Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. డీఎస్పీ ప్రణీత్ రావును డిమోట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్పీ నుంచి సీఐగా ప్రణీత్ రావును డిమోట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు ముందు డీఎస్పీగా ఉన్న ప్రణీత్ రావు.. అరెస్ట్ అనంతరం సస్పెండ్ అయ్యారు. 2007 బ్యాచ్కు చెందిన ప్రణీత్ రావుకు గతంలో కల్పించిన యాక్సిలరేటెడ్ పదోన్నతి రద్దయినట్లయింది. ఇకపై ఆయన ఇన్స్పెక్టర్గానే కొనసాగనున్నారు.
Telangana BJP: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయా పార్టీలకు చెందిన క్యాడర్ ప్రచారాల్లో మునిగిపోయారు. ఓ వైపు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మున్సిపాలిటీలను చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు.. బీజేపీ సంచలన ప్రకటన చేసింది. నిన్న(మంగళవారం) తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో జరిగిన చర్చలు రాజకీయ వర్గాల్లో విశేష ఆసక్తిని రేపుతున్నాయి.
Instant Ragi Idli Recipe: పొద్దున లేవగానే రుచికరమైన, ఆరోగ్యకరమైన టిఫిన్ తయారు చేసి ఇంటిల్లిపాదికీ పెట్టాలని ఇల్లాలు కోరుకుంటుంది. ఇదే ఇంట్లో ఒక వేళ షుగర్ పేషెంట్స్ ఉంటే అల్పాహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. అందుకే.. షుగర్ పేషెంట్స్తో పాటు ఇంటిల్లిపాదికీ ఆరోగ్యం, టేస్టీ టేస్టీ టిఫిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. సాదారణంగా షుగర్ ఉన్నవాళ్లకు ఏం టిఫిన్ తినాలి అన్న ప్రశ్న మొదలవుతుంది. ఎక్కువ నూనె, మైదా, చక్కెర లాంటి వాటికి దూరంగా ఉండాలి. అలాంటి సమయంలో రాగి ఇడ్లీ…
Dhurandhar 2 Teaser: తాజాగా రణవీర్ సింగ్ సినిమా ధురంధర్ 2 టీజర్ విడదలైంది. ఇక ఈ టీజర్పై ఫ్యాన్స్ అంచనాలు మామూలుగా ఉండవు. “ఇంకీ ఏం చూయిస్తారు?”, “హమ్జా పాత్ర ఎలా ముందుకు వెళ్తుంది?” అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ టీజర్ రిలీజ్ అయ్యాక ఆ ఉత్సాహం కాస్త నిరాశగా మారిపోయిందని కొందరు భావిస్తున్నారు. టీజర్ చూసిన చాలా మంది ఫ్యాన్స్కు ఒక్కసారిగా కోపం వచ్చిందట. టీజర్ వచ్చిందో లేదో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలెట్టేశారు. టీజర్లో కొత్తగా ఏం…
India Electronics Exports: ప్రస్తుతం స్టాక్మార్కెట్లు దూసుకెళ్తున్నాయి.. దానికి కారణం అమెరికా నుంచి వచ్చిన కీలక ప్రకటన. ఈ ప్రకటనతో భారత మార్కెట్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో పనిచేసే కంపెనీలకు ఇది పెద్ద ఊరటగా భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం భారత్పై విధించిన టారిఫ్ను తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటివరకు 50 శాతం పెంచుతామన్న టారిఫ్లను ఏకంగా 18 శాతానికి కుదించారు. ఈ నిర్ణయం భారత్కు మరింత ప్రత్యేకంగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా కొన్ని…
UP: యూపీలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. హిందువుగా నటించి యువతుల ఓ గ్యాంగ్ మోసం చేసింది. ప్రేమ, నమ్మకం పేరుతో ఓ గ్యాంగ్ చేసిన దారుణ ఘటన స్థానిక ప్రజలను షాక్కు గురిచేస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజ్ఫరుల్ హక్ అలియాస్ ప్రిన్స్ అనే వ్యక్తి తన గ్యాంగ్తో కలిసి చాలా మంది యువతులను మోసం చేసినట్టు బాధితులు చెబుతోంది. అసలు ఏం జరిగిందంటే..
Hyderabad: ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి విజయశాంతి రెడ్డి కేసులో ఊహించని ట్విస్ట్ నెలకొంది. ఇటీవల తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఏదో బలమైన కారణమే ఉందని రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు.. విజయశాంతి రెడ్డి మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ను CCS పోలీసులకు పంపారు. మొబైల్లో కొన్ని అనుమానిత మెసేజ్లు గుర్తించారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.. ఈ కేసుకు సంబంధించి రైల్వే డీఎస్పీ తాజాగా ఎన్టీవీతో…
MG Majestor SUV: టయోటా ఫార్చ్యునర్కి పోటీగా ఓ కొత్త ఎస్యూవీ రంగంలోకి దిగనుంది. భారత మార్కెట్లోకి మరో భారీ ఎస్యూవీ రావడానికి సిద్ధమవుతోంది. జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తమ కొత్త ఎస్యూవీ ‘మజెస్టర్’ను ఫిబ్రవరి 12, 2026న అధికారికంగా పరిచయం చేయనుంది. ఇప్పటికే ఆటో ఎక్స్పో 2025లో ఇది మొదటిసారి చూపించగా, ఇప్పుడు దాని మీద ఆసక్తిని పెంచేందుకు ఎంజీ కొత్త టీజర్ను విడుదల చేసింది. ఈ కారు లాంచ్ అనంతరం.. కంపెనీ లైనప్లో టాప్ మోడల్గా మారే అవకాశాలు ఉన్నాయి.…
Indian Rupee: భారత రూపాయికి ఇప్పుడు మంచి రోజులు రానున్నాయి. మంగళవారం మార్కెట్ ప్రారంభంలోనే రూపాయి బలంగా ముందుకు రావచ్చని ఆర్థిక వర్గాలు భావిస్తున్నాయి. భారత్–అమెరికా మధ్య కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందం దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ ఒప్పందం వల్ల మళ్లీ విదేశీ పెట్టుబడులు భారత్ వైపు రావచ్చన్న అంచనాలు భారీగా పెరిగాయి. అదే సమయంలో రూపాయిపై గత కొంతకాలంగా ఉన్న ఒత్తిడి కూడా తగ్గే అవకాశం కనిపిస్తోంది. సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి విలువ…
HCA New President: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలాక్సీ క్రికెట్ క్లబ్కు చెందిన అమర్నాథ్ నియామకమయ్యారు. గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి జరిగిన ఎన్నికల్లో అమర్నాథ్పై కేవలం ఒక ఓటు ఆధిక్యంతో జగన్మోహన్ రావు విజయం సాధించారు. జగన్మోహన్ రావుకి 63 ఓట్లు రాగా.. అమర్నాథ్కి 62 ఓట్లు వచ్చాయి.. దీంతో జగన్మోహన్ రావు HCA ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ను సృష్టించి.. అక్రమ ఓటింగ్కి పాల్పడినట్టు వెలుగులోకి రావడంతో జగన్మోహన్ రావుపై కేసు నమోదు చేసిన పోలీసులు…