిల్లాలో ఏం జరుగుతోంది?పక్క పార్టీల నుంచి వలస వచ్చిన వాళ్లకు ప్రియారిటీ ఇచ్చి…సొంత వాళ్లను ఎందుకు వదిలేశారు? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నానా కష్టాలు […]
Bus Accident : సంగారెడ్డి జిల్లా కంది వద్ద జాతీయ రహదారి 65పై శనివారం ఘోర ప్రమాదం తప్పింది. మెదక్ నుండి పటాన్ చెరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్ లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉండటంతో ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి. ఈ ఘటనలో 22 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు ఆగ్రహం […]
Budget 2026 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే 2026-27 ఆర్థిక బడ్జెట్పై అప్పుడే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు మొదలయ్యాయి. ముఖ్యంగా వేతన జీవులు, మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) కేంద్ర ఆర్థిక శాఖకు సమర్పించిన ఒక ప్రతిపాదన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. భారతదేశ ఆదాయపు పన్ను చరిత్రలో ఇప్పటివరకు లేని విధంగా, వివాహిత జంటలు ఇద్దరూ కలిపి ఉమ్మడిగా పన్ను రిటర్నులు దాఖలు చేసే ‘ఆప్షనల్ […]
రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మంచిరేవులలో ఉన్న సర్వే నంబర్ 491 భూమి ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. ‘స్వస్తిక హౌసింగ్ సొసైటీ’ (Swastika Housing Society) , ‘నార్సింగి ఓల్డ్ ముస్లిం శ్మశాన వాటిక కమిటీ’ (Old Muslim Graveyard Committee) మధ్య ఈ స్థలం విషయంలో కొన్నేళ్లుగా రగడ సాగుతోంది. తాజాగా ఈ స్థలంలో సర్వే నిర్వహించడంతో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. 1982లో స్వస్తిక కోఆపరేటివ్ సొసైటీ సుమారు 4 ఎకరాల 18 గుంటల భూమిని హైదర్ అలీ […]
GO 252 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన అక్రిడిటేషన్ల జీవో నెంబర్ 252పై జర్నలిస్టు లోకం భగ్గుమంది. ఈ జీవోలో ఉన్న అసంబద్ధ నిబంధనలను సవరించాలని, డెస్క్ జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టు సంఘాలు భారీ నిరసనలు చేపట్టాయి. ముఖ్యంగా డెస్క్ జర్నలిస్టులు, చిన్న పత్రికల ప్రతినిధులు ఈ ఆందోళనల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అక్రిడిటేషన్ వర్సెస్ మీడియా కార్డు: వివాదం […]
Traffic Advisory : టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘రాజా సాబ్’ (The Raja Saab) ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్లో ఘనంగా జరగనుంది. ఈ మెగా ఈవెంట్కు భారీ సంఖ్యలో అభిమానులు, సినీ ప్రముఖులు తరలివచ్చే అవకాశం ఉండటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై ప్రయాణికులకు కీలక సూచనలు జారీ చేశారు. హైదరాబాద్లోని కైతలాపూర్ గ్రౌండ్స్లో ఈ […]
WhatsApp : ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం నిరంతరం కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది. తాజాగా iOS బీటా వినియోగదారుల కోసం అత్యంత ఆసక్తికరమైన అప్డేట్స్ను తీసుకువచ్చింది. గతంలో ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే పరిమితమైన కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్లు, ఇప్పుడు ఐఫోన్ యూజర్లకు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ అప్డేట్లో ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత స్టేటస్ టూల్స్ , ఛానల్స్ వృద్ధికి ఉపయోగపడే ఇన్వైట్ ఫీచర్లు హైలైట్గా నిలుస్తున్నాయి. […]
విద్యా రంగానికి గర్వకారణమైన మరో విశేష ఘనతను ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ చైర్మన్ డా. అరసవిల్లి అరవింద్ సాధించారు. విజయవాడలోని ప్రతిష్ఠాత్మక కేఎల్ యూనివర్సిటీలో అంతర్జాతీయ విద్య (International Education) విభాగంలో ఆయన డాక్టరేట్ పట్టా పొందారు. అంతర్జాతీయ విద్యా రంగంలో విశాల అనుభవం కలిగిన డా. అరవింద్ ఈ పరిశోధనను విజయవంతంగా పూర్తి చేయడం విద్యా వర్గాల్లో ప్రశంసలు పొందుతోంది. అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసిన డా. అరసవిల్లి అరవింద్, అంతర్జాతీయ విద్యను కేవలం డిగ్రీ […]