-
Rohit Sharma: ఇది కరెక్ట్ కాదు.. రోహిత్ శర్మ రికార్డులు బీసీసీఐ పరిశీలించాల్సిందే!
Rohit Sharma: భారత క్రికెట్లో ప్రస్తుతం రోహిత్ శర్మ వన్డే కెరీర్ గురించిన చర్చ ఊపందుకుంది. జూలై 16, 2026న కార్డిఫ్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓటమి తర్వాత, జూలై 19న లార్డ్స్లో జరగబోయే వన్డే మ్యాచ్ రోహిత్ శర్మ కెరీర్లోనే చివరి వన్డే కానుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్.. ఇప్పుడు వన్డేలకు కూడా గుడ్బై చెప్పేస్తాడా? అతని కెరీర్ ముగింపునకు వచ్చిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. […] -
Rohit Sharma: “రోహిత్ రిటైర్మెంట్ గురించి విరాట్కు ముందే తెలుసు?”.. డ్రెస్సింగ్ రూమ్లో కోహ్లీ ఎమోషనల్!
Rohit Sharma: రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే కెరీర్కు సైతం వీడ్కోలు పలకబోతున్నారనే వార్తలు క్రీడా ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్డిఫ్లో జరిగిన రెండో వన్డే లైవ్ బ్రాడ్కాస్ట్ (ప్రసారం)లో చోటుచేసుకున్న కొన్ని ఆసక్తికర సంఘటనలు.. ఈ రిటైర్మెంట్ వ్యవహారంపై విరాట్ కోహ్లీకి, వ్యాఖ్యాత రవిశాస్త్రికి ముందే హింట్ తెలిసి ఉండవచ్చనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. దానికి గల బలమైన కారణాలు ఉన్నాయి. -
India vs England: రోహిత్, కోహ్లీ ఉన్నంత మాత్రాన గెలవలేం.. టీమిండియాను వేధిస్తున్న ఈ 4 కీలక ప్రశ్నలు!
India vs England: టీ20ల్లో ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతుల్లో ఎదురైన వరుస పరాజయాల తర్వాత.. టీమిండియా ముందు అతిపెద్ద సవాల్ ఉంది. కేవలం వన్డే సిరీస్ గెలవడమే కాదు, పోగొట్టుకున్న పరువును తిరిగి దక్కించుకోవాల్సిన అవసరం ఉంది. 2027 వన్డే ప్రపంచకప్కు కేవలం 15 నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో మంగళవారం నుంచి ఎడ్జ్బాస్టన్ వేదికగా ప్రారంభం కానున్న ఈ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ భారత జట్టుకు ఒక ఫైనల్ మ్యాచ్ లాంటిదే. కేవలం రెండు వారాల క్రితం వరకు పరిమిత… -
Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
Ram Mohan Naidu: తెలంగాణ ప్రజలు, ప్రత్యేకించి వరంగల్ వాసులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరంగల్ (మామునూరు) ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని జూన్ 2, 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. ఎయిర్పోర్టుల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్రే కీలకమని, భూసేకరణ పూర్తి చేస్తేనే ఇది సాధ్యమవుతుందని చెప్పారు. ఈ విషయంలో వరంగల్ ఎయిర్పోర్ట్ భూసేకరణ ఒక చరిత్రలా జరిగిందని, ఇంత త్వరగా ఒక్క ఎకరా తక్కువ లేకుండా భూమిని సేకరించి తమకు అప్పగిస్తారని అనుకోలేదని రేవంత్ రెడ్డి… -
Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
Vijayashanthi: రంగారెడ్డి జిల్లా షాబాద్ ఘోర హత్యాకాండపై ప్రముఖ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి సోషల్ మీడియా (ఫేస్బుక్) వేదికగా తీవ్రంగా స్పందించారు. ఈ దారుణ ఉదంతంలో ప్రధాన నిందితుడు జైల్లో ఆత్మహత్య చేసుకోవడంతో కేసు ముగిసిపోయిందని పోలీసులు భావించడం సరికాదని ఆమె హితవు పలికారు. గతంలోనే ఒక మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి పోక్సో (POCSO) కేసులో అరెస్టయిన నిందితుడు రాజ్కుమార్.. అంత సులభంగా బెయిల్పై బయటకు రావడానికి స్థానిక పోలీసుల తీవ్ర నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. నిందితుడి వద్ద నుంచి లంచం… -
Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
Shabad Murder Case: షాబాద్ ఘోర హత్యాకాండలో తన తల్లి, చెల్లి, నానమ్మను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయిన మానసిక వికలాంగురాలైన బాలిక మేఘనకు ప్రభుత్వం నుంచి ప్రాథమిక సాయం అందింది. బాధితురాలికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్, మేఘనకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం చెక్కును స్వయంగా అందజేశారు. -
TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
TG TET 2026 Results: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) జూన్-2026 ఫలితాలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన ప్రమాణాలపై సరికొత్త చర్చకు తెరలేపాయి. విద్యాశాఖ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, ప్రస్తుతం విధుల్లో ఉంటూ ఈ పరీక్ష రాసిన ప్రభుత్వ ఉపాధ్యాయులలో అత్యధికులు ఉత్తీర్ణత సాధించలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. -
Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
Virat Kohli: భారత క్రికెట్ జట్టులో మరో కొత్త శకానికి తెరలేచింది. రాబోయే 2027 వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా టీమిండియా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అయితే ఈ మెగా టోర్నీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవితవ్యంపై గత కొంతకాలంగా నెట్టింట, క్రీడా వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ భారత వన్డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ సోమవారం ఓ కీలక ప్రకటన చేశాడు. ఇంగ్లాండ్తో జరగబోయే మొదటి వన్డే మ్యాచ్కు ముందు నిర్వహించిన ప్రెస్… -
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
Indian Railways: ఇండియన్ రైల్వేస్ ప్రస్తుతం ఓ భారీ భూ ఆక్రమణల సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఆక్రమణల తీవ్రత ఎంతలా ఉందంటే.. ఆ భూమితో ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం లాంటివి ఏకంగా 42 నిర్మించవచ్చు! లేదా దాదాపు 1,496 ఫిఫా (FIFA) స్టాండర్డ్ ఫుట్బాల్ మైదానాలను అందులో ఏర్పాటు చేయవచ్చట. -
Abhishek Sharma: అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్.. అసలు ఏం జరిగిందంటే..?
Abhishek Sharma: భారత క్రికెట్లో సెన్సేషన్గా మారుతున్న యువ ఆల్రౌండర్ అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టులో పెద్ద ఉపశమనం లభించింది. సోషల్ మీడియాలో ఈ-కామర్స్ సైట్లలో తన అనుమతి లేకుండా పేరును, ఫొటోలను వాడుకుంటూ కొందరు చేస్తున్న వ్యాపారాలకు, అసభ్యకర ప్రచారాలకు కోర్టు బ్రేక్ వేసింది. అభిషేక్ శర్మ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ జ్యోతి సింగ్.. కీలకమైన తాత్కాలిక ఆదేశాలు జారీ చేశారు. అతని అనుమతి లేకుండా పేరు, ముఖచిత్రం, లేదా రూపాన్ని (పర్సనాలిటీ రైట్స్) కమర్షియల్ ప్రయోజనాల కోసం…
తాజావార్తలు
-
Abhishek Sharma: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకు.. 91 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి..
-
Salman Khan: రూ.120 కోట్ల నుంచి రూ.70 కోట్లకు సల్మాన్ పారితోషికం.. అసలు కారణం ఇదేనా?
-
Tirumala Laddu: 311 ఏళ్లు పూర్తి చేసుకున్న తిరుమల శ్రీవారి లడ్డూ..!
-
Jofra Archer: “ఇంత డేంజర్గా ఉన్నావేంట్రా స్వామీ”.. 20 బంతుల్లో 11 డాట్ బాల్స్, 4 వికెట్లు..
-
India vs Sri Lanka: టీమిండియాకు బిగ్ షాక్.. శ్రీలంక టెస్టు సిరీస్ నుంచి స్టార్ బౌలర్ బుమ్రా అవుట్!
ట్రెండింగ్
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!