దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్రలో రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. దీంతో పొరుగునున్న రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కర్ణాటక రాష్ట్రం కరోనాను కట్టడి చేసే క్రమంలో ఆంక్షలు విధించేందుకు సిద్ధమయింది. రాత్రిసమయంలో కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలుచేయాలని నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర్ విభాగాలకు నైట్ కర్ఫ్యూ నుంచి సడలింపులు ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే […]
తెలంగాణలో పాదయాత్రల పర్వం కొనసాగుతోంది. ప్రస్తుతం బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రజా జీవన యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రతో మరోసారి పాదయాత్రలు తెరమీదకు వచ్చాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత వైఎస్ జగన్ తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు. ఆ తరువాత 2014లో వైసీపీ ఏపీలో చురుగ్గా మారింది. ఇక 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు పాదయాత్ర చేపట్టారు. అలాగే, చంద్రబాబు నాయుడు కూడా గతంలో […]
కరోనా నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రపంచంలోని చాలా దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ధనిక దేశాల్లో వ్యాక్సిన్ కొరత లేనప్పటికీ కొన్ని చోట్ల వేగంగా సాగడంలేదు. జులై 4 వరకు అమెరికాలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఆ లక్ష్యం నెరవేరలేదు. 2020 డిసెంబర్ 14 వ తేదీన అమెరికాలో వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. ప్రారంభంలో వేగంగా కొనసాగినా మధ్యలో కొంతమేర మందగించింది. దీంతో అధ్యక్షుడు జో బైడెన్ […]
ఈ విశ్వంలో భూమిని పోలిన గ్రహాలు ఉన్నాయా లేవా, ఉంటే వాటిపై జీవం ఉన్నదా లేదా? జీవం ఉంటే వాటి మనుగడ ఎలా ఉన్నది తదితర విషయాలను తెలుసుకొవడానికి నాసా ఎప్పటినుంచో ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే నాసా మార్స్ మీదకు రోవర్ను పంపింది. రోవర్ పర్సెవరెన్స్ ఇప్పటికే మార్స్పై పరిశోధనలు చేస్తున్నది. మార్స్ మీదున్న వాతావరణానికి సంబందించిన ఫొటోలను ఎప్పటికప్పుడు తీసి భూమి మీదకు పంపుతున్నది. అయితే, నాసా పంపిన రోవర్ రాళ్లను […]
విశ్వాసానికి ప్రతీక శునకం. ఒక్కరోజు దానికి ఆహారం పెడితే చాలు… ఎంతో విశ్వాసాన్ని చూపుతుంటాయి. ఇక కొన్ని శునకాలు యజమాలను చెప్పిన విధంగా ఉంటూ అన్ని పనుచు చేస్తుంటాయి. అన్నింటిలోకి ఈ శునకం వేరు అంటున్నారు దాస్ ఫెర్నాండేజ్. తమిళనాడులోని దిండిగల్ జిల్లా పళనికి చెందిన దాస్ ఫెర్నాండేజ్ లాబ్రడార్ జాతికి చెందిన శునకాన్ని పెంచుతున్నాడు. దానికి బయటకు వెళ్లి సరుకులు ఎలా తీసుకురావాలో నేర్పించాడు. యజమాని చీటీ రాసి బుట్టను మెడకు తగిలించి పంపిస్తే చాలు… […]
2019 డిసెంబర్ నుంచి ప్రపంచం కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకొని ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వేగంగా కేసులు పెరుగుతుండటంతో ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది. కొన్ని దేశాల్లో కేసులు తగ్గినట్టే తగ్గి మరలా విజృంభిస్తున్నాయి. అమెరికాలో వ్యాక్సిన్ వేగంగా అమలుచేస్తూనే కేసులను కట్డడి చేశారు. కాని, మరలా కేసులు పెరుగుతున్నాయి. అక్క అమెరికాలోనే ఏకంగా రోజువారి కేసులు లక్షకు పైగా నమోదవుతున్నాయి. ఇలానే ఇన్ఫెక్షన్లు పెరిగితే దాని వలన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని, కరోనా వేరియంట్ల కారణంగా […]
కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి తిరిగి విజృంభిస్తున్నాయి. 2020 మార్చి ఏప్రిల్ నెల వరకు అమెరికాలో కేసులు భారీగా నమోదయ్యాయి. ఆ తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు మరోసారి ఆ దేశంలో కేసులు పెరుగుతున్నాయి. గతంలో కంటే ఇప్పుడు మరింత వేగంగా వైరస్ వ్యాపిస్తోంది. రోజువారి కేసులు లక్ష వరకూ నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అమెరికా సీడీసీ డైరెక్టర్ డాక్టర్ ఆంటోనీ ఫౌసీ ఆందోళన చెందుతున్నారు. డెల్టా […]
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరో కీలక పదవికి రాజీనామా చేశారు. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఆ పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా మారారు. అయితే, ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రశాంత్ కిషోర్ను ఈ ఏడాది మార్చి నెలలో సీఎం ప్రధాన సలహాదారుడిగా నియమించింది. ఆయనకు కేబినెట్ హోదాను కల్పించింది. కాగా, ఆయన ఇప్పుడు తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రజా జీవితంలో […]
చైనాలోని 17 ప్రావిన్స్లో కరోనా కేసుల పెరుగుతున్నాయి. సంవత్సరం తరువాత వూహాన్లో కొత్త కేసులు వెలుగు చూడటంతో ఆ నగరంలో తిరిగి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. కోటి మంది జనాభా ఉన్న వూహన్ నగరంలో అందరికీ టెస్టులు నిర్వహించి పాజిటివ్ ఉన్న వారిని ఐసోలేషన్లో ఉంచాలని చూస్తున్నారు. అయితే, ఇప్పుడు ఒక్క వూహాన్ నగరంలోనే కాకుండా ఆ దేశంలోని 17 ప్రావిన్స్లలో కేసులు పెరుగుతున్నాయి. చైనాలో ప్రాముఖ్యత కలిగిన నగరాలు, పర్యాటక పరంగా ప్రాముఖ్యత కలిగిన నగరాల్లో […]
కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో డెల్టా వేరియంట్లో వ్యాపిస్తున్నాయి. 130కిపైగా దేశాల్లో ఈ వేరియంట్ వ్యాపిస్తోంది. ఇండియాలో సెకండ్ వేవ్ కు ఈ వేరియంటే కారణం. దీని వలన దేశంలో రోజుకు 4 లక్షలకు పైగా కేసులు, 4 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. ఇండియాలో వ్యాక్సినేషన్ వేగంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇజ్రాయిల్, ఫ్రాన్స్, జర్మనీతో పాటుగా కొన్ని పశ్చిమాసియా దేశాల్లో బూస్టర్ డోస్ కింద మూడో డోస్ను […]