Kothuru Ram Kumar
Author- NTV Telugu-
5జీ కనెక్టివిటీ, స్లిమ్ డిజైన్ తో సరికొత్త బడ్జెట్ రేంజ్ Moto Pad 60 NEO వచ్చేసిందోచ్!
Moto Pad 60 NEO: మోటోరోలా తన సరికొత్త టాబ్లెట్, మోటో ప్యాడ్ 60 నియో (Moto Pad 60 NEO)ను భారతదేశంలో విడుదల చేసింది. 5జీ కనెక్టివిటీ, సన్నని డిజైన్, ఆకట్టుకునే ఫీచర్లతో ఈ టాబ్లెట్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త టాబ్లెట్ 11 అంగుళాల 2.5K ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. దీని స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్నెస్ కలిగి ఉంది. అంతేకాకుండా, TÜV రైన్ల్యాండ్ ఫ్లికర్-ఫ్రీ, లో బ్లూ […] -
4GB లిమిటెడ్ ఎడిషన్గా POCO M7 Plus 5G.. పూర్తి వివరాలు ఇలా!
POCO M7 Plus 5G: ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ పోకో (POCO) తన ప్రీమియం మిడ్ రేంజ్ ఫోన్ POCO M7 Plus 5G కొత్త 4GB లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్ ను భారత్లో విడుదల చేసింది. గత నెలలో POCO M7 Plus 5G 6GB, 8GB RAM వేరియంట్ లను లాంచ్ చేసిన తరువాత ఈ కొత్త 4GB వెర్షన్ విడుదల చేయడం వినియోగదారులకు మరింత ఎకానమీ ఆప్షన్ నుఅందిస్తోంది. ఈ కొత్త వేరియంట్ […] -
Sony Xperia 10 VII విడుదల.. పూర్తి వివరాలు, ధర, స్పెసిఫికేషన్స్ ఇలా!
Sony Xperia 10 VII: ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీలలో ఒకటైన సోనీ (Sony) సంస్థ తాజాగా Sony Xperia 10 VII స్మార్ట్ఫోన్ ను గ్లోబల్ గా కొన్ని మార్కెట్లలో విడుదల చేసింది. చూడడానికి కాస్త స్లిమ్ గా, స్టైలిష్ గా ఉండే ఈ మొబైల్ యూత్ ను టార్గెట్ చేసినట్లుగా అనిపిస్తోంది. మరి ఈ స్టైలిష్ మొబైల్ పూర్తి వివరాలు ఒక్కక్కటిగా చూసేద్దామా.. Sony Xperia 10 VII అత్యాధునిక Android 15 OS […] -
తలస్నానం చేయడానికి Shampoo వాడుతున్నారా? షాంపూ నురుగుతో కారణంగా క్యాన్సర్!
Shampoo: మనలో దాదాపు అందరము తలస్నానం చేయడానికి షాంపూలు వాడుతూనే ఉంటాము. అయితే షాంపూ నురుగు కారణంగా క్యాన్సర్ వస్తుందా? అంటే అవుననే సైంటిస్ట్ లు సమాధానం చెప్తున్నారు. వీటిలో ఉండే కొన్ని కలుషితాల కారణంగా క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. అదేంటో ఇవాళ మనం తెలుసుకుందాం. షాంపూల్లో సోడియం లౌరిల్ సల్ఫేట్, సోడియం లవరిల్ ఈథర్ సల్ఫేట్ ని క్లెన్సింగ్ ఏజెంట్స్ గా ఉపయోగిస్తారు. KTR : చోటే భాయ్కి చీమ కూడా […] -
AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలపై కసరత్తు.. వర్షాకాల సమావేశాలలోపే?
AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలపై కసరత్తు వేగవంతమైంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలోపే ప్రభుత్వానికి నివేదికని ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తోంది. ఆ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకొనుంది. అయితే పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. రెండు మూడు జిల్లాల ఏర్పాటుతో పాటు కొన్ని చోట్ల హద్దులు మార్చే అవకాశం ఉందని సమాచారం. వైస్సార్సీపీ హాయాంలో పరిపాలన సౌలభ్యం కోసం 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు. అయితే, ఇందులోని గందరగోళం ఉందని మార్పులు అవసరమని […] -
Kethireddy Pedda Reddy: మీరేం చేయాలో అది చేయండి.. తాడిపత్రి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి!
