టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ వరుసగా అర్థ సెంచరీలు బాది.. అరుదైన రికార్డు సాధించాడు. వెస్టిండీస్తో జరుగుతున్న వన్డే సిరీస్లో భాగంగా.. మూడవ వన్డేలో ఇషాన్ కిషన్ 43 బంతుల్లో అర్థ సెంచరీ చేశాడు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. శానిటైజర్ లో విషపదార్థాలు కలిపి ఓ విద్యార్థినికి తాగించి హత్య చేశాడు. అయితే అంతకుముందు విద్యార్థిని వెంటపడుతుండటంతో.. విద్యార్థిని పడొద్దు అని చెప్పింది. దీంతో ఈ దారుణ ఘటనకు పాల్పడ్డాడు.
హర్యానాలో హింసాకాండ ఆగడం లేదు. రెండు వర్గాల మధ్య ఘర్షణ చిలికి చిలికి పెద్ద దుమారం రేగింది. అల్లర్లకు కేంద్ర స్థానమైన నుహ్ జిల్లాలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ హింసలో ఇప్పటివరకు ఐదుగురు మరణించగా.. 30 మందికి గాయాలయ్యాయి.
ప్రపంచంలో చాలా మంది జనాలు ప్రీడయాబెటిస్ సమస్యతో పోరాడుతున్నారు. బ్లడ్ షుగర్ సాధారణ స్థాయి కంటే పెరగడాన్ని ప్రీడయాబెటిస్ అంటారు. మరోవైపు ఈ వ్యాధిని యువత కూడా ఎక్కువగానే ఎదుర్కొంటున్నారు. ప్రీడయాబెటిస్ వల్ల గుండె జబ్బులు, పక్షవాతం మరియు టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
తన మొహాన్ని తాను చూసుకోవడానికి విసుగుపడి.. ఓ వ్యక్తి సర్జరీ చేయించుకున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఘోరాతీ ఘోరంగా.. దారుణంగా తయారైంది. ప్రపంచం మీద ఇలాంటి వింత మనుషులు ఎక్కడో దగ్గర ఉండి ఉంటారు. వారు తమ ముఖాన్ని చూసుకోవడానికి ఇష్టపడక.. ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారు. అలా మరింత అందంగా తయారుకావడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ కొన్నిసార్లు సర్జరీ ఫెయిలై ముఖం పాడవుతుంది. ఇలా తమ ముఖాలను వారే పాడుచేసుకున్న వాళ్లవుతారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి.. తనకు […]
వన్డే వరల్డ్ కప్( ODI World Cup 2023) ముందు న్యూజిలాండ్ జట్టు(Newzealand)కు శుభవార్త. గాయం నుంచి కోలుకుంటున్న మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్(Kane Williamson) బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలెట్టాడు. నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను అతను తన ఇన్స్టాగ్రామ్లో ఈరోజు పోస్ట్ చేశాడు. దానికి ‘చాలా రోజుల తర్వాత నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం సంతోషంగా ఉంది’ అని క్యాప్షన్ రాశాడు. ఆ వీడియోలో విలియమ్సన్ ఏమాత్రం ఇబ్బంది పడకుండా అన్ని రకాల షాట్లు ప్రాక్టీస్ […]
టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే.. వెస్టిండీస్తో వరుసగా 13వ సిరీస్ను కైవసం చేసుకుంటుంది. అదే వెస్టిండీస్ గెలిస్తే.. 2006 తర్వాత తొలిసారిగా సిరీస్ను గెలుచుకునే అవకాశం ఉంది.
ఐపీఎల్ 2023లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన రింకూ సింగ్.. ఎట్టకేలకు టీమిండియాలో స్థానం సంపాదించుకోగలిగాడు. భారత్ తరఫున ఆడాలనే తన కల నెరవేరేలా కనిపిస్తోందంటూ రింకూ.. భావోద్వేగానికి గురయ్యాడు.
ఓ వ్యక్తి తనకు కాబోయే భాగస్వామికి ఎలాంటి కండిషన్స్ పెట్టాడో చూస్తే.. మీరు షాకవుతారు. అంతేకాకుండా ఆ వ్యక్తి పెట్టిన షరతులు ఎన్నో తెలిస్తే.. ఆశ్చర్యానికి గురికాక తప్పదు. ఓ యువకుడు తన కాబోయే భార్య కోసం రెడ్డిట్లో 15 షరతులతో కూడిన పోస్ట్ చేశాడు.
దేశంలో జీఎస్టీ వసూళ్ల సంఖ్యలు నెల నెలకు పెరుగుతూ వస్తున్నాయి. జీఎస్టీ వల్ల ప్రభుత్వాలకు భారీ ఆదాయం చేకూరుతుంది. జూలై నెలలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 1.65 ట్రిలియన్ల జీఎస్టీ వసూలు చేశాయి.