Save Punarvika: ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్.. ఏ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసినా సేవ్ పునర్విక ('#SavePunarvika') అనే కంటెంట్ కనిపిస్తోంది. ఓ 11నెలల పసిపాపను రక్షించేందుకు చేపట్టిన ఈ మహా యజ్ఞం విజయవంతంగా కొనసాగుతోంది. ఆ పాప బతకాలంటే రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరమని ఓ ఇస్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ గత కొన్ని రోజుల కిందట ఓ వీడియో రిలీజ్ చేశాడు. దీంతో తెలుగు యువత ఒక్కసారిగా ముందుకు వచ్చింది. చాలా మంది ప్రముఖ కంటెంట్ క్రియేటర్లు సైతం ఫండింగ్…
Hyderabad: హైదరాబాద్లోని అంబర్పేట్లో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు సూసైడ్ చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఇంట్లో రామ్ రాజ్ (55), మాధవి (50) ఇద్దరు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కొడుకు శశాంక్ మాత్రం మణికట్టు కట్ చేసుకుని సూసైడ్కి పాల్పడ్డాడు. ఆర్థిక లావాదేవీల కారణంగా ఆత్మహత్య పాల్పడ్డట్టు ప్రాథమిక విచారణలో తేలింది. రామ్ రాజ్కు స్థానికంగా హోటల్ బిజినెస్ ఉన్నాయి. ఇతనికి వ్యాపార లావాదేవీల్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ దారుణానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది.…
Maoist Party: మావోస్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక విజ్ఞప్తులు చేశారు. తమకు భద్ర కల్పించాలనే ఉద్దేశంతో తాజాగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వ గృహ మంత్రి విజయ్ శర్మకు CPI (మావోయిస్టు) పశ్చిమ సబ్జోన్ బ్యూరోకు చెందిన కీలక నేత వికాస్ లేఖ రాశారు. ఆయుధాలతో సహా ప్రధాన ప్రవాహంలోకి చేరేందుకు సిద్ధమని ఆ లేఖలో వెల్లడించారు. బలాంగిర్–బర్గఢ్–మహాసముంద్ ప్రాంతాలకు చెందిన BBM డివిజన్ తరఫున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దేశంలో మారుతున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో దీర్ఘకాలంగా ప్రజా యుద్ధం కొనసాగించడం…
Meta Report: పిల్లలకు ఫోన్లూ, డిజటల్ పరికరాలే ప్రపంచమవుతున్నాయి. దాంతో వాళ్లలో మానసిక సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఫోన్లు భద్రతదృష్ట్యా మంచివి కాదని చెబుతున్నారు. డిజిటల్ ప్రపంచంలో పిల్లలు ఏం చేస్తున్నారో గమనించాలని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో టీనేజర్స్ ఎక్కువగా ఇష్టపడుతున్న కంటెంట్పై తాజాగా మెటా బాంబు పేల్చింది. మెటా ప్రకటనతో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. టీనేజర్ల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లలో గడుపుతున్న విషయం…
Kamakhya Narayan Singh: ప్రస్తుతం కేరళ-2లోని కొన్ని సన్నివేశాలపై వివాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ప్రకాశ్ రాజ్ ఈ సినిమాలోని బీఫ్ అంశంపై చేసిన వ్యాఖ్యలు మరొసారి పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అయితే.. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై తాజాగా జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. వాస్తవానికి.. ప్రకాశ్ రాజ్ ఓ పోస్ట్లో 2023లో వచ్చిన…
Vijay Deverakonda & Rashmika Mandanna Pre-Wedding Celebrations: ప్రస్తుతం టాలీవుడ్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి హాట్ టాపిక్గా మారింది. ఫిబ్రవరి 26న ఈ స్టార్ జంట పెళ్లి ఉదయ్పూర్లో జరగనున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే పెళ్లి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తాజాగా వీరి ఈ ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన ఫొటోలు తమ తమ ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో పంచుకున్నారు. సన్నిహితుల మధ్య మోడ్రన్ స్టైల్లో, సరదా గడిపారు. ఇద్దరూ చెరో రెండు స్టేటస్లు పెట్టుకున్నారు.
Mohammad Kaif: టీ20 వరల్డ్ కప్లో టీమిండియా పరిస్థితి గందరగోళంలో పడింది. సేమీస్కు చేరుకోలదా? అనే సదేహం అందరిలో మొదలైంది. నేడు వెస్టిండీస్తో భారత జట్టు తలపడనుంది. సూపర్ 8లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి, తర్వాత వెస్టిండీస్ జింబాబ్వేపై భారీ విజయం సాధించడం టీమిండియా చాలా అవసరం. ఈ రెండు మ్యాచ్లు గెలిచినా భారత జట్టు సేమీస్కు చేరుకుంటుందని పూర్తిగా చెప్పలేం. అయితే.. జట్టు పరిస్థితులు కెప్టెన్సీల అంశం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. తాజాగా భారత్ మాజీ ఆటగాడు మొహమ్మద్ కైఫ్ జట్టు ఎంపికపై…
Maoist Party: మావోయిస్టు పార్టీ తుది అంకానికి చేరుకుంది.. అగ్రనేతలతో పాటు దాదాపు మావోస్టులు నేడు లొంగిపోనున్నారు. మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ ఈ రోజు మీడియా ముందుకు రానున్నారు... మధ్యాహ్నం మూడు గంటలకి పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్ జి... దేవుజితో పాటు కేంద్ర కమిటీ సభ్యులు మల్ల రాజిరెడ్డి నూనె గంగన్నలు కూడా లొంగిపోనున్నారు. ముగ్గురు అగ్ర నేతలతో పాటు భారీగా కార్యకర్తలు సైతం జనజీవన స్రవంతిలో కలిసిపోనున్నారు.
Krishnamachari Srikkanth: టీ20 ప్రపంచకప్లో భారత్ పరిస్థితి ప్రస్తుతం గందరగోళంగా మారింది. మొదటి నుంచి వరుసగా మ్యాచ్లు గెలుస్తూ వచ్చిన సూర్య సేన సూపర్ 8లో మాత్రం సౌతాఫ్రికాతో ఘోర పరాజయం పాలైంది. దీంతో జట్టు క్లిష్ట పరిస్థితుల్లో పడింది. సెమీఫైనల్ అవకాశాలు నిలబెట్టుకోవాలంటే భారత్ తప్పనిసరిగా వెస్టిండీస్, జింబాబ్వేపై గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అంశంపై ఇప్పటికే కోచ్ గంభీర్పై అనేక విమర్శలు వస్తున్నాయి. అయితే.. తాజాగా 1983 ప్రపంచకప్ విజేత కృష్ణమాచారి శ్రీకాంత్, మాజీ చీఫ్ సెలెక్టర్ కోచ్ గౌతమ్ గంభీర్కు…
India vs South Africa: సూపర్ 8 మ్యాచ్లో టీమిండియా పరాజయం పాలైంది. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ టీ20 వరల్డ్ కప్లో వరుసగా నాలుగు మ్యాచ్ల్లో గెలిచిన భారత జట్టు సూపర్ 8లో మాత్రం సౌతాఫ్రికా చేతిలో ఓటమి పాలైంది. 188 లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన సూర్య సైన్యం 111 పరుగులకే కుప్పకూలిపోయింది. ఒక్క శివమ్ దూబే(42) మాత్రమే చివరి వరకు పోరాడాడు. కానీ.. సరైన పాట్నర్ లేకపోవడంతో ఏం చేయలేకపోయాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో…