Anam Ramanarayana Reddy: ఆలయాలు కాపాడటానికి రామలక్ష్మణుల్లా సీఎం, డిప్యూటీ సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anam Ramnarayana Reddy: భవంతుని సేవకు భక్తులను దూరం చేసేందుకు ఓ రాజకీయ పార్టీ ప్రజలను అశాంతికి గురిచేసిందని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రశాంతంగా నిన్నటి రోజున లక్షల మంది పూజలు చేశారని తెలిపారు. తాజాగా నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓ రాజకీయ పార్టీ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని.. సోషల్ మీడియాలోనూ ప్రసాదాలు పై దుష్ప్రచారం చేస్తుందని విమర్శించారు.. వైసీపీ నేతలు నిసిగ్గుగా ప్రవర్తిస్తున్నారు.. ద్రాక్షారామం వ్యవహారంపై అధికారులు విచారణ చేస్తుంటే.. మరో వైపు ఆ రాజకీయపార్టీ సోషల్ మీడియాలో దిగజారుడు విధానంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రచారం చేస్తుందని చెప్పారు.. నత్తను తెచ్చి ప్రసాదంలో పెట్టి ఒక కథలాగా నడిపారని.. వైసీపీ ప్రధాన భూమిక పోషించింది. నీచాతి నీచమైనా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
READ MORE: Warren Buffett: లెజండరీ పెట్టుబడిదారు వారెన్ బఫెట్ రాజీనామా..
Also Read
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
40మంది సిబ్బందిని నియమించుకుని ఆలయాలుపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. పోలీసులు విచారణ చేపట్టారు. కొండరాజీవ్ అనే వ్యక్తి వైసీపీ సోషల్ మీడియా నడుపుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొలేక వైసీపీ కుతంత్రాలు చేస్తుంది.. ద్రాక్షారామం, సింహాచలం, తిరుపతి వంటి ఆలయాలుపై మరీచులాంటి రాక్షలు వచ్చి పడ్డారని మండిపడ్డారు. ఆలయాలు కాపాడటానికి రామ లక్ష్మణలులాంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉన్నారన్నారు.
READ MORE: India Billionaires: 2025 సంవత్సరంలో అత్యధికంగా సంపాదించిన ముఖేష్ అంబానీ.. టాప్-10లో ఎవరున్నారంటే?
తాజావార్తలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
-
Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?