ప్రముఖ షాపింగ్ మాల్ సంస్థ వాల్మార్ట్ కీలక నిర్ణయం తీసుకున్నది. వినియోగ దారులకు డ్రోన్ ద్వారా పుడ్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. అమెరికా రిటైల్ సంస్థ వాల్మార్ట్ మొదట యూఎస్లోని ఆర్కాన్సాస్ పీరిడ్జ్లో ప్రారంభించింది. పీరిడ్జ్ నుంచి 50 మైళ్ల దూరం వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఫుడ్ తో పాటుగా వాల్ మార్ట్ సంస్థ 26 రకాల వస్తువులను కమర్షియల్ డ్రోన్ డెలివరీ ద్వారా అందజేసేందుకు ముందుకు వచ్చింది. Read: టెక్ […]
టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీలో ఉద్యోగుల జీతాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. కంప్యూటర్, మొబైల్ కంపెనీగా పేరుపొందింది. అందులో పనిచేసే ఇంజనీర్లు, డిజైనర్లు ఎంత సంపాదిస్తారో తెలుసుకోవాలని అందరికీ ఉత్సాహంగా ఉంటుంది. ప్రముఖ అమెరికన్ బిజినెస్ ఇన్సైడ్ వెబ్సైట్ యాపిల్ కంపెనీ ఉద్యోగుల జీతాలతో కూడిన వివరాలను వెల్లడించింది. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. Read: భార్యకు వెరైటీగా బర్త్డే విషెస్ తెలిపిన నేచురల్ స్టార్ సిస్టం సాఫ్ట్వేర్ ఇంజనీర్- 1,28,200 […]
హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు సూపర్ ప్లాన్తో సిద్ధం అయింది. దీన్లో భాగంగానే మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులకు లక్కీ డ్రా ద్వారా అమీర్పేట మెట్రో స్టేషన్లో బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని ఆయన అన్నారు. క్రమ క్రమంగా ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం రోజుకు 2.30 లక్షల ప్రయాణికలు మెట్రో సేవలను ఉపయో గించుకుంటున్నారన్నారు. భవిష్యత్లో ఈ సంఖ్య […]
మోజార్టీ పెరిగిందనే ప్రభుత్వం కౌన్సిల్ రద్దు పై వెనుకడుగు వేసిందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆనాడు మెజార్టీ లేదని కౌన్సిల్ రద్దు చేస్తా మన్న ప్రభుత్వం , ఈనాడు అధికారపార్టీ మోజార్టీ పెరిగిందని మాట తప్పడం సిగ్గు చేటన్నారు.కౌన్సిల్ రద్దుచేస్తే నష్టపోయేది ప్రభుత్వ మేనని తాము గతంలోనే చెప్పామన్నారు. కౌన్సిల్ రద్దుచేయడం, తిరిగి ఏర్పాటుచేయడమనేది రాష్ట్రాల చేతిలో ఉండదు. పెద్దల సభలో ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు చేయాల న్నఆలోచన ఈ […]
దేశంలో చముదు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ధరల పెరుగుదలపై ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. అటు ప్రతిపక్షాలు సైతం కేంద్రాన్ని విమర్శిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం కేంద్రం చముదు ధరలపై వ్యాట్ను తగ్గించింది. తాజాగా, కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకోబుతున్నట్టు సమాచారం. అత్యవసర నిల్వల నుంచి దాదాపు 50 లక్షల బ్యారెళ్ల ముడి చమురును బయటకు తీసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. Read: ఆ దేశంలో మళ్లీ విజృంభించిన కరోనా… పదిరోజులు సంపూర్ణ […]
రాష్ర్టంలో బీసీ కులాల వారీగా జనగణన జగరడం లేదని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడి యాతో మాట్లాడారు. బీసీ కులాల వారిగా జనగణన జరకపోవడం వల్ల ఆయా వర్గాల వారి సంఖ్య ఎంతో, వారికి లభిస్తునన ప్రాతినిధ్యం ఎంతో తెలియడం లేదన్నారు. బీసీ కులాల జనగణన జరిగితే ఈ వర్గాలకు మరింత మేలు చేయటానికి అవకాశం ఉంటుంది. అంతే కాకుండా చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం ఉంటుం ది.జనగణన పట్టికలో […]
కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో చాలా దేశాలు సఫలం అయ్యాయి. కొన్ని దేశాల్లో కరోనాను కంట్రోల్ చేసేందుకు వేగంగా వ్యాక్సినేషన్ను అమలు చేస్తున్నప్పటికీ కంట్రోల్ కావడం లేదు. యూరప్లోని ఆస్ట్రియా దేశంలో కరోనా కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి. దేశంలో 66 శాతం మందికి వ్యాక్సిన్ అందించినప్పటికీ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. Read: లైబ్రరీలో హాట్ యాంకర్.. బుక్స్ చదువుతుందా..? అందాలు ఆరబోస్తుందా..? కరోనాను కట్టడి చేసేందుకు లాక్డౌన్ విధించడం ఒక్కటే మార్గం కావడంతో పదిరోజులపాటు […]
ధాన్యం రోడ్ల మీద ఉందని దాన్ని వెంటనే కొని రైతుల ఇబ్బందులను తీర్చానలి కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడారు.నీళ్ల పంచాయతీని కేంద్ర, రాష్ర్ట ప్రభు త్వాల సమస్యల లెక్కన చూస్తున్నారు. దీనిపై అసలు ఏం జరుగు తుందో కేంద్రానికి, రాష్ర్టానికి మధ్యన జరుగుతున్న చర్చల సారాం శం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పష్టతను ఇవ్వాలన్నారు. రాష్ర్ట ప్రభుత్వం ధాన్యం కొనక పోతే […]
ప్రపంచాన్ని కరోనాకు ముందు, కరోనాకు తరువాత అని విభజించవచ్చు. కరోనా నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వ్యాక్సినేషన్ను వేగంగా అందిస్తున్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అన్నిదేశాలు సమిష్టిగా కృషి చేస్తున్నాయి. శాస్త్రవేత్తల కృషితో కరోనాకు వ్యాక్సిన్ను వేగంగా తయారు చేశారు. ధనిక, పేద దేశాలు అని తేడా లేకుండా అన్ని దేశాలకు వ్యాక్సిన్ను అందించేందుకు ప్రపంచ ఆరోగ్యసంస్థ కోవాక్స్ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారా పేద, మధ్యతరగతి దేశాలకు వ్యాక్సిన్ను అందిస్తున్నారు. Read: బల్గేరియాలో […]