Uttam Kumar Reddy: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు అందజేసిన మంత్రి..
- సంక్షేమ పథకాలు ప్రారంభించిన మంత్రి
- 98 మందికి 5 లక్షలు అందజేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వలిగొండ మండలం నాతాళ్లగూడెంలో ప్రతిష్టాత్మక నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం 98 మందికి 5 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “రాష్ట్రంలో ప్రస్తుతం అమలు అవుతున్న సంక్షేమ పథకాలు దేశ చరిత్రలో ఏ పాలకులు ఇవ్వలేదు. గత ప్రభుత్వం కంటే మేము 20% పెంచి రైతు భరోసా ఇస్తున్నాం. వ్యవసాయానికి యోగ్యమైన భూమికే రైతు భరోసా ఇస్తున్నాం. బీఆర్ఎస్ పాలించిన పదేళ్లు రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఉప ఎన్నికలు వచ్చిన చోటే కొత్తగా రేషన్ కార్డులు మంజూరయ్యాయి. రాష్ట్రాల్లో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందజేస్తాం. సంక్షేమ పథకాలు అందుకోవడానికి అర్హతలు ఉన్న చివరి లబ్ధిదారుడి వరకు అన్ని పథకాలు అందజేస్తాం. రేషన్ బియ్యాన్ని సగం మంది వినియోగించుకోవడంలేదు.. బ్లాక్ మార్కెట్ కు అమ్ముకుంటున్నారు.” మంత్రి తెలిపారు.
READ MORE: Central Bank Of India Recruitment 2025: డిగ్రీ అర్హతతో బ్యాంక్ జాబ్స్.. నెలకు రూ. 85 వేల జీతం
Also Read
- Central Cabinet Decision: ఏపీకి రైల్వే ప్రాజెక్ట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
- CM Chandrababu: గ్రూప్-1 నియామకాల్లో భయంకరమైన అక్రమాలు.. గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు విమర్శలు
- Bangladesh: గంగా జలాలపై బంగ్లాదేశ్ కన్ను.. భారత్పై ఒత్తిడి పెంచే ప్లాన్..
- Iran-Hormuz: హార్ముజ్పై ఇరాన్ పట్టు కోల్పోతోందా? కారణమిదేనా?
కొత్త రేషన్ కార్డులు మంజూరు అయ్యాక… నాణ్యమైన సన్న బియ్యం అందజేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. “అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతాయి. ఓడిపోయిన ఫ్రస్టేషన్ లో కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. పండిన ప్రతి గింజను కొనుగోలు చేసాం సన్నబియానికి బోనస్ ఇచ్చాము. భువనగిరి నియోజకవర్గం లో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం.” అని మంత్రి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Akshaye Khanna: అసుర గురువుగా బాలీవుడ్ స్టార్.. ‘మహాకాళి’ నుంచి ఆగస్టు 24న అదిరిపోయే సర్ప్రైజ్!
-
Konda Sushmita : రేవంత్కు సుస్మితా సవాల్.. పరకాల గడ్డ నాదే.!
-
Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’లో కంటతడి పెట్టించిన డ్రైవర్ సీన్: దిల్ రాజు, హరీష్ శంకర్ నిజ జీవిత ఘటనే!
-
Central Cabinet Decision: ఏపీకి రైల్వే ప్రాజెక్ట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
-
CM Chandrababu: గ్రూప్-1 నియామకాల్లో భయంకరమైన అక్రమాలు.. గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు విమర్శలు
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!