తెలంగాణలో పాదయాత్రల పర్వం… వైఎస్ షర్మిల కూడా సిద్ధమవుతున్నారా?
తెలంగాణలో పాదయాత్రల పర్వం కొనసాగుతోంది. ప్రస్తుతం బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రజా జీవన యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రతో మరోసారి పాదయాత్రలు తెరమీదకు వచ్చాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత వైఎస్ జగన్ తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు. ఆ తరువాత 2014లో వైసీపీ ఏపీలో చురుగ్గా మారింది. ఇక 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు పాదయాత్ర చేపట్టారు. అలాగే, చంద్రబాబు నాయుడు కూడా గతంలో పాదయాత్ర చేశారు. ఈనెల 24 నుంచి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేయబోతున్నారు.
Read: “బ్లాక్” టీజర్… ఆది సాయికుమార్ మరో థ్రిల్లర్
Also Read
నెల రోజుల క్రితం వైఎస్ఆర్ టీపీ పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల కూడా పాదయాత్ర చేసేందుకు సిద్ధం అవుతున్నారు. 2021 అక్టోబర్ 18 వ తేదీ నుంచి ఆమె పాదయాత్ర చేపట్టబోతున్నారని సమాచారం. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని, రాజన్న రాజ్యం తిరిగి తెలంగాణలో తీసుకొస్తామని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. అక్టోబర్ 18 నుంచి ప్రారంభించబోయే సుదీర్ఘ యాత్రలో అధికారంలోకి వస్తే ఎలాంటి పథకాలు అమలు చేస్తారు, ఎలాంటి పాలన అందిస్తారు తదితర విషయాలను ఈ యాత్రలో ప్రజలకు వివరిస్తారని సమాచారం. 2021 అక్టోబర్ 18 న చేవెళ్ల నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రారంభించబోతున్నారని పార్టీ వర్గాల సమాచారం.
తాజావార్తలు
-
Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
-
Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
-
Easy Laundry Tricks: కాలర్ మొండి మరకలను సింపుల్గా వదిలించే సూపర్ టిప్స్!
-
IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..!
-
LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. ప్రతీకారం తీర్చుకునేందుకు సై..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!