కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో.. నగ్నంగా ఉన్న అమ్మాయి వీరంగం సృష్టిస్తుంది. డ్రగ్స్ మత్తులో ఉన్న ఈ అమ్మాయి ఎయిర్పోర్ట్లో బట్టలు విప్పి చిందులసింది.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా శుక్రవారం నుంచి నిరసనలు మళ్లీ ప్రారంభమయ్యాయి. జులైలో ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనల సందర్భంగా 200 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే.
2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా అంటే ధనిక దేశంగా మార్చాలనేది ప్రస్తుత దేశ ప్రభుత్వ కల. కానీ ప్రపంచ బ్యాంకు విస్తుపోయే నివేదిక వెల్లడించింది.
జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో వచ్చే వారం ఎన్నికల సంఘం జమ్మూకశ్మీర్లో పర్యటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఆగస్ట్ 8-10 వరకు ఈ పర్యటన జరగనుంది.
వయనాడ్లో కొండచరియలు విరిగిపడి 300 మందికి పైగా మరణించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ కనుమలను పర్యావరణ సున్నిత ప్రాంతం (ఈఎస్ఏ)గా ప్రకటించేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ను విడుదల చేసింది.
ఈరోజు స్టాక్ మార్కెట్ భారీ పతనం మధ్య, ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో షేర్లు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. జూన్ త్రైమాసికంలో అద్భుతమైన పనితీరు ఆధారంగా కంపెనీ షేర్లు దాదాపు 19 శాతం పెరిగి రూ.278.45కు చేరాయి.
భారతదేశ త్రివర్ణ పతాకం రూపకర్త ఎవరో తెలుసా? ఆయన తెలుగు జాతి రత్నమన్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈరోజు (ఆగస్టు 2) మన ప్రియతమ త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య జయంతి.
హానర్ మరో కొత్త ఫోన్ ని విడుదల చేసింది. అదే హానర్ మ్యాజిక్ 6 ప్రో. ఇప్పటికే ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. గత జనవరిలో చైనాలో ఆవిష్కరించిన హానర్ మ్యాజిక్ 6 ప్రో ఫోన్ను ఫిబ్రవరిలో సెలెక్టెడ్ గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించింది.
బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే స్థాయిలో ఉంటుంది. అతను ప్రపంచంలో ఎక్కడ ప్రదర్శన ఇచ్చినా.. అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. తాజాగా అర్జిత్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది. అర్జిత్ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. READ MORE: Business Idea : బొప్పాయి సాగు చేయండి.. రూ.15లక్షలు సంపాదించండి యూకేలో బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ […]