Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Summer Super Drink: ఆరోగ్యానికి అమృతం ‘రాగి గంజి’.. తయారీ విధానం.. స్టెప్-బై-స్టెప్..!
మారుతున్న జీవనశైలిలో మనం రకరకాల ఎనర్జీ డ్రింక్స్పై ఆధారపడుతున్నాం. కానీ, మన పూర్వీకులు అందించిన సాంప్రదాయ పానీయాల్లో ‘రాగి గంజి’ అగ్రస్థానంలో ఉంటుంది. ముఖ్యంగా ఎండలు మండుతున్న వేసవి కాలంలో శరీరానికి తక్షణ శక్తిని ఇస్తూనే, ఉష్ణోగ్రతను అదుపులో ఉంచే అద్భుత శక్తి రాగులకు ఉంది. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే ఈ అమృత పానీయం తయారీ విధానం , ప్రయోజనాలు ఇవే.. రాగి గంజి తయారీలో ‘ఫెర్మెంటేషన్’ ప్రాముఖ్యత రాగి గంజిని నేరుగా […] -
Off The Record : తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఇలాకాలో కబ్జాల కలకలం!
టెంపుల్ సిటీలో కొత్త ట్రెండ్ మొదలైందా? తిరుపతిలో ఖాళీ స్థలాల యజమానులకు కొన్ని సినిమాల్లోని సీన్స్ గుర్తుకు వస్తున్నాయా? ఎవర్రా… మీరంతా, ఇలా తయారయ్యారేంట్రా అంటూ జనసేన ఎమ్మెల్యే అనుచరుల్ని చూసి కూటమి నాయకులు కూడా షాకవుతున్నారా? ఇంతకీ ఏం జరుగుతోంది తిరుపతిలో? కొత్త రకం కబ్జాల కహానీ ఏంటి? ఆరిణి శ్రీనివాసులు…తిరుపతి జనసేన ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో చివరి నిమిషంలో సీటు తెచ్చుకుని 60వేలకు పైగా మెజారిటీతో గెలిచారాయన. ఎన్నికలకు ముందు వరకు వైసీపీ ఎమ్మెల్యేగా […] -
Top Headlines @9PM : టాప్ న్యూస్
చెత్త రికార్డ్ను సొంతం చేసుకున్న అభిషేక్.. టీ20 ప్రపంచకప్లో భాగంగా భారత్-యూఎస్ఏ మ్యాచ్ స్టార్ట్ అయ్యింది. టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మకు ఈ రోజు ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఈ రోజు జరిగిన మ్యాచ్లో ప్రేక్షకులు.. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో లాగా ఓపెనింగ్ జోడీ అభిషేక్ – ఇషాన్ కిషన్ల నుంచి మెరుపులు ఆశించారు. కానీ ప్రేక్షకులు అనుకున్నది ఒక్కటైతే, మైదానంలో జరిగింది వేరేలా ఉంది. ఈ మ్యాచ్లో రెండవ ఓవర్ బౌలింగ్ […] -
Off The Record : వైసీపీలో అంబటి ఒంటరి అయ్యారా? కీలక నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు?
వైసీపీలో అంబటి రాంబాబు ఒంటరి అయ్యారా? ఆయన్ని సీరియస్గా పరిగణించే పరిస్థితి లేదా? ఆయన కుటుంబ సభ్యుల్ని స్వయంగా జగన్ పరామర్శించారు. ఇతర నేతలు సంఘీభావం తెలుపుతున్నారు. మరి మధ్యలో కొత్తగా ఈ ఒంటరి వాదనేంటి? అసలా మాటలు అన్నది ఎవరు? అంబటి ఇంటి దగ్గర గంటల తరబడి టీడీపీ కేడర్ స్వైర విహారం చేసినా…. లోకల్ వైసీపీ కార్యకర్తలు ఎవరూ పెద్దగా రాలేదు ఎందుకు? గుంటూరు వైసీపీలో ఏం జరుగుతోంది? గుంటూరులో మాజీ మంత్రి అంబటి […] -
Charlapalli Case Solved: వీడిన చర్లపల్లి తల్లీపిల్లల సూసైడ్ మిస్టరీ.. ఆ మరణశాసనం వెనుక కారణం ఇదే.!
