బీసీ కులాల వారీ జనగణన జరగడం లేదు: మంత్రి వేణుగోపాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ర్టంలో బీసీ కులాల వారీగా జనగణన జగరడం లేదని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడి యాతో మాట్లాడారు. బీసీ కులాల వారిగా జనగణన జరకపోవడం వల్ల ఆయా వర్గాల వారి సంఖ్య ఎంతో, వారికి లభిస్తునన ప్రాతినిధ్యం ఎంతో తెలియడం లేదన్నారు. బీసీ కులాల జనగణన జరిగితే ఈ వర్గాలకు మరింత మేలు చేయటానికి అవకాశం ఉంటుంది. అంతే కాకుండా చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం ఉంటుం ది.జనగణన పట్టికలో బీసీలకు సంబంధించి ప్రత్యేకమైన కాలమ్ పెట్టాలన్నది మా డిమాండ్ అన్నారు.
శాసనసభలో పెట్టిన బిల్లులను అడ్డుకోవడానికిఏ శాసనమండలి అనే వాతావరణం అప్పుడు ఉందని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని మంత్రి అన్నారు. ఈ తీర్మానం పెట్టి 22 నెలలు అయిపోయింది… ఎటువంటి ముందడుగు పడలేదు అందుకే పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నాం. దీనిపై అందరి అభిప్రాయాలు తీసుకుం టామని ఈ సారి ఇది వీగిపోకుండా ఉండేలా అందర్ని కలుపుకుని పోతామని మంత్రి తెలిపారు. ఇప్పటికే బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు. ఈ సారైనా ప్రతిపక్ష సభ్యులు మండలిలో సహకరించాలని మంత్రి వేణు గోపాల్ కోరారు.
Also Read
- Tags
- ap
- AP Assembly
- bc people
- Venugopal
- ycp
తాజావార్తలు
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డిగా మొదలై.. నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా.. భావోద్వేగ ట్వీట్ చేసిన సీఎం.!
-
Lalu Prasad Yadav: బీహార్ ప్రభుత్వం యూటర్న్.. లాలూ ప్రసాద్, రబ్రీ దేవికి మళ్లీ Z కేటగిరీ భద్రత..
-
Centre Orders Google, Apple: ప్రయాణికుల భద్రతకు ముప్పు.. గూగుల్, యాపిల్కు కేంద్రం కీలక ఆదేశాలు
-
Janhvi Kapoor: ఒక్క ఇన్స్టా పోస్ట్కే అన్ని లక్షలా!… జాన్వీ డిజిటల్ ఆదాయం షాకింగ్
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!