Kothuru Ram Kumar
Author- NTV Telugu-
HUAWEI Watch Fit 4 Series: స్టైలిష్ డిజైన్, అద్భుతమైన ఆరోగ్య ఫీచర్లతో హువాయి స్మార్ట్వాచ్లు లాంచ్..!
HUAWEI Watch Fit 4 Series: ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్ హువాయి (HUAWEI) భారత మార్కెట్లో తన కొత్త స్మార్ట్వాచ్లను HUAWEI WATCH FIT 4, WATCH FIT 4 Pro లను లాంచ్ చేసింది. ఇవి ఆకర్షణీయమైన డిజైన్తో పాటు అత్యాధునిక ఆరోగ్య ఫీచర్లతో ఈ వాచ్లు లాంచ్ అయ్యాయి. మరి ఈ రెండు రకాల స్మార్ట్వాచ్ల గురించి చూద్దమా.. WATCH FIT 4 సిరీస్లో రెండు మోడళ్లకూ 1.82 అంగుళాల AMOLED డిస్ప్లే ఉంది. […] -
TECNO POVA 7 Pro 5G: సరికొత్త ఇంటర్ఫేస్తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమైన టెక్నో పోవా..!
TECNO POVA 7 Pro 5G: టెక్నో మొబైల్స్ హామీ ఇచ్చినట్లుగానే అత్యాధునిక ఫీచర్లతో కూడిన TECNO POVA 7 Pro 5G స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ అత్యాధునిక డిజైన్తో పాటు శక్తివంతమైన హార్డ్వేర్, ఇంటెలిజెంట్ సాఫ్ట్వేర్ ఫీచర్ల కలయికతో అందుబాటులోకి వచ్చింది. డిస్ప్లే: POVA 7 Pro 5G ఫోన్లో 6.78 అంగుళాల 1.5K AMOLED స్క్రీన్ ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, […] -
TECNO Pova 7 5G: ఇంత తక్కువ ధరకు అన్ని ప్రీమియం ఫీచర్లా.. కొత్త టెక్నో పోవా 7 5G విడుదల..!
TECNO Pova 7 5G: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ టెక్నో (TECNO) భారత మార్కెట్లో రెండు శక్తివంతమైన 5G ఫోన్లను విడుదల చేసింది. అవే TECNO POVA 7 5G అండ్ POVA 7 Pro 5G. అత్యాధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్, భారీ బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్లు బడ్జెట్ వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడ్డాయి. మరి బడ్జెట్ లో వచ్చే ఈ TECNO POVA 7 5G మొబైల్ పూర్తి వివరాలు చూద్దామా.. Read […] -
WI vs AUS: జోసెఫ్ దెబ్బ.. ఆసీస్ అబ్బా.. తక్కువ స్కోరుకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
WI vs AUS: వెస్టిండీస్ టూర్లో భాగంగా జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 286 పరుగులకు ఆలౌట్ అయింది. వెస్టిండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ 4 వికెట్లు తీయడంతో వెస్టిండీస్ బౌలర్లు మ్యాచ్ పై పట్టుపట్టారు. Read Also:IND vs ENG: ప్రతిఘటిస్తున్న ఇంగ్లాండ్.. మెరిసిన డీఎస్పీ సిరాజ్ ఆసీస్ ఇన్నింగ్స్ ఆరంభంలో శ్యాం కాన్స్టాస్ (25), […] -
IND vs ENG: ప్రతిఘటిస్తున్న ఇంగ్లాండ్.. మెరిసిన డీఎస్పీ సిరాజ్
IND vs ENG: ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ 2025లో భాగంగా బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీ సాక్రె ను సాధించిన విషయం తెలిసిందే. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 587 పరుగులు చేయగా, దానికి సమాధానంగా ఇంగ్లాండ్ 3వ రోజు లంచ్ సమయానికి 5 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. దీనితో ఇంగ్లాండ్ ఇంకా 338 పరుగుల వెనుకబడి ఉంది. Read Also:Allagadda: విషాదం.. స్కూల్ బస్సు కింద పడి […] -
JNTU-H: JNTU హైదరాబాద్ బోర్డు ఆఫ్ స్టడీస్ సమావేశం.. R25 నిబంధనలపై కీలక నిర్ణయాలు..!
