భారతదేశంలో అనేకమంది ప్రయాణం చేసే సమయంలో ముందుగా రైల్వే మార్గాన్ని ఎంచుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. దీనికి కారణం సుదూర ప్రాంతాలలో ప్రయాణించేటప్పుడు రోడ్లపై ఇబ్బంది పడకుండా రైలులో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఇష్టపడతారు. అవసరాన్ని బట్టి అనేకమంది ప్రతిరోజు ఇండియన్ రైల్వేస్ లో వారి ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు. ఈ మధ్యకాలంలో రైలు ప్రయాణికులు ఎక్కువ కావడంతో జనరల్ బోగిలు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ గా మారాయి. AP […]
కొన్ని సందర్భాలలో ప్రపంచ రికార్డులను కేవలం మనుషులు మాత్రమే కాకుండా జంతువులు కూడా సృష్టిస్తాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఓ ఎద్దు గిన్నిస్ వరల్డ్ రికార్డులో పేరు లిఖించుకుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది మాత్రం నిజం. 6 సంవత్సరాలున్న హోల్స్టెయిన్ స్టీర్ రోమియో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎద్దుగా రికార్డ్ సృష్టించింది. అమెరికా లోని ఒరెగాన్ లో ఓ జంతు సంరక్షణ కేంద్రంలో నివసించే ‘రోమియో’ ఎద్దు చాలా పొడవుగా, వెడల్పుగా ఉంటుంది. […]
ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు ప్రత్యక్షమవుతూనే ఉంటాయి. ఇకపోతే తాజాగా ఆటో డ్రైవర్ చేసిన పనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇంతకాలం తన కుటుంబాన్ని పోషించిన ఆటోను పాతదైపోయిందని వదిలేయకుండా ఆ ఆటో డ్రైవర్ ఏకంగా ఆటోను తన ఇంటి పైకి చేర్చి అందరికీ కనపడేలా పెట్టాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. IPL […]
వివిధ జిల్లాల పోలీసు శాఖల్లో పనిచేస్తున్న 35 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పిల్లలను కొత్తగూడెం జిల్లా ఎస్పీ అభినందించారు. ఇంటర్మీడియట్, ఎస్సెస్సీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బంది పిల్లలను ఎస్పి బి. రోహిత్ రాజు సన్మానించారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో మంచి ర్యాంకులు సాధించి తల్లిదండ్రులకు, మండలానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. పోలీస్ శాఖలో అహోరాత్రులు కష్టపడుతున్న తల్లిదండ్రుల కన్న కలలను విద్యార్థులు సాకారం చేయాలని రోహిత్ రాజు కోరారు. […]
పూణె సిటీలో పోర్షే కారు ఢీకొట్టగా మోటోసైకిల్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను చంపిన మైనర్ నిందితుడి తాతను పూణే పోలీస్ క్రైమ్ బ్రాంచ్ యూనిట్ శనివారం ఉదయం అరెస్టు చేసింది. నిందితుడి తాతను అరెస్టు చేసినట్లు పుణె నగర పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు. అతనిపై ఐపీసీ సెక్షన్లు 365, 368 కింద ప్రత్యేక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పూణేలోని కయానీ నగర్ లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి 17 […]
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి మే 27న జరిగే ఉప ఎన్నిక నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పోలింగ్ రోజున వారి ఓటు వేసేందుకు ప్రత్యేక క్యాజువల్ సెలవులు మంజూరు చేస్తూ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. Thief Arrested: దొంగ నుండి 45 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఈ మేరకు వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, ములుగు, […]
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని 24 ఇళ్లలో దోపిడి చేసిన ఓ దొంగను శనివారం సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్ జంక్షన్లో పోలీసులు పట్టుకున్నారు. ఆ దొంగ నుండి ఏకంగా 47.70 తులాల బంగారు ఆభరణాలు, 65 తులాల వెండి ఆభరణాలు రూ.34,500 నగదు, ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ దొంగను రామారావుగా గుర్తించారు పోలీసులు. Brahmaputra Express: ఏంటి భయ్యా ఇది.. ఏసీ కంపార్ట్మెంట్ కాస్త జనరల్ బోగి ఐపోయిందిగా.. ఇక రామారావు కరీంనగర్లో […]
ఒక్కోసారి చాలామంది రైలు ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉంటే జనరల్ బోగీల్లో ప్రయాణం చేయలేక.. రిజర్వేషన్ కంపార్ట్మెంట్స్ లోకి వెళ్లి ప్రయాణం చేస్తారు. అయితే ఇందులో చాలామంది కాస్త ఫైన్ కట్టి గమ్యం చేరుకునేందుకు ప్రయతన్నం చేస్తారు. ఇకపోతే ఏసీ కంపార్ట్మెంట్స్ లో మాత్రం కాస్త కచ్చితంగా నిబంధనలను పాటిస్తారు అధికారులు. ముఖ్యంగా రిజర్వేషన్ కన్ఫర్మ్ కాని వారిని, అలాగే టికెట్ లేనివారందరిని ఆర్పీఎఫ్ సిబ్బంది బయటకు పంపేస్తారు. Lok Sabha Election Phase 6: ఆరో […]
Liquor Sales Prohibited in Bengaluru: శాసన మండలి ఎన్నికలు, లోక్సభ ఎన్నికలకు కౌంటింగ్ జరగనున్నందున నేపథ్యంలో జూన్ 1 నుండి 6 మధ్య బెంగళూరులో మద్యం అమ్మకాలు నిషేధించబడ్డాయి. జూన్ మొదటి వారంలో, అన్ని వైన్ షాపులు, బార్లు, పబ్లు దాదాపు ఒక వారం పాటు మూసివేయబడతాయి. ఇకపోతే.. పబ్లు, బార్లు తమ కస్టమర్ లకు ఆల్కహాల్ లేని పానీయాలు, అలాగే ఆహారాన్ని అందించడానికి అనుమతించారు అధికారులు. TGSRTC: హైదరాబాద్ మహా నగరంలో డీలక్స్ బస్సులు.. […]
హైదరాబాద్ జంట నగరాలలో సిటీ అతి తొందరలో సిటీ బస్సు ప్రయాణం రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ఇందుకుకు గాను 25 ఎలక్ట్రిక్ ఏసీ, 25 నాన్ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు నగరానికి చేరుకున్నాయి ఇప్పటికే. అలాగే మరో 450 ఎలక్ట్రిక్ బస్సులు జులై మాసం చివరి నాటికి రోడ్డెక్కనున్నాయి. టీజిఎస్ఆర్టీసీ తన మెరుగైన ప్రయాణాన్ని అందించేందుకు చర్యలు చేపడుతోంది. హైదరాబాద్ సిటీలో ప్రయాణించేందుకు వీలుగా 125 డీలక్స్ బస్సులను ప్రయాణికుల కోసం అందుబాటు లోకి తీసుక రానున్నారు. ఈ […]