Brahmaputra Express: ఏంటి భయ్యా ఇది.. ఏసీ కంపార్ట్మెంట్ కాస్త జనరల్ బోగి ఐపోయిందిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్కోసారి చాలామంది రైలు ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉంటే జనరల్ బోగీల్లో ప్రయాణం చేయలేక.. రిజర్వేషన్ కంపార్ట్మెంట్స్ లోకి వెళ్లి ప్రయాణం చేస్తారు. అయితే ఇందులో చాలామంది కాస్త ఫైన్ కట్టి గమ్యం చేరుకునేందుకు ప్రయతన్నం చేస్తారు. ఇకపోతే ఏసీ కంపార్ట్మెంట్స్ లో మాత్రం కాస్త కచ్చితంగా నిబంధనలను పాటిస్తారు అధికారులు. ముఖ్యంగా రిజర్వేషన్ కన్ఫర్మ్ కాని వారిని, అలాగే టికెట్ లేనివారందరిని ఆర్పీఎఫ్ సిబ్బంది బయటకు పంపేస్తారు.
Lok Sabha Election Phase 6: ఆరో విడత లోక్సభ ఎన్నికల్లో 57.7 శాతం పోలింగ్ నమోదు..
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
ఇకపోతే తాజాగా, బ్రహ్మపుత్ర ఎక్స్ప్రెస్ లో ఓ కుటుంబానికి ఎదురైన అనుభవం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ రోజు రైలు పరిస్థితికి సంబంధించిన వీడియో చూస్తే మాత్రం ఏసీ కంపార్ట్మెంట్, జనరల్ బోగీ కంటే దారుణంగా ఉంది. ఇక ఏసీ రిజర్వేషన్ కన్ఫర్మ్ కానివారు, వారితోపాటు అసలు టికెట్ తీసుకోనివారు కూడా ఆ బోగిలోకి వచ్చేయడంతో థర్డ్ ఏసీ బోగీ కాస్తా సంత మార్కెట్ లా కనపడుతోంది.
CM Revanth: ముఖ్యమంత్రి అయిన తరువాత తొలిసారి కమాండ్ కంట్రోల్ సెంటర్కు సీఎం..
బ్రహ్మపుత్ర ఎక్స్ప్రెస్కి విజయ్కుమార్ అనే వ్యక్తి థర్డ్ ఏసీ కంపార్ట్మెంట్లో మొత్తం 8 టికెట్లు బుక్ చేశారు. అందుకోసం పట్నా స్టేషన్ లో రైలు ఎక్కగానే వారి కుటుంబానికి విచిత్ర సంఘటన ఎదురైంది. వారు వచ్చే లోపే బోగీలోని సీట్లన్నీ నిండిపోయి. బోగీ మొత్తం జనం కిక్కిరిసిపోయారు. వారి సీట్స్ లో కూర్చున్న వారికి రిజర్వేషన్ కన్ఫర్మ్ అయ్యిందని చెప్పినా ఎవరూ వినిపించుకునే పరిస్థితిలో లేరని., ఆ సమయంలో సాయం కోరేందుకు ఆర్పీఎఫ్ సిబ్బంది కూడా అందుబాటులో లేదంటూ వాపోయాడు. ఇక చివరికి ఎలాగో ప్రయత్నించి ఆయన 6 సీట్లు దక్కించుకున్నారు. ఇక అక్కడి పరిస్థితిని వీడియో తీసి ఎక్స్ లో పోస్టు చేయడంతో ఆ వీడియో కాస్త అది వైరల్గా మారింది.
This is AC-3 at 15658 BRAHMAPUTRA EXP at Patna Junction. My family and I had to fight to get into the train & then to get our confirmed seat. AC-3 has been taken over by general passengers. No one cares for any rule @RailMinIndia @AshwiniVaishnaw @narendramodi @NWRailways pic.twitter.com/sVmp2bWNFV
— Vijay Kumar (@_VIJAY_KUMAR) May 24, 2024
తాజావార్తలు
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!