తెలంగాణలో కరోనా ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయడంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చొరవతో జూన్ 23 నుంచి 10 ఎంఎంటీఎస్ రైళ్లను పునరుద్ధరించారు. ఏడాదిన్నర తర్వాత ప్రారంభమైన ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరగడంతో జూలై 1వ తేదీ నుంచి మరో 45 ఎంఎంటీఎస్ రైళ్లను పునరుద్ధరిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో రేపటి నుంచి 55 ఎంఎంటీఎస్ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్లోని ఎంఎంటీఎస్ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరో 45 […]
భారత్లో చమురు ధరలు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ దాటేశారు. ఇక డీజిల్ సైతం సెంచరీ వైపుగా పరుగెడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు. అయితే అదే జాబితాలో గ్యాస్ సిలిండర్ ధరలు కూడా చేరనున్నట్లు […]
హాలీవుడ్ తారల పెళ్లిల్ల కంటే విడాకులే ఎక్కువ పబ్లిసిటీకి నోచుకుంటాయి! ఇది ఎప్పుడూ జరిగేదే! అయితే, యాంబర్ హర్డ్ గొడవ మాత్రం ఆమె తన భర్త జానీ డెప్ నుంచీ విడిపోయాక కూడా కొనసాగుతూనే ఉంది. ఆన్ లైన్ లో జనం హాలీవుడ్ మాజీ జంట కోసం రెండుగా విడిపోయి కొట్టుకుంటున్నారు! అప్పుడెప్పుడో పెళ్లాడి, తరువాత విడిపోయి, ఆ తరువాత కోర్టులో పరువు నష్టం దావాలతో నిత్యం న్యూస్ లో నిలుస్తున్నారు మిష్టర్ అండ్ మిస్ జానీ […]
హీరోయిన్స్ కి, పెట్ డాగ్స్ కి చాలా దగ్గరి సంబంధమే ఉంటుంది! ఈ మధ్య కథానాయికలు తమ పెంపుడు జంతువులు, ముఖ్యంగా, కుక్కల్ని ముద్దాడుతూ, మురిపాలు పోతూ తెగ ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారు. తమన్నా, రశ్మిక, సమంత, ఛార్మి ఇలా చాలా పేర్లే చెప్పవచ్చు. ఇక ఈ కోవలోకే వస్తుంది మన త్రిష కూడా! Read Also: రేపు థియేటర్లలో ‘దృశ్యం -2’! తన ఏజ్ గ్రూప్ హీరోయిన్స్ అంతా పెళ్లిల్లు చేసేసుకుని పిల్లల్ని కనేస్తున్నా […]
ప్రముఖ దర్శక నిర్మాత రవిబాబు రాజీ పడలేదు! ఆయన లేటెస్ట్ మూవీ ‘క్రష్’ ఇటీవల సెన్సార్ కు వెళ్ళింది. అందులో అభ్యంతరకర సన్నివేశాలు బాగానే ఉండటంతో సెన్సార్ సభ్యులు మొత్తం తొమ్మిది కట్స్ ఇచ్చారని తెలిసింది. అయితే వాటిని కట్ చేస్తే సినిమా ఫ్లో దెబ్బతింటుందని భావించిన రవిబాబు… అందుకు అంగీకరించలేదట. దాంతో అంతా రవిబాబు రివైజింగ్ కమిటీకి వెళ్తాడేమో అనుకున్నారు. కానీ కథ ఇక్కడే ఓ కొత్త మలుపు తిరిగింది. రివైజింగ్ కమిటీ కి కాకుండా […]
ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్ దారుణమైన రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. జూన్ 26 తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని నెల్లూరులోని మెడికవర్ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అక్కడ పరిస్థితి విషమించడంతో వెంటనే ఆయన్ని చెన్నైకి తరలించారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన హెల్త్ పరిస్థితిపై రకరకాల వార్తలు ప్రచారం అయ్యాయి. ఆయన కంటికి […]
తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. తెలంగాణ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పొన్నం అశోక్ గౌడ్.. వైస్ ప్రెసిడెంట్ గా మొహమ్మద్ ముర్తుజా పాషా ఎన్నికైయ్యారు. సెక్రెటరీగా కళ్యాణ్ రావు, సుజన కుమార్ రెడ్డి నియమితులైయ్యారు. అధ్యక్ష పదవితో పాటు మొత్తం 15 పోస్టులకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మెత్తం 4444 మంది న్యాయవాదులు ఓట్లు ఉండగా, 2967 మంది న్యాయవాదులు తమ ఓటు వినియోగించుకున్నారు. కోవిడ్ కారణంగా ఈసారి ఆన్లైన్ […]
నటసింహ నందమూరి బాలకృష్ణ- దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ’.. బాలయ్య డబుల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నటుడు శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. కాగా షూటింగ్ దగ్గర పడుతున్న క్రమములో కరోనా సెకండ్ వేవ్ అడ్డుతగిలింది. అయితే అతిత్వరలోనే షూటింగ్ పునప్రారంభం కానున్న నేపథ్యంలో మేకర్స్ లొకేషన్స్ వేటలో పడ్డారు. ఏపీలోని చరిత్రాత్మక ప్రాంతాల్లో చిత్రీకరించడానికి దర్శకుడు బోయపాటి రౌండప్ […]
తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మోసం చేశాడని మాజీ మంత్రి బాబుమోహన్ కామెంట్స్ చేశారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించిన బాబుమోహన్ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. గతంలో ఉన్న సీఎంలు ఎవ్వరు కూడా ప్రభుత్వ భూములు అమ్మకానికి పెట్టలేదన్నారు. రైతుబంధు వల్ల చిన్న, సన్నకారు రైతులకు ఒరుగుతున్నది ఏమీలేదని బాబు మోహన్ ఆరోపించారు. కేసీఆర్ పాలన వలన పేదలకు ఏమి లాభం లేదని, […]
బంగ్లాదేశ్ జనం ఎంతో గౌరవించే వారి మహానాయకుడు ముజీబుర్ రహ్మాన్. ఆయన జీవిత చరిత్ర శ్యామ్ బెనగల్ తెరకెక్కిస్తున్నాడు. అయితే, ఇండియా, బంగ్లాదేశ్ లలో కరోనా లాక్ డౌన్స్, అలాగే, ఈ మధ్య వచ్చిన రెండు భారీ తూఫాన్లు సినిమా నిర్మాణాన్ని ఆలస్యం చేశాయి. కాకపోతే, ఎలాగోలా ఇప్పటికే 80 శాతం బయోపిక్ పూర్తి చేశామన్న శ్యామ్ బెనగల్ మిగతా భాగం కూడా త్వరలోనే పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.బంగ్లాదేశ్ స్వతంత్రోద్యమంలో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పోరాడిన […]