పేటీఎం పేమెంట్ బ్యాంక్.. వినియోగదారులకు చేదు వార్త చెప్పింది. త్వరలో కొన్ని ఖాతాలను డీయాక్టివేట్ చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ మేరకు తాజాగా పేటీఎం పేమెంట్స్ బ్
భారతదేశపు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన బైక్లు, స్కూటర్ల ధరలను పెంచబోతోంది. జూలై 1, 2024 నుంచి కంపెనీ ధరలను పెంచనుంది. ఈ మేరకు హీరో మోటోకార్ప్ ప్రకట�
మీరు కూడా ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్రకు సంబంధించిన ప్రణాళికను కలిగి ఉన్నారా..? యాత్ర కోసం కేవలం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈనెల 29 నుంచి యాత్ర ప్రారంభం కానుంది.
మణిపూర్లోని తౌబాల్ జిల్లాలో అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అస
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్ డీఎఫ్ సీ (HDFC) కస్టమర్ల కోసం ఒక ముఖ్యమైన అప్డేట్ జారీ చేసింది. రేపటి (జూన్ 25) నుంచి, బ్యాంక్ తక్కువ మొత్తంలో యూపీఐ లావాదేవ�
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. విడుదలపై స్టే విధించాలన్న ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవా
డెంగ్యూ అనేది భారతదేశంలో ప్రజారోగ్యాన్ని ప్రభావితం చేసే వైరల్ వ్యాధి. ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతుంటారు. దోమల కాటు ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుం�
ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ మెటా AI సౌకర్యాన్ని భారతీయ వినియోగదారులకు పరిచయం చేయడం ప్రారంభించింది. చాలా నెలల క్రితం కంపెనీ ఈ ఏఐ చ�
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన వారపు మంత్రివర్గ సమావేశాన్ని ఆదివారం జెరూసలెంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అమెరికా నుంచి వస్తున్న ఆయుధాలపై చర్చ జరిగింది. ఆయు
పాకిస్థాన్లో కాంగో వైరస్ కేసులు పెరుగుతున్నాయి. క్వెట్టా నుంచి తాజాగా మరో కొత్త కాంగో వైరస్ కేసు నమోదైంది. 32 ఏళ్ల రోగి ఫాతిమా జిన్నా ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చ