-
Hyderabad: బర్త్డే పార్టీ మిగిల్చిన విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి..
Hyderabad: రంగారెడ్డి జిల్లా మొకిల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడ సమీపంలో ఎకో స్పోర్ట్స్ కారు అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కోకాపేట్లో బర్త్డే పార్టీ ముగించుకుని, ఒక స్నేహితుడిని డ్రాప్ చేసి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైనవారు ఐబీఎస్ కాలేజీకి చెందిన విద్యార్థులుగా గుర్తించారు.… -
The Raja Saab: భారీగా పెరిగిన ‘ది రాజాసాబ్’ టికెట్ ధరలు.. నేడే ప్రీమియర్ షో
The Raja Saab: ఏపీలో నేటి నుంచి ‘ది రాజాసాబ్’ టికెట్ ధరలు భారీగా పెరిగాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు.. ప్రీమియర్ షోలతో పాటు ఐదో షోకు సైతం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. -
Mahindra-Tata- M Evs: మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ vs టాటా నెక్సాన్ ఈవీ vs ఎంజీ విండ్సర్ ఈవీ.. ఇందులో ఏది బెస్ట్!
Mahindra-Tata- M Evs: మహీంద్రా తన కొత్త ఎలక్ట్రిక్ ఎక్స్యూవీ 3ఎక్స్ఓను అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 13.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). పెట్రోల్–డీజిల్ వెర్షన్గా ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న XUV 3XO, 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దాదాపు 1.8 లక్షల అమ్మకాలు నమోదు చేసింది. తాజాగా ఎలక్ట్రిక్ సెగ్మెంట్లోనూ ఇదే తరహాలో అమ్మకాలు సాగించాలని మహీంద్రా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ టాటా నెక్సాన్ ఈవీకి నేరుగా పోటీగా నిలుస్తోంది. అలాగే ఎంజీ విండ్సర్… -
Toyota Urban Cruiser EV: టయోటా నుంచి తొలి ఈవీ వచ్చేస్తోంది! టీజర్ రిలీజ్..
Toyota Urban Cruiser EV: టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత మార్కెట్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. తన తొలి ఎలక్ట్రిక్ కారు అయిన అర్బన్ క్రూయిజర్ ఈవీని త్వరలోనే విడుదల చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీకి సంబంధించిన తొలి టీజర్ను టయోటా విడుదల చేసింది. జనవరిలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మోడల్ మారుతి సుజుకి ఈ-విటారా ఆధారంగా రూపొందించిన రీబ్యాడ్జ్ వెర్షన్గా ఉండనుంది. మారుతి–టయోటా భాగస్వామ్యంలో ఇప్పటికే గ్లాంజా, రూమియన్, టైసర్ వంటి విజయవంతమైన మోడళ్లు వచ్చిన సంగతి తెలిసిందే.… -
Actor: “నా పెళ్ళాం నన్ను కొట్టింది.. రక్షించండి”.. పోలీసులకు నటుడు ఫిర్యాదు
Kannada Actor Dhanush Raj: సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించిన కన్నడ నటుడు ధనుష్ రాజ్ తన భార్య అర్షితపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య తనను కొట్టిందని, వేధింపులకు గురిచేసిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనకు ప్రాణహానీ ఉందని ఆరోపించాడు. బెంగళూరులోని గిరినగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఫిర్యాదులో ధనుష్ రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. తన భార్య సరైన సమాచారం ఇవ్వకుండా విదేశాలకు వెళ్లిందని, ఆ విషయం గురించి ప్రశ్నించగా ఆమె తనపై దాడి చేసిందని పేర్కొన్నాడు. అంతేకాదు, తనను కొట్టేందుకు… -
Indian Army: ఆర్మీలో జాబ్స్ నోటిఫికేషన్.. రూ.56 వేల నుంచి రూ.2.50 లక్షల వరకు జీతం
Indian Army: భారతీయ సైన్యం షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అవివాహిత పురుష, మహిళా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఈ అవకాశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు 2026 అక్టోబర్లో ప్రీ-కమిషనింగ్ ట్రైనింగ్ అకాడమీ (PCTA)లో శిక్షణ ప్రారంభమవుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు ఇంజినీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి. 2026 అక్టోబర్ 1 నాటికి వయస్సు 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 1999 అక్టోబర్ 1 నుంచి 2006 సెప్టెంబర్ 31… -
Pakistan: పాకిస్థాన్లో తీవ్రమవుతున్న ఉగ్రవాద సంబంధాలు.. లష్కరే, హమాస్ నాయకుల భేటీ
Pakistan: ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తున్న దేశంగా ఇప్పటికే పేరు తెచ్చుకున్న పాకిస్థాన్లో తాజాగా మరో ఆందోళనకర పరిణామం వెలుగులోకి వచ్చింది. హమాస్, లష్కరే తోయిబా ఉగ్రవాద నేతలు ఒకే వేదికగా సమావేశమైన విషయం బట్టబయలైంది. ఈ ఘటన పాకిస్థాన్లోని గుజ్రాన్వాలాలో జరిగింది. అక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో హమాస్ సీనియర్ కమాండర్ నాజీ జహీర్, లష్కరే తోయిబా కమాండర్ రషీద్ అలీ సందూహ్తో కలిసి పాల్గొన్నాడు. ఈ కార్యక్రమాన్ని పాకిస్థాన్ మార్కజీ ముస్లిం లీగ్ నిర్వహించింది. ఈ పార్టీ లష్కరే తోయిబాకు రాజకీయంగా… -
ICC T20 World Cup: బంగ్లాదేశ్కు షాక్ ఇచ్చిన ఐసీసీ.. మ్యాచ్లు ఆడాలంటే భారత్కు రావాల్సిందే.. లేదంటే?
ICC T20 World Cup: టీ20 వరల్డ్ కప్ వేదిక మార్చాలన్న బంగ్లాదేశ్ డిమాండ్ను ఐసీసీ తిరస్కరించింది. వరల్డ్ కప్ మ్యాచ్లు ఆడాలంటే బంగ్లాదేశ్ జట్టు తప్పకుండా భారత్కు రావాల్సిందేనని స్పష్టం చేసింది. భారత్కు రాకపోతే పాయింట్లు కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. తాజా సమాచారం ప్రకారం.. వర్చువల్ సమావేశంలో ఐసీసీ ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు తెలియజేసింది. భద్రతా కారణాల పేరుతో భారత్ కాకుండా శ్రీలంకాలో మ్యాచ్లు నిర్వహించాలన్న అభ్యర్థనను అంగీకరించబోమని ఐసీసీ తెల్చి చెప్పేసింది. […] -
Russia: వెనిజులాలో ఉద్రిక్తతలు.. యూఎస్ నుంచి చమురు నౌకలను రక్షించడానికి రష్యా జలాంతర్గామి ఎంట్రీ!
Russia: వెనిజులా తీరం వెంబడి చమురు ట్యాంకర్కు రక్షణగా రష్యా జలాంతర్గామి, ఇతర నావికా దళాలను పంపింది. ఇది అమెరికా-రష్యా సంబంధాలలో కొత్త సంచలనంగా మారిందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. రష్యా సబ్మరీన్తో పాటు మరికొన్ని నౌకలను పంపిందన్న వార్తలు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ‘బెల్లా 1’ అనే పేరుతో ఉన్న ఈ ఆయిల్ ట్యాంకర్ వెనిజువెలాలో చమురు లోడ్ చేయడంలో విఫలమైంది. ప్రస్తుతం రష్యా వైపు ప్రయాణిస్తోంది. గత రెండు వారాలుగా అట్లాంటిక్… -
Homemade Pani Puri Recipe: ఇంట్లోనే సులభంగా పానీపూరీ తయారీ.. లొట్టలేసుకుంటూ తింటారు..
Homemade Pani Puri Recipe in Telugu: పానీ పూరీ భారతదేశం అంతటా చాలా ప్రాచుర్యం పొందిన స్ట్రీట్ ఫుడ్. ప్రాంతాన్ని బట్టి కొన్ని ఏరియాల్లో దీని పేర్లు మారుతుంటాయి. కొన్ని ప్లేసుల్లో దీనిని గోల్గప్పా, పుచ్కా అని కూడా పిలుస్తారు. క్రిస్పీ పూరీ షెల్స్లో ఆలూ–చెనగల మిశ్రమం నింపి, పుదీనా, కొత్తిమీరతో చేసిన పుల్లగా, కారంగా ఉండే పానీ పోసి ఒక్క ముక్కలో తింటే వచ్చే ఫీలింగ్ వేరే లెవెల్. ఇలాంటి పానీపూరిని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..
తాజావార్తలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
-
Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!