-
Telangana Vehicle Price Hike: కొత్త వాహనాలు కొనే వారికి బిగ్ షాక్.. తెలంగాణలో భారీగా పెరగనున్న ధరలు
Telangana Vehicle Price Hike: కొత్తగా వాహనం తీసుకునే వాళ్లకు బిగ్ షాక్ వచ్చేసింది. తెలంగాణలో వాహనాల ధరలు పెరగనున్నాయి. మార్చి 1వ తేదీ నుంచి కొత్త వాహనాలపై రహదారి భద్రత పన్ను పేరిట రూ.2,000 నుంచి రూ.10,000 వరకు వసూలు చేసేందుకు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కార్లు, ప్రయాణికులను తీసుకెళ్లే ఆటోలు, ఇతర నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలపై రూ.2,000 నుంచి రూ.10,000 చెల్లించాలని, రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలంగాణ రవాణా శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. -
TG IAS Transfers: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. ఒకేసారి 45 మందికి స్థానచలనం
IAS Transfers in Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు చోటు చేసుకున్నారు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏకంగా 45 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది ప్రభుత్వం.. పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్గా సంజయ్ కుమార్, SPDCL సీఎండీగా జితేశ్ వి. పాటిల్, కొత్త డిస్కం సీఎండీగా ముషారఫ్ ఫారూకీ, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఈ. శ్రీధర్, ఐటీ అండ్ సీ (IT & C) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్. శ్రీధర్.. ఫైనాన్స్ శాఖ… -
Salman Ali Agha Wife: “అలా చేస్తే పాక్ టీ20 వరల్డ్ కప్ గెలవదు”.. పాకిస్థాన్ కెప్టెన్ భార్య ఎమోషనల్ పోస్ట్
Salman Ali Agha’s Wife: టీ20 వరల్డ్ కప్లో పాకిస్థాన్కు ఘోర పరాజయాలు ఎదురయ్యాయి. అయితే.. మైదానంలో ప్రత్యర్థులతో పోరాటం కంటే సొంత దేశస్థులతో పాకిస్థాన్ టీమ్ అనేక అవమానాలను ఎదుర్కొంటోంది. ఇటీవల ఇంగ్లండ్ చేతిలో పాక్ ఘోర పరాజయం తర్వాత సోషల్ మీడియాలో ట్రోల్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. పాకిస్థాన్ కెప్టెన్ను తీవ్రంగా దూషిస్తున్నారు. సల్మాన్ అలీ అఘా భార్య సబ్బా మంజర్, కుమారుడిని కూడా వదలడం లేదు. దీంతో తాజాగా మంజర్ సోషల్ మీడియా వేదికగా వస్తున్న దుర్భాషలపై స్పందించింది. “నన్ను లేదా… -
Team India: భారత్కు ‘అగ్నిపరీక్ష’.. ఇక ప్రతి మ్యాచ్ ఫైనలే! సెమీస్ రేస్లో నిలవాలంటే ఇదే బెస్ట్ సీనారియో..
Team India: టీ20 వరల్డ్ కప్లో భాగంగా భారత్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కోనుంది. భారత్కు నేడు తొలి అగ్ని పరీక్ష ఎదురవ్వనుంది. సూపర్ -8 తొలి మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయిన టీమిండియా జింబాబ్వే మ్యాచ్లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించాలి. అంతేకాదు.. దక్షిణాఫ్రికా vs వెస్ట్ ఇండీస్, భారత్ vs జింబాబ్వే మ్యాచ్లు సైతం భారత్ను ప్రభావితం చేయనున్నాయి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.. ప్రస్తుతం గ్రూప్-1 పాయింట్ల పట్టిక చూస్తే వెస్టిండీస్, దక్షిణాఫ్రికా రెండూ ఒక్కో మ్యాచ్లో గెలిచి 2… -
PM Modi: డిజిటల్ వరల్డ్లో మోడీ ‘సెంచరీ’.. ఇన్స్టాలో 100 మిలియన్ ఫాలోవర్స్తో వరల్డ్ రికార్డ్..
PM Modi: ప్రధాని మోడీ మరోసారి అరుదైన రికార్డ్ సృష్టించారు. డిజిటల్ ప్రపంచంలో ఓ చారిత్రాత్మక మైలురాయిని అందుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో 100 మిలియన్ ఫాలోవర్లను దాటిన ప్రపంచంలోనే తొలి దేశాధి నేతగా రికార్డు సృష్టించారు. 2014లో మెటాకు చెందిన ఈ ప్లాట్ఫామ్లో అకౌంట్ ప్రారంభించిన ప్రధాని.. తాజాగా వంద మిలియన్ల ఫాలోవర్స్కు చేరుకోవడం విశేషం. అయితే.. ఇన్స్టాలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 43.2 మిలియన్ ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉండగా, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో 15 మిలియన్తో తర్వాతి స్థానంలో ఉన్నారు.… -
India vs Zimbabwe: “టీమిండియాను లైట్ తీసుకుంటున్నాం”.. జింబాబ్వే ఆల్రౌండర్ సంచలన వ్యాఖ్యలు!
India vs Zimbabwe: టీ20 వరల్డ్ కప్లో భారత పరిస్థితి క్లిష్టంగా మారింది. మొన్న సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం తర్వాత సెమీస్ ఆశలు కష్టంగా మారాయి. సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 76 తేడాతో ఓడి పోవడం టీమిండియాకు పెద్ద దెబ్బగా మారింది. అయితే.. నేడు జింబాబ్వేతో భారత్ తలపడనుంది. ప్రస్తుతం భారత్ నెట్ రన్రేట్ మైనస్లోకి వెళ్లడంతో ఈ మ్యాచ్ ‘డూ ఆర్ డై’గా మారింది. ఈ నేపథ్యంలో గురువారం జరిగే కీలక పోరులో భారత్ను ఎదుర్కొనేందుకు జింబాబ్వే సిద్ధమవుతోంది.… -
T20 World Cup: సెమీస్ రేస్లో ట్విస్ట్.. పాకిస్థాన్ ఆశలు చెరిపేసిన న్యూజిలాండ్..
T20 World Cup: పాకిస్థాన్కు మరో చిక్కు వచ్చి పడింది. సెమీ ఫైనల్ ఆశలు రోజు రోజుకీ క్షీణిస్తున్నాయి. నిన్న(మంగళవారం) శ్రీలంకపై న్యూజిలాండ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి పాక్ ఆశలు సన్నగిల్లాయి. ఆ మ్యాచ్లో మిచెల్ సాంట్నర్ బ్యాటింగ్తో మెరిపించగా, రచిన్ రవీంద్ర బౌలింగ్ (4/27)లో చెలరేగి కివీస్కు 61 పరుగుల భారీ విజయాన్ని అందించాడు. అయితే.. గ్రూప్ 2 పట్టికలో ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు రెండు మ్యాచుల్లో నాలుగు పాయింట్లతో సెమీఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. మరోవైపు..… -
Komali Suicide Case: యూట్యూబర్ కోమలి కేసులో బిగ్ ట్విస్ట్.. బాయ్ ఫ్రెండ్ సంచలన స్టేట్మెంట్..
Komali Suicide Case: హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని సూసైడ్ చేసుకుంది. మణికొండ చిత్రపురి కాలనీలో ఈ ఘటన జరిగింది. అయితే.. కోమలి అఖిల్ రెడ్డి అనే యువకుడిని ప్రేమించింది. పలు కారణాల వల్ల వీరిద్దరూ విడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమైంది. అయితే.. తాజాగా అఖిల్ రాయదుర్గం పోలీసుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు. దీంతో కోమలి స్నేహితులు వీడే కారణం అంటూ విరుచుకుపడ్డారు. కోమలి సూసైడ్ లెటర్ లో… -
Michael Vaughan: “పాకిస్థాన్ క్రికెట్లో పాలిటిక్స్”.. బాబర్ ఫామ్పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్
Michael Vaughan: పాకిస్థాన్ టీమ్ అంటేనే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్.. టీమ్ ఎంపిక నుంచి ఆట వరకు ఎక్కడ చూసినా తప్పకుండా ఏదో వివాదం ఉండే ఉంటుంది. కాగా.. ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ 8లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలై కష్టాల బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ బ్యాటింగ్పై విమర్శలు వచ్చాయి. ఇంగ్లండ్ మ్యాచ్లో నంబర్-4లో బ్యాటింగ్కు వచ్చిన బాబర్ 24 బంతుల్లో కేవలం 25 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు.… -
Komali Suicide: ప్రేమ, వేదన, ఎదురు చూపులు.. కన్నీళ్లు పెట్టించే యూట్యూబర్ కోమలి సూసైడ్ నోట్..
Hyderabad: హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మణికొండ చిత్రపురి కాలనీలో తన మామ ఇంట్లో ఉంటోంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో BSC చదువుతు.. పార్ట్ టైమ్లో యూట్యూబ్ వీడియోలు చేస్తుంది. అయితే.. కోమలి అఖిల్ రెడ్డి అనే యువకుడిని ప్రేమించింది. పలు కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం అఖిల్ అండ్ ఫ్యామిలీ పరారీలో ఉంది. కోమలి ఆత్మహత్యకి ఒకరోజు ముందు కోమలి ఫ్లాట్ అఖిల్ వెళ్లి…
తాజావార్తలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!