మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మూడేళ్లలో 80 మంది మావోయిస్టుల హతమయ్యారు. 2021 నుంచి ఇప్పటి వరకు 80 మంది మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారు. 102 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు.
జైష్-ఎ-మహ్మద్ (JeM) చీఫ్ మసూద్ అజార్ పాకిస్థాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. చనిపోయాడు లేదా విగత జీవిగా మారాడని గతంలో పలు మీడియా సంస్థలు అభివర్ణించాయి.
అందరికీ ఏదో ఒక సమయంలో చర్మ సమస్యలు వస్తాయి. అయితే, వర్షాకాలంలో చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. ఎందుకంటే ఈ సీజన్లో తేమ కారణంగా.. బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది.
ప్రైవేటు రంగంలోని సీ, డీ కేటగిరీ ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. కర్ణాటక ప్రభుత్వం ఈ బిల్లును పునఃపరిశీలించనుంది.
హ్యుందాయ్ మోటార్ త్వరలో భారతీయ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానుంది. కంపెనీ తన ఐపీవో (Hyundai IPO) కోసం సెబీ(SEBI)కి పత్రాలను కూడా పంపింది. తాజాగా ఈ కంపెనీ మహారాష్ట్రలోని నాగ్పూర్ మరియు ఔరంగాబాద్లో మొబైల్ మెడికల్ యూనిట్ను ప్రారంభించింది.
2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. దీని తర్వాత భారత టీ20 జట్టు కెప్టెన్సీపై చర్చ జోరందుకుంది.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్.. ప్రైమ్ డే పేరుతో సేల్ను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. జూలై 20,21వ తేదీల్లో ఈ సేల్ను ప్రారంభించనుంది. కేవలం ప్రైమ్ యూజర్లకు మాత్రమే ఈ సేల్ అందుబాటులోకి రానుంది.
ఈస్టిండియా కంపెనీ పేరు విద్యావంతులకే కాదు.. పాఠశాలకు, కళాశాలకు వెళ్లని వారికి కూడా తెలుసు. భారతీయులను చాలా కాలం పాటు బానిసలుగా చేసి భారతదేశాన్ని పాలించిన సంస్థ ఇదే. ఈ కంపెనీ మొదట క్రీ.శ. 1600లో భారత గడ్డపై అడుగు పెట్టింది. ఆ తర్వాత వందల సంవత్సరాల పాటు దేశం మొత్తాన్ని పరిపాలించే విధంగా మూలాలను నెలకొల్పింది. ఈ కంపెనీ పేరు మరియు వ్యాపారం ఇప్పటికీ కొనసాగుతోంది. కానీ భారతదేశాన్ని బానిసగా మార్చిన ఈ కంపెనీ నేడు […]
భారతదేశంలో చాలా మంది ప్రజలు సాధారణంగా రబ్బరు చెప్పులను ఇంట్లో ధరిస్తారు. మార్కెట్ లో రూ.60 నుంచి రూ.150 వరకు లభించే ఈ చెప్పులు చాలా మామూలుగా కనిపిస్తాయి.