Charlapalli Case Solved: బోడుప్పల్కు చెందిన సాఫ్ట్వేర్ టీమ్ లీడర్ విజయశాంతిరెడ్డి (38), తన కుమార్తె చైతన్య రెడ్డి (18), కుమారుడు విశాల్ రెడ్డి (17)తో కలిసి జనవరి 31 తెల్లవారుజామున రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఎంతో ఉన్నత స్థాయిలో ఉండి, పిల్లలు కూడా బాగా చదువుకుంటున్న సమయంలో వీరు తీసుకున్న ఈ కఠిన నిర్ణయం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. గత కొన్ని రోజులుగా ఈ కేసులో మిస్టరీ కొనసాగగా, తాజాగా పోలీసుల విచారణలో […] -
Limited Edition : Xiaomi 65 ఇంచుల Smart TVపై రూ.32,000 భారీ తగ్గింపు.. డీల్ సెల్లింగ్ ఫాస్ట్.!
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అత్యుత్తమ డిస్ప్లే టెక్నాలజీలలో QLED ఒకటి. షియోమీ తన X Pro QLED Series లో అద్భుతమైన పిక్చర్ క్వాలిటీని తక్కువ ధరకే అందిస్తూ టెక్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా 165 cm (65 ఇంచులు) భారీ స్క్రీన్ కలిగిన ఈ టీవీపై అమెజాన్లో ‘లిమిటెడ్ టైమ్ డీల్’ నడుస్తోంది. ASUS: Zenbook S16, Zenbook, Vivobook సిరీస్లలో కొత్త ల్యాప్టాప్లు విడుదల.. ఏఐ ఫీచర్స్, AMD రైజెన్ AI ప్రాసెసర్ ధర […] -
Off The Record : అంబటి ఎపిసోడ్ టైంలో ద్వారంపూడి గురించి చర్చ..!
ఆ మాజీ ఎమ్మెల్యేకు తత్వం బోథపడిందా? అందుకే అనుచరులు ఎంత టెంప్ట్ చేస్తున్నా…. మీరాగండ్రా బాబూ…. అని సర్ది చెబుతున్నారా? ఒకప్పుడు ఫుల్ వాల్యూమ్లో వినిపించిన వాయిస్… ప్రస్తుతం మ్యూట్ మోడ్లోకి వెళ్ళడం వెనక అసలైన రియలైజేషన్ ఉందా? రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న అంశం మీద ఆ వైసీపీ ముఖ్యుడు ఎందుకు మాట్లాడ్డం లేదు? ఎవరాయన? సీఎం చంద్రబాబును ఉద్దేశించి మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు, తర్వాత ఆయన ఇంటి మీద టీడీపీ […] -
Off The Record : ఇద్దరు ఎంపీలపై పవన్ బాగా సీరియస్? ఎంత చెప్పినా ఎంపీల్లో మార్పు కనిపించడం లేదా?
జనసేన ఎంపీల మీద పార్టీ అధ్యక్షుడు పవన్ బాగా సీరియస్గా ఉన్నారా? ఇద్దరికీ ఓ రేంజ్లో క్లాస్ పీకారన్నది నిజమేనా? స్వయంగా అధినేతే ఆగ్రహం వ్యక్తం చేసినా వాళ్ళలో మార్పు రావడం లేదా? ఇంతకీ ఏ విషయంలో పవన్కళ్యాణ్ తన పార్టీ లోక్సభ సభ్యులను కోప్పడ్డారు? ఆయన ఏం ఆశిస్తున్నారు? వాళ్ళు ఎక్కడ ఫెయిలవుతున్నారు? జనసేన లోక్సభ సభ్యులు ఇద్దరి మీద పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బాగా సీరియస్గా ఉన్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఢిల్లీలో […] -
CM Revanth Reddy : ఎనిమిదేళ్లు ఇందిరమ్మ రాజ్యమే.. వికారాబాద్ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుస్తాం
వికారాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా నారాయణపూర్లో నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతిబాట బహిరంగ సభ పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చెక్కుల పంపిణీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను, తప్పులను సరిదిద్దుకుంటూ తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి కోసం ముందుకు వెళుతోందని ఆయన స్పష్టం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న […] -
Top Headlines @5PM : టాప్ న్యూస్
పొట్టు పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్- కాంగ్రెస్ నేతలు.. సిద్ధిపేటలో హైటెన్షన్! సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మున్సిపాలిటీలోని మల్లన్న సాగర్ నిర్వాసిత గ్రామాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ ప్రచారానికి వెళ్లిన BRS పార్టీ వాహనంపై మల్లన్న సాగర్ నిర్వాసిత గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. మల్లన్న సాగర్ నిర్మాణం వల్ల తమకి తీవ్ర నష్టం జరిగిందని దానికి కారణం BRS పార్టీయేనని ఆరోపణలు చేశారు. ఇక, మాజీ మంత్రి హరీష్ రావు మా కాలనీల్లో ప్రచారానికి రావొద్దని ఆందోళన […]
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!