JNTU-H: జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTUH) అనుబంధ కళాశాలల కోసం 2025–26 విద్యా సంవత్సరానికి అమలులోకి రాబోయే R25 అకడమిక్ నిబంధనలపై బోర్డు ఆఫ్ స్టడీస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విద్యార్థుల కోసం అనేక ఆధునిక, సౌలభ్యవంతమైన మార్పులను జేఎన్టీయూహెచ్ పరిశీలించి నిరన్యం తీసుకుంది. ఈ నిబంధనలు స్వయంప్రతిపత్తి లేని అనుబంధ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులపై వర్తించనున్నాయి. R25 నిబంధనల ప్రకారం, B.Tech ప్రోగ్రాం కోసం మొత్తం 164 క్రెడిట్లు అవసరం. అయితే […] -
RGUKT: ఆర్జీయూకేటీకి ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా విడుదల..!
RGUKT: 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి బాసర, మహబూబ్ నగర్ ఆర్జీయూకేటీ (RGUKT)లో ఎంపికైన విద్యార్థుల తొలి జాబితాను విడుదల చేశారు సంబంధిత అధికారులు. ఈ విషయాన్ని ఇంచార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్, OSD ప్రొఫెసర్ మురళిదర్శన్ సంయుక్తంగా ప్రకటించారు. మొత్తం 20,258 దరఖాస్తులు రాగా.. మొదటి విడతగా 1,690 మంది విద్యార్థుల ఎంపిక జరిగింది. Read Also: WCL 2025: మరోసారి WCL టోర్నీ.. టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..? ఈ ఎంపికలో […] -
WCL 2025: మరోసారి WCL టోర్నీ.. టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
WCL 2025: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టోర్నీల్లో వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) కూడా ఒకటిగా చేరిపోయింది. దీనికి కారణం మనకు ఎంతో ఇష్టమైన రిటైర్డ్ క్రికెట్ లెజెండ్స్ మరోసారి మైదానంలో కనిపించడమే. ఈ టోర్నీ రెండవ సీజన్ జూలై 18 నుండి ఆగస్టు 2 వరకు ఇంగ్లాండ్ లోని నాలుగు ప్రధాన వేదికలపై జరగనుంది. మొదటి సీజన్లో ట్రోఫీ గెలుచుకున్న ఇండియా ఛాంపియన్స్ జట్టు, మరోసారి యువరాజ్ సింగ్ నాయకత్వంలో […] -
Cyberabad Police: స్పా సెంటర్లకు ఇక దబిడి దిబిడే.. హెచ్చరికలు జారీచేసిన పోలీసులు
Cyberabad Police: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ జోన్ లోని స్పా సెంటర్ల యజమానులతో పోలీసులు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని AHTU (ఆంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్), లా అండ్ ఆర్డర్ విభాగం, స్పెషల్ ఆపరేషన్స్ టీం (SOT) సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సమావేశంలో ప్రజల భద్రత, ట్రాఫికింగ్ నివారణ, చట్టబద్ధ కార్యకలాపాలుపై దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు. ఎక్కడైనా చట్టాన్ని ఉల్లంఘించే స్పా సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం […] -
IBPS PO Notification 2025: త్వరపడండి.. పరీక్ష ఒక్కటే.. 11 బ్యాంకుల్లో 5208 ఉద్యోగాలు..!
IBPS PO Notification 2025: బ్యాంకులో ఉద్యోగం పొందడానికి యువతకు మరో గొప్ప అవకాశం వచ్చింది. తాజాగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 5208 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టులకు నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ కింద, దేశంలోని 11 ప్రధాన ప్రభుత్వ బ్యాంకులలో ఉద్యోగాలు పొందే అవకాశం యువతకు లభిస్తుంది. దీని కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జూలై 1, 2025 నుండి ప్రారంభమైంది. కాబట్టి ఎవరైనా […]
తాజావార్తలు
-
MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..
-
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
Indigo: టేకాఫ్ తర్వాత షాక్.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?
-
TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!