Kethireddy Pedda Reddy: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేడు నగరానికి చేరుకున్నారు. తన ఇంటి వద్ద మునిపల్ అధికారులు చేపట్టిన సర్వేను ఆయన పరిశీలించారు. తన ఇళ్లు, స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లబు ఆయన అధికారులకు అందచేశారు. తన ఇంటి స్థలంలో మునిసిపల్ స్థలం ఆక్రమించలేదని ఆయన అధికారులకు తెలిపారు. నా ఇంటికి ప్లానింగ్ ఉందో లేదో అధికారులే తెలియజేయాలని ఆయన అన్నారు. సర్వేలో 1వ ఫ్లాట్ నుంచి 16 ఫ్లాట్ వరకు సర్వే చేయాలని.. […] -
Son Kills Mother: దారుణం.. తల్లిన హత్య చేసిన కొడుకు..
Son Kills Mother: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో దారుణం చోటుచేసుకుంది.. నాతవరం మండలం, వైబీపట్నం గ్రామంలో తల్లిన హత్య చేసిన కొడుకు ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన చిటికెల మంగ (56) కొడుకు రామ్మూర్తినాయుడు మధ్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో తరచూ ఆస్తి పంచాలని తల్లిని వేధించసాగాడు. దీనికి అడ్డు చెప్పిన తల్లిని ఇబ్బందులు గురిచేసేవాడు. US: డల్లాస్లో ఘోరం.. భారత సంతతి వ్యక్తి హత్య.. తల నరికి చెత్తకుప్పలో విసిరివేత ఈ పరిస్థితుల్లో తెల్లవారుజామున […] -
Tadipatri: తాడిపత్రిలో మరోమారు టెన్షన్.. టెన్షన్.. భారీగా పోలీసు బందోబస్తు!
Tadipatri: గత కొన్ని రోజులుగా తాడిపత్రి నగరం రాజకీయ కక్షల నేపథ్యంలో అట్టుడుకుతోంది. ఓవైపు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మరోవైపు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు తాడిపత్రిలో రాజకీయ వాతావరణాన్ని మరింత పెంచుతున్నారు. ఇదివరకు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రావడానికి కూడా అనుమతి ఇచ్చింది. కానీ, ఆ సమయంలో కూడా తాడపత్రి నగరంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తాజాగా ఆక్రమణలు జరిగాయని మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసింది తాడిపత్రి మున్సిపల్ […] -
Amaravathi: అమరావతిలో భాగస్వామ్యానికి యోకోహామా సిద్ధం.. ముగ్గురు సభ్యుల అధికార ప్రతినిధి బృందం పర్యటన!
Amaravathi: అమరావతిని గ్రీన్ అండ్ రెసిలియంట్ సిటీగా మలచడం కోసం యోకోహామాతో సిటీ-టు-సిటీ భాగస్వామ్యాన్ని కుదుర్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ బృందం యోకోహామా నగరంలో “క్లైమేట్ యాక్షన్, స్మార్ట్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిటీ మేనేజ్మెంట్లో టెక్నాలజీ వినియోగం, ఆర్థిక అభివృద్ధి” నమూనాలను కూడా అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా హోకుబు స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ బృందం యోకోహామా సిటీలో ఐదు రోజుల అధ్యయన పర్యటనలో ఉన్నారు. […] -
Drunk Driving: మద్యం మత్తులో లవర్తో బెట్టింగ్.. సముద్రంలోకి కారు.. చివరకు?
Drunk Driving: ఈ మధ్యకాలంలో కొందరు యువత పబ్లిక్ లో కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఎక్కువ అయిపోయింది. కొంతమంది యువతీ యువకులు చుట్టుపక్కల ఏమి జరుగుతున్న పట్టించుకోకుండా పబ్లిక్ లోనే సరసాలు కాని చేస్తున్న సంఘటనలు సంబంధించిన వీడియోలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా తన ప్రియురాలితో, స్నేహితులతో మద్యం మత్తులో బెట్టింగ్ వేశాడు ఓ యువకుడు. ఇందులో భాగంగా యువకుడు కారును సముద్రంలోకి తీసుకువెళ్లాడు. ఈ […]
తాజావార్తలు
-
Sree Gowri Priya: ‘నాకు కోపం వచ్చినా.. బాధైనా మావోడు బయటకు వస్తాడు’.. శ్రీ గౌరీ ప్రియ షాకింగ్ కామెంట్స్!
-
Sai Razesh : ఫస్ట్ డే డిజాస్టర్ టాక్.. ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్నా!
-
Karnataka: దారుణం.. భార్యను ఉరితీసి, చివరి క్షణాలను తల్లిదండ్రులకు చూపించిన భర్త..
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
Artificial SUN: చైనా అద్భుత సృష్టి.. కృత్రిమ సూర్యుడు నిర్మాణం.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!