-
Silver Price vs Bikes: కిలో వెండికి ఖర్చు చేసే డబ్బుతో ఈ ఐదు స్పోర్ట్స్ బైక్స్ కొనొచ్చు!
Silver Price vs Bikes: బంగారం, వెండిని చాలామంది సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. అయితే కాలక్రమంలో వాటి ధరలు ఆశ్చర్యకరంగా పెరుగుతున్నాయి. 2020 జనవరిలో కిలో వెండి ధర సుమారు 42 వేల రూపాయలు మాత్రమే ఉండేది. ఇప్పుడు అదే వెండి ధర ఢిల్లిలో కిలోకు దాదాపు రూ. 2.68 లక్షలకు చేరింది. అంత డబ్బు వెండిపై ఖర్చు చేయడం కన్నా, అదే డబ్బుతో ఒక మంచి బైక్ కొనుగోలు చేసి జీవితాన్ని ఆస్వాదించొచ్చన్న ఆలోచన ఇప్పుడు […] -
Jaipur: మద్యం మత్తులో లగ్జరీ కారు డ్రైవర్ బీభత్సం.. 16 మందిని ఢీకొట్టిన వైనం.. ఒకరు మృతి!
Jaipur: రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లోని పాత్రకార్ కాలనీలో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఒక లగ్జరీ కారు నియంత్రణ కోల్పోయి రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్తున్న ప్రజలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 15 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ఖరాబాస్ సర్కిల్ వద్ద జరిగింది. ముందుగా రోడ్డు మధ్య డివైడర్ను ఢీకొట్టిన కారు అదుపు తప్పి దాదాపు 30 మీటర్ల దూరం వరకు రోడ్డుపక్కన ఉన్న స్టాళ్లు, ఆహార బండ్లను ఢీకొట్టింది. ఈ క్రమంలో అక్కడ… -
Oscar 2026: ఆస్కార్ రేసులో దూసుకుపోతున్న కన్నడ చిత్రాలు.. అవార్డుకు అడుగు దూరంలో..
Oscar 2026: భారతీయ సినిమాలు మరోసారి అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటాయి. కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన రెండు సినిమాలు కాంతార చాఫ్టర్ 1, మహావతార్ నరసింహా ఆస్కార్ అవార్డ్స్ రేసులోకి వచ్చాయి. రిషబ్ శెట్టి నటించిన ‘కాంతార: ఎ లెజెండ్ – ఛాప్టర్ 1’, హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన మహావతార్ నరసింహా చిత్రాలు ఆస్కార్ పోటీలోకి అడుగుపెట్టాయి. 98వ అకాడమీ అవార్డుల కోసం పరిశీలనకు అర్హత పొందిన 201 ఫీచర్ ఫిల్మ్ల జాబితాలో ఈ రెండు సినిమాలు చోటు దక్కించుకున్నాయి. అకాడమీ ఆఫ్… -
Tara Sutaria-Veer Pahariya: బ్రేక్అప్.. విడిపోయిన స్టార్ సెలబ్రిటీ ప్రేమ జంట!
Tara Sutaria and Veer Pahariya Break Up: బాలీవుడ్ 2025లో హాట్ టాపిక్గా మారిన కొత్త జంట తారా సుతారియా – వీర్ పహారియా ఇప్పుడు విడిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే తమ ప్రేమను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టిన ఈ జంట కొద్ది కాలానికే విడిపోవడం అభిమానులను షాక్గా గురించింది. ఫిల్మ్ఫేర్ కథనం ప్రకారం.. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారని నిర్ణయించుకున్నట్టు సన్నిహితులు తెలిపారు. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు తారా కానీ, వీర్ కానీ అధికారికంగా స్పందించలేదు. విడిపోవడానికి గల… -
Aghori Srinivas: అఘోరీ శ్రీనివాస్ ఎందుకు అమ్మాయిగా మారాడు? మొత్తం బయట పెట్టిన వర్షిణి
Aghori Srinivas: తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ శ్రీనివాస్ గురించి తెలియని వారుండరు. అప్పట్లో శ్రీనివాస్ ఇరు రాష్ట్రాల్లో గందరగోళం సృష్టించాడు. అనేక పరిణామాల మధ్య జైలు జీవితం సైతం గడిపిన అఘోరీ శ్రీనివాస్ గురించి ప్రస్తుతం ఆసక్తికర నిజాలు బయటకు వస్తున్నాయి. శ్రీనివాస్, వర్షిణి జంట గతంలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. ఇద్దరూ మధ్యప్రదేశ్లోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. అయితే.. శ్రీనివాస్ నుంచి దూరమైన వర్షిణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకుంది. శ్రీనివాస్ అమ్మాయిగా మారడినికి గల… -
Aghori Srinivas: వామ్మో.. అఘోరీ శ్రీనివాస్ ఆదాయం మామూలుగా లేదుగా.. షాకింగ్ నిజాలు చెప్పిన వర్షిణి
Aghori Srinivas: తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ శ్రీనివాస్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే పలు వివాదాలకు మూల కారణమైన శ్రీనివాస్ను అనేక వివాదాలు చుట్టు ముట్టాయి. జైలు జీవితం సైతం గడిపిన శ్రీనివాస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. అయితే.. అప్పట్లో అఘోరీ శ్రీనివాస్, వర్షిణి సంచలనానికి తెర లేపారు. ఏపీకి చెందిన వర్షిణిని అతడు పెళ్లి చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. అయితే.. వర్షిణి ప్రస్తుతం అఘోరి నుంచి దూరమై పూర్తిగా మారిపోయింది. తాజాగా… -
UP: పాకిస్థాన్ మహిళకు భారత్లో గవర్నమెంట్ జాబ్.. టీచర్గా ఉద్యోగం చేస్తూ..
UP: పాకిస్థాన్ మహిళకు భారత్లో ప్రభుత్వ ఉద్యోగం లభించింది.. పాకిస్థాన్ పౌరసత్వాన్ని దాచిపెట్టి విద్యాశాఖలో ఉద్యోగం పొందిన మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్ను ఉత్తర్ప్రదేశ్లోని అజీమ్నగర్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. విద్యాశాఖ చేపట్టిన అంతర్గత విచారణలో మహిరా అక్తర్ అనే మహిళ, ఫర్జానా అనే పేరుతో నకిలీ పత్రాలు ఉపయోగించి ఉద్యోగం పొందినట్లు తేలింది. ఆమె కుమహరియా గ్రామంలోని ఒక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
Amit Shah: జమ్మూకశ్మీర్పై అమిత్ షా అధ్యక్షతన భద్రతా సమావేశం.. నెక్ట్స్ టార్గెట్ ఇదే!
Amit Shah: జమ్మూ కశ్మీర్ను ఉగ్రవాద రహిత ప్రాంతంగా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టంగా ముందుకు సాగుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఉగ్రవాదుల స్థావరాలు, వారి ఆర్థిక వనరులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఆపరేషన్లపై షా ఆరా తీశారు. ఎలాంటి సడలింపులు లేకుండా మిషన్ మోడ్లో కొనసాగాలని ఆదేశించారు. -
Elon Musk: కుమారుడికి భారతీయ వ్యక్తి పేరు పెట్టిన ఎలాన్ మస్క్.. కారణాన్ని వివరించిన టెస్లా అధినేత!
Elon Musk: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన పిల్లల పేర్ల వెనుక ఉన్న ఆసక్తికర కారణాలను తాజాగా వెల్లడించారు. తన పిల్లలతో ఉన్న ఫోటోను ఒక ఎక్స్ ఖాతాదారు షేర్ చేయగా, దానికి స్పందించిన మస్క్ వారి పూర్తి పేర్లు, వాటికి ప్రేరణ ఏమిటో వివరించారు. తన కుమారుడి పేరు స్ట్రైడర్ శేఖర్ అని మస్క్ తెలిపారు. ఇందులో ‘స్ట్రైడర్’ పేరు ప్రముఖ రచయిత జె.ఆర్.ఆర్. టోల్కీన్ రాసిన లార్డ్ ఆఫ్ ది రింగ్స్ కథలోని పాత్ర అరగోర్న్ నుంచి తీసుకున్నదని చెప్పారు.… -
Trump: అలా చేస్తే ఊరుకోం.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
Trump Issues Strong Warning to Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు కఠిన హెచ్చరిక జారీ చేశారు. దేశంలో ఇప్పటికే నిరసనలు మిన్నంటాయి. ఈ నిరసనల్లో ప్రజలను హత్య చేయడానికి ఇరాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్లో ఆర్థిక సంక్షోభం తీవ్రమవడంతో ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక రేడియో ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్లో అల్లర్ల సమయంలో ప్రజలపై హింస చేయడం అక్కడి ప్రభుత్వానికి అలవాటుగా…
తాజావార్తలు
-
TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
-
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!