Tragedy : ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యానికి బలైన బాలుడి.. న్యాయవాది పోరాటం
- కురువపల్లి బాలుడు వరుణ్ తేజ మరణం
- న్యాయవాది ఫిర్యాదు NHRC, NCPCR వద్ద
- RMP డాక్టర్ శ్రీకాంత్పై కఠిన చర్యల డిమాండ్
- గ్రామీణ ఆరోగ్య సేవల్లో సరైన లైసెన్సింగ్ అవసరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy : కురువపల్లి గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలుడు వరుణ్ తేజ మృతితో సంబంధించి జడ్చర్లకు చెందిన న్యాయవాది, సామాజికవేత్త పెద్దింటి రవీంద్రనాథ్ జాతీయ బాలల హక్కుల సంఘం (NCPCR), భారత మానవ హక్కుల సంఘం (NHRC)లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం.. వరుణ్ తేజ ఆరోగ్యం బాగలేదని గుర్తించిన కుటుంబం, లింగంపేటలోని RMP డాక్టర్ శ్రీకాంత్ వద్దకు తీసుకువెళ్ళారు. అయితే సరైన వైద్యం అందించకపోవడం, డాక్టర్ నిర్లక్ష్యంతో బాలుడు మృతి చెందాడు.
న్యాయవాది పెద్దింటి రవీంద్రనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన RMP లు సరైన సర్టిఫికేట్లు, వైద్య పరిజ్ఞానం లేకుండా గ్రామ ప్రాంతాల్లో ప్రాణాలతో చెలగాటం చేస్తున్నారన్న దానిని ఇది నిదర్శనమన్నారు. అందువలన తక్షణమే కఠిన చర్యలు తీసుకోవడం, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడడం అత్యవసరం అని ఫిర్యాదు చేశారు.
Also Read
- Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- Meerpet Murder : గోనె సంచిలో ఆయా శవం.. మీర్పేట్లో దారుణ హత్య
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
అంతేకాక, గ్రామాలలో వైద్య సేవలు అందిస్తున్న వ్యక్తులందరికి సరైన లైసెన్స్లు ఉండేలా, సంబంధిత నియమాలను ప్రభుత్వంగా పకడ్బందీగా అమలు చేయించాలని, అలాగే RMP శ్రీకాంత్ నిర్లక్ష్యం కారణంగా మృతిచెందిన వరుణ్ తేజ కుటుంబానికి న్యాయం, నష్టపరిహారం అందించాలని కూడా న్యాయవాది కోరారు. ఈ ఫిర్యాదు నేపథ్యంగా.. ప్రభుత్వ అధికారం వెంటనే చర్యలు తీసుకోవాలని, గ్రామీణ ప్రాంతాల్లో అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడకుండా నియంత్రణ విధానాలను పునరుద్ధరించాలని న్యాయవాది రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు.
Suside: ఇద్దరు పిల్లలకి విషమిచ్చి.. ఆపై ఆపై ఆత్మహత్య చేసుకున్న తండ్రి
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!