CM Revanth Reddy: గ్రూప్ -1 నియామకాల అంశంలో హైకోర్టు తీర్పుపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామన్నారు. ఎందరు, ఎన్ని కుట్రలు పన్ని.. ఉద్యోగ నియామకాలను అడ్డుకోవాలని చూసినా.. వారి కుట్రలు, కుతంత్రాలను ఛేదించి న్యాయ పోరాటంలో విజయం సాధించామని తెలిపారు. న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో 563 మంది గ్రూప్ -1 అభ్యర్థులకు అభినందనలు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి గ్రూప్ -1 అధికారులుగా మీరు నియమితులయ్యారు. ఇక రాష్ట్ర పునర్ నిర్మాణానికి పునరంకితం…
KTR: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టేయడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ వరుసగా కొట్టివేస్తున్న తీరు రాజ్యాంగానికే గొడ్డలిపెట్టని పేర్కొన్నారు. "సాక్షాత్తూ ముఖ్యమంత్రే స్వయంగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్కి కండువా కప్పి కాంగ్రెస్లో చేర్చుకున్న ఫోటోలు, వీడియోలు కళ్లముందు కనిపిస్తున్నా ఆధారాలు లేవని అనర్హత పిటిషన్ను తిరస్కరించడం అర్థరహితం. అటు సుప్రీంకోర్టు తీర్పును, ఇటు ప్రజాతీర్పును…
Peanut Rice Recipe: తల్లులు పొద్దున్నే లేచి అనేక పనులు చేస్తుంటారు. పిల్లలను రెడీ చేయడం, భర్త, అత్తమామలకు కాఫీ లేదా టీ అందించడం. వాళ్లు తినడానికి టిఫిన్ ఏర్పాటు చేయడం వంటి పనుల్లో నిమగ్నమై పోతుంటారు. ఇలాంటి బిజీ షెడ్యూల్లో పిల్లకు లంచ్ బాక్స్ రెడీ చేయడం మరో సవాలుగా మారుతుంది. అందుకే తక్కువ సమయంలో హెల్తీతో పాటు టేస్టీగా ఉండే పల్లీ అన్నం రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
UP: “సారీ నాన్న” ఇదేదో మామూలుగా చెప్పిన సారీ కాదు.. తమ ప్రాణాలను తామే బలవంతంగా తీసుకుని తన తండ్రికి చెప్పిన వివరి వ్యాఖ్య ఇది. ముగ్గురు కుమార్తెను సూసైడ్ చేసుకునే ముందు రాసిన లెటర్లోని వ్యాఖ్య ఇది. నిర్జీవంగా పడి ఉన్న ముగ్గురు కూతుళ్లను, వాళ్లు చివరి సారీగా రాసిన లెటర్ను చదివిన ఆ తండ్రి ఎంత ఆవేదనకు గురయ్యారో మీ ఊహకే వదిలేస్తున్నా.. అసలు ఏం జరిగిందంటే..
Supreme Court: షాదీ డాట్ కామ్కు సంబంధించిన అనేక మోసాలు తరచూ వెలుగు చూస్తుంటాయి. తాజాగా ఓ ఎమ్మెల్యే పేరుతో జరిగిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. "షాదీ డాట్ కామ్"తో సైబర్ నేరాలకు మార్గం సులువుగా మారిందని కోర్టు పేర్కొంది. అసలు ఏం జరిగిందంటే..
Smart Glasses Privacy Issue: టెక్నాలజీ రోజు రోజుకూ పెరుగుతోంది. టెక్నాలజీతోపాటు భయం సైతం పెరుగుతూ వస్తోంది. టెక్నాలజీకి చెందిన ఓ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదేదో కాదు.. తాజాగా మార్కెట్లోకి వచ్చిన స్మార్ట్ గ్లాసెస్. చేతులతో నొక్కే పని లేకుండా ఫొటోలు తీయడం, ట్రాన్స్లేషన్, వాయిస్ అసిస్టెంట్ ఉపయోగించడం కోసం ఈ గ్లాసెస్ తయారయ్యాయి. కానీ.. ప్రస్తుతం ఈ గ్లాసెస్ మహిళల ప్రైవసీకి పెద్ద ముప్పుగా మారుతున్నాయి. స్టైల్ కోసం, కొత్త గ్యాడ్జెట్ అని కొందరు స్మార్ట్ గ్లాసెస్…
Hyderabad: హైదరాబాద్లోని ముషీరాబాద్ రాంనగర్లో దారుణం చోటు చేసుకుంది. లోన్ యాప్ వేధింపులకు మరో వ్యక్తి బలయ్యాడు.. కేవలం మూడువేల రూపాయల లోన్ కట్టాలని నిర్వాహకులు వేధింపులకు గురి చేశారు. న్యూడ్ ఫోటోలు పంపిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ వేధింపులు తాళలేక ప్రేమ్కుమార్ (36) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భార్య నాగవేణి తెలిపిన ప్రకారం.. ఫోన్లో యాప్ ద్వారా లోన్…
Amazon Layoffs: అమెజాన్లో భారీగా ఉద్యోగ కోతలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వార్తతో ప్రపంచ టెక్ రంగం కుదేలైంది. ఈ వారం అమెజాన్ భారీగా ఉద్యోగాలు తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 16 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. భారత్లోనూ అమెజాన్ ఉద్యోగాల కోతలు ఉండనున్నాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో వందల మంది ఉద్యోగులు ఈ నిర్ణయంతో ఇబ్బందిపడుతున్నారు. ఉద్యోగ కోతలకు సంబంధించి తాజాగా అమెజాన్ బాధిత ఉద్యోగులకు అధికారిక ఈమెయిల్స్ పంపడం మొదలుపెట్టింది.…
Hyderabad Metro Phase 2 Update: నగర ప్రజలకు గుడ్న్యూస్ వచ్చేసింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్–2 ప్రాజెక్ట్తో నగరంలో ప్రయాణం మరింత సులభం, వేగంగా మారనుంది. రోజూ ట్రాఫిక్తో ఇబ్బంది పడే లక్షల మందికి ఇక ఊరట కలగనుంది. ఫేజ్ 2 సంబంధించి తాజాగా హైదరాబాద్ మెట్రో ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం.. ఫేజ్ 2లో మొత్తం 76.4 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో మార్గాలు ఏర్పడనున్నాయి. దీనికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పరిపాలనా అనుమతి ఇచ్చింది. ప్రాజెక్ట్ వివరాల…
Ranveer Singh vs Ranbir Kapoor: ప్రస్తుతం బాలీవుడ్లో ధురంధర్ పేరు బాగా వినిపిస్తోంది. తాజాగా విడుదలైన ధరంధర్-2 టీజర్పై ఫ్యాన్స్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు.. బాలీవుడ్లో సినిమా విడుదల అనగానే తెర వెనుక జరిగే ఆటలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పెద్ద సినిమాల రిలీజ్ టైమ్లో పేడ్ పీఆర్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. బోర్డర్ 2, ధురంధర్ లాంటి సినిమాల సమయంలో సోషల్ మీడియాలో జరిగిన పరిణామాల గురించి కొత్తగా చెప్పనవసరం లేదని సినీ ప్రముఖులు చెబుతున్నారు. తాజాగా…