Minister Nadendla Manohar: ఉత్తరాంధ్ర జిల్లాల సమీక్ష సమావేశం.. మంత్రి మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- ఉత్తరాంధ్ర జిల్లాల సమీక్ష సమావేశం..
- జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లైస్, అగ్రికల్చర్ అధికారులతో భేటీ..
- కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్..
- పీడీఎస్ రైస్ అక్రమార్కులపై పీడీ యాక్ట్ కింద కేసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nadendla Manohar: ఉత్తరాంధ్ర జిల్లాల సమీక్ష సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.. పీడీఎస్ రైస్ అక్రమార్కులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వాళ్లపై నేర తీవ్రత ఆధారంగా రౌడీ షీట్లు తెరిచేందుకు వెనుకాడవొద్దు.. 6(ఏ) కేసులు, సీజ్ చేసే విషయంలో అలసత్వం ప్రదర్శించ వద్దు అని స్పష్టం చేశారు.. BNS పరిధిలో వున్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుని నిందితులపై చర్యలు తీసుకోవాలి… తనిఖీలు, దాడుల కోసం పటిష్టమైన సమన్వయ వ్యవస్థ ఏర్పాటు కావాలి.. అక్రమ రవాణాను న్యాయ స్థానంలో రుజువు చేసేందుకు త్వరితగతిన పరీక్షలు చేయించి ల్యాబ్ రిపోర్ట్ లు తీసుకోవాలని సూచించారు. మరోవైపు.. ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నిధులు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం… ఇప్పటి వరకు లక్షా 61 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని వెల్లడించారు మంత్రి నాదెండ్ల మనోహర్.
Read Also: Storyboard: 2 నెలల్లో 48 లక్షల పెళ్లిళ్లు.. 6 లక్షల కోట్ల ఆదాయం
Also Read
- Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
కాగా, PDS అక్రమాలను అణచివేయాలని, బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లైస్, అగ్రికల్చర్ అధికారులతో విశాఖ కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ధ్యానం సేకరణ, సమస్యలపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. పీడీఎస్ బియ్యం అక్రమంగా రవాణా కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డు కల్గిన ఉన్న ప్రతి ఒక్కరికీ బియ్యం అందివ్వాలని సూచించారు మంత్రి నాదెండ్ల మనోహర్..
తాజావార్తలు
-
Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
-
Sing Geetham : రిలీజ్లో లాస్ట్ మినిట్ ట్విస్ట్.. వెనక్కి తగ్గిన నాగ్ అశ్విన్!
-
ISIS: మహిళలపై అకృత్యాలకు ఐసిస్ ‘హ్యాండ్బుక్’.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Chhatta Bazaar Arch Collapse : హైదరాబాద్లో భారీ వర్షాల ఎఫెక్ట్.. పాతబస్తీలో కూలిన చారిత్రక కమాన్.!
-
AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!