వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, సోషల్ మీడియాలో తమపై అసత్య, అనుచిత పోస్టులు పెడుతున్న సీమరాజా, కిర్రాక్ ఆర్పీలపై గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టుకైనా వెళతామని అంబటి రాంబాబు దృఢంగా స్పష్టం చేశారు, ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమరాజా, కిర్రాక్ ఆర్పీ వంటి సోషల్ మీడియా ఖాతాలు వైఎస్సార్సీపీ నాయకులపై, ప్రత్యేకించి అంబటి రాంబాబు, మాజీ మంత్రి […]
దక్షిణ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడి భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలను మరింత దిగజార్చింది. ఈ దాడిలో 26 మంది, ప్రధానంగా పర్యాటకులు, తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటన భౌతిక సరిహద్దుల్లోనే కాక, డిజిటల్ రంగంలో కూడా ఉద్రిక్తతలను రగిల్చింది. పాకిస్థాన్ హ్యాకర్లు భారత రక్షణ సంస్థలను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులకు పాల్పడుతూ, దేశ రక్షణ వ్యవ్యస్థకి సవాలు చేస్తున్నారు. అయితే, భారత సైబర్ రక్షణ ఏజెన్సీలు ఈ దాడులను దీటుగా ఎదుర్కొంటూ, […]
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఒక్కసారిగా ఉద్రిక్త స్థితికి చేరాయి. ఈ దాడికి ప్రతిస్పందనగా భారత్ తీసుకున్న కఠిన చర్యలు పాకిస్తాన్ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. భారత్ ఎప్పుడైనా సైనిక దాడికి పాల్పడవచ్చనే భయంతో పాకిస్తాన్ తన సైనిక సామర్థ్యాన్ని ఒకదాని తర్వాత ఒకటి ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో, మే 5, 2025న పాకిస్తాన్ తన ‘ఫతే’ క్షిపణిని మరోసారి విజయవంతంగా పరీక్షించింది. గత మూడు రోజుల్లో […]
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్గా తిరుగులేని గుర్తింపు పొందిన సమంత రూత్ ప్రభు, ఇటీవల నటన పరంగా కాస్త వెనుకబడిన సంగతి తెలిసిందే. మాయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి కారణంగా ఆమె సినిమాలు బాగా తగ్గించేసింది. ఈ క్రమంలోనే ఆమె నిర్మాతగా కొత్త అవతారం ఎత్తింది. తన సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్పై తొలి చిత్రంగా ‘శుభం’ సినిమాను నిర్మించిన సమంత, ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. […]
తమిళ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించిన తాజా రొమాంటిక్ యాక్షన్ డ్రామా ‘రెట్రో’. సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమా తమిళంలో మంచి స్పందన సాధిస్తున్నప్పటికీ, తెలుగు వెర్షన్ మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ‘రెట్రో’ సినిమాకు రివ్యూయర్స్, సినీ ప్రేమికుల నుంచి మిశ్రమ స్పందనలు లభించాయి. సినీ క్రిటిక్స్ లో కొందరు సూర్య ఇటీవలి కాలంలో కనబరిచిన ఉత్తమ నటన అని ప్రశంసల వర్షం కురిపించగా, […]
హైదరాబాద్: హైదరాబాద్లోని ఇన్ఓర్బిట్ మాల్లోని L-2 మెయిన్ ఆట్రియంలో వింధ్య గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ప్రముఖ టాలీవుడ్ నటి అనన్య నాగళ్ల ముఖ్య అతిథిగా హాజరై, ఈ కార్యక్రమానికి ఆకర్షణను జోడించారు. గోల్డ్ బార్ ఛాలెంజ్ అనేది బలం మరియు నైపుణ్యాన్ని పరీక్షించే ఆసక్తికరమైన ఆట. ఈ ఛాలెంజ్లో పాల్గొనేవారు నిర్ణీత సమయంల12 నిమిషంలో ఒక చేతితో లాక్ చేయబడిన బాక్స్ నుండి బంగారు బార్ను బయటకు తీసే ప్రయత్నం చేయాలి. ఈ […]
15వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో సినిమాటోగ్రఫర్ కుశేందర్ రమేష్ రెడ్డికి ఉత్తమ సినిమాటోగ్రఫర్ పురస్కారం లభించింది. ‘రజాకార్’ చిత్రంలోని అద్భుతమైన విజువల్స్తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, ఈ చిత్రం ద్వారా విశేష గుర్తింపు పొందారు. కేకే సెంథిల్ కుమార్ వద్ద ‘ఈగ’, ‘బాహుబలి 1’, ‘బాహుబలి 2’, ‘RRR’ చిత్రాలకు చీఫ్ అసోసియేట్గా పనిచేసిన రమేష్, అనుభవంతో అంచలంచెలుగా ఎదిగి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకున్నారు. ‘రజాకార్’ చిత్రం నిజాం రాజు నిరంకుశ పాలన, […]
హైదరాబాద్లోని మణికొండలో ప్రముఖ నటి హిమజ ‘గ్రీన్ ట్రెండ్స్ యూనిసెక్స్ హెయిర్ అండ్ స్టైల్ సెలూన్’ ఫ్రాంఛైజీని ఘనంగా ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన హెయిర్ స్టైలింగ్ మరియు నాణ్యమైన మేకోవర్ సేవలను మణికొండ వాసులకు ఈ సెలూన్ అందించనుందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ క్రమంలో నటి హిమజ మాట్లాడుతూ, “గ్రీన్ ట్రెండ్స్ గురించి చెప్పనవసరం లేదు. భారతదేశం నలుమూలలా దీని బ్రాంచీలు విజయవంతంగా నడుస్తున్నాయి. నీటి నుంచి నిప్పు వరకు అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ […]
తెలుగులో ఒక పాపులర్ టీవీ ఛానల్లో ప్రసారమయ్యే డాన్స్ షో ద్వారా పాపులర్ అయిన తెలంగాణ ఫోక్ డాన్సర్ జాను నిన్న ఏడుస్తూ ఒక వీడియో పెట్టింది. “ఇక బతకలేను, నా ఓపిక నశించింది. ఎవరైనా అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలు విన్నప్పుడు, ఎందుకు అలా చేసుకుంటారనిపించేది. కానీ నాకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు,” అంటూ ఏడుస్తూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. తన క్యారెక్టర్ గురించి దారుణంగా మాట్లాడుకుంటున్నారని చెబుతూ, “అన్నతో […]
‘కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ శ్రీ విష్ణు, ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్పై కలర్ఫుల్ ఎంటర్టైనర్ ‘#సింగిల్’తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కీలక పాత్రలో మెరవనున్నారు. కార్తీక్ రాజు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సమర్పణలో, కళ్యా ఫిల్మ్స్తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై భారీ బజ్ […]