టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన తర్వాత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు వడోదరలో ఘనస్వాగతం లభించింది. అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. బార్బడోస్కు తిరిగి వచ్చిన తర్వాత హార్దిక్ పాండ్యా ఢిల్లీ చేరుకున్నాడు.
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా తన ఎలక్ట్రిక్ కారు ఈవీ6 (EV6) 1,100 కంటే ఎక్కువ యూనిట్లను రీకాల్ చేసింది. ఈ వాహనాలు మార్చి 3, 2022 మరియు ఏప్రిల్ 14, 2023 మధ్య తయారు చేశారు.
జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ ఇన్నింగ్స్ ముగింపు దశకు చేరుకుంది. తన పార్టీ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆరోపించింది.
దేశంలో ప్రవేశిస్తున్న కొత్త వైరస్ లతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కరోనా భయం నుంచి ప్రజలు ఇప్పుడే కోలుకున్న తరుణంలో మరో కొత్త వైరస్ భయాందోళనలను సృష్టిస్తోంది.
ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జూలై 14న జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్తో అనంత్, రాధికల వివాహ వేడుకలు ముగిశాయి.
నాసా తాజాగా ఓ ఫోటోను విడుదల చేసింది. ఇందులో అంతరిక్షంలో రెండు గెలాక్సీల కలయికను చూపిస్తున్నారు. ఒక గెలాక్సీ పెంగ్విన్ లాగా ఉంది. దాని కింద మరొకటి గుడ్డులా కనిపిస్తుంది.
భారతీయ రైల్వేను దేశానికి గుండె చప్పుడు అంటారు. రోజూ లక్షలాది మంది రైలులో ప్రయాణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వేపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుంది.
ఆడి కంపెనీ ఇటీవల ఆడి క్యూ7 బోల్డ్ ఎడిషన్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆడి క్యూ5 బోల్డ్ ఎడిషన్ను ను కూడా భారత్ లో లాంఛ్ చేసింది. ఈ కారును పరిమిత సంఖ్యలో మాత్రమే విక్రయిస్తామని కంపెనీ తెలిపింది. ఈ కారు రూ. 72.3 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఆడికి చెందిన ఈ కారు చాలా లగ్జరీ ఫీచర్లతో రాబోతోంది. అందులో విశేషమేమిటో తెలుసుకుందాం… ఈ కారు డిజైన్ అద్భుతంగా ఉంది. ఆడి క్యూ5 